Home » KA Paul
గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy) అక్రమాలపై పుస్తకాలను తెలుగుదేశం పార్టీ విడుదల చేసిందని.. మరీ జగన్పై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) ప్రశ్నించారు.
ధరణి పోర్టల్తో సీఎం కేసీఆర్ రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మెదక్లో ప్రజాశాంతి పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆయన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు.
చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడు. చంద్రబాబును గాంధీ, ఆంబేద్కర్తో పోల్చడం దారుణమన్నారు. 6 వందల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్లమీదకి రాలేదు.
హోంగార్డు రవీందర్ మృతి బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.
తొమ్మిదేళ్లలో ఏనాడూ జగ్గారెడ్డిని నేను శపించలేదు. జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నా. సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టా. చారిటీ సిటీని చూసి దేశ, విదేశీ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారు. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేయించి
కేసీఆర్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ వేస్తానన్నారు.
జనసేన(Janasena)ను బీజేపీ(BJP)లో విలీనం చేయాలని చిరంజీవి, పవన్కళ్యాన్(Chiranjeevi, Pawan Kalyan)మాట్లాడుకున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు.
తూర్పుగోదావరి జిల్లా: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్లను నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్ది వారాహియాత్ర కాదని.. మోదీ యాత్ర అని విమర్శించారు.
విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నాను..గెలిస్తే విశాఖను దుబాయ్, సింగపూర్లా మారుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్(KA PAL) అన్నారు.