• Home » KA Paul

KA Paul

KA Paul : గతంలో జగన్‌రెడ్డిపై టీడీపీ కేసులు ఎందుకు పెట్టలేదు

KA Paul : గతంలో జగన్‌రెడ్డిపై టీడీపీ కేసులు ఎందుకు పెట్టలేదు

గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి(CM Jagan Reddy) అక్రమాలపై పుస్తకాలను తెలుగుదేశం పార్టీ విడుదల చేసిందని.. మరీ జగన్‌పై కేసులు ఎందుకు పెట్టలేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) ప్రశ్నించారు.

KA Paul: కేసీఆర్ రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టారు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

KA Paul: కేసీఆర్ రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టారు.. కేఏ పాల్ కీలక వ్యాఖ్యలు

ధరణి పోర్టల్‌తో సీఎం కేసీఆర్ రూ.12 లక్షల కోట్లు కొల్లగొట్టారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆరోపించారు. మెదక్‌లో ప్రజాశాంతి పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆయన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీపై విమర్శల వర్షం కురిపించారు.

KA Paul: చంద్రబాబుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

KA Paul: చంద్రబాబుపై కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు

చంద్రబాబు వందకు వందశాతం అవినీతి చేశాడు. చంద్రబాబును గాంధీ, ఆంబేద్కర్‌తో పోల్చడం దారుణమన్నారు. 6 వందల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్లమీదకి రాలేదు.

KA Paul: హోంగార్డ్ రవీందర్ మృతి బాధాకరం

KA Paul: హోంగార్డ్ రవీందర్ మృతి బాధాకరం

హోంగార్డు రవీందర్ మృతి బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు.

KA Paul: కేఏ పాల్ అరెస్ట్.. పోలీసుల నుంచి తప్పించుకొని పరార్..

KA Paul: కేఏ పాల్ అరెస్ట్.. పోలీసుల నుంచి తప్పించుకొని పరార్..

విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఆమరణ నిరాహారదీక్షకు దిగారు.

KA Paul: మోదీ, కేసీఆర్, రాహుల్‌ను ఢీ కొట్టే శక్తి నాకే ఉంది

KA Paul: మోదీ, కేసీఆర్, రాహుల్‌ను ఢీ కొట్టే శక్తి నాకే ఉంది

తొమ్మిదేళ్లలో ఏనాడూ జగ్గారెడ్డిని నేను శపించలేదు. జగ్గారెడ్డిని ప్రజాశాంతి పార్టీలో చేరాలని ఆహ్వానిస్తున్నా. సదాశివపేటలో 1200 ఎకరాల్లో చారిటీ సిటీ కట్టా. చారిటీ సిటీని చూసి దేశ, విదేశీ ప్రతినిధులు చూసి ఆశ్చర్యపోయారు. ఆనాటి సీఎం రాజశేఖర్ రెడ్డికి డబ్బులు ఇవ్వనందుకు ఎమ్మెల్యే జగ్గారెడ్డితో గొడవ చేయించి

KA Paul : పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను

KA Paul : పవన్, చిరంజీవి పిచ్చి కూతలు కూస్తే ఊరుకోను

కేసీఆర్ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయకపోతే నిరాహారదీక్ష చేస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయాలని తెలంగాణ హైకోర్టులో పిల్ వేస్తానన్నారు.

KA Paul: జనసేనను 5వేల కోట్లకు బేరం పెట్టారు

KA Paul: జనసేనను 5వేల కోట్లకు బేరం పెట్టారు

జనసేన(Janasena)ను బీజేపీ(BJP)లో విలీనం చేయాలని చిరంజీవి, పవన్‌కళ్యాన్(Chiranjeevi, Pawan Kalyan)మాట్లాడుకున్నారని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సంచలన వ్యాఖ్యలు చేశారు.

KA Paul: చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను నమ్మవద్దు..

KA Paul: చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను నమ్మవద్దు..

తూర్పుగోదావరి జిల్లా: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ది వారాహియాత్ర కాదని.. మోదీ యాత్ర అని విమర్శించారు.

KA Paul : సీఎం అయితే ప్రతి నియోజకవర్గానికి హెలికాఫ్టర్

KA Paul : సీఎం అయితే ప్రతి నియోజకవర్గానికి హెలికాఫ్టర్

విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నాను..గెలిస్తే విశాఖను దుబాయ్, సింగపూర్‌లా మారుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్(KA PAL) అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి