• Home » KA Paul

KA Paul

KA Paul: విశాఖ ఎంపీగా గెలిపించకపోతే ప్రజలే నష్టపోతారు

KA Paul: విశాఖ ఎంపీగా గెలిపించకపోతే ప్రజలే నష్టపోతారు

నేను విశాఖ ఎంపీగా ఎన్నికైతే అనేక ప్రయోజనాలు ఉంటాయని అన్ని పార్టీలు భావించడం సంతోషం. విశాఖ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ ఎంపీగా పోటీ చేయట్లేదని..

Ka Paul: మందకృష్ణ మాదిగ 72 కోట్లకు మోదీకి అమ్ముడు పోయారు

Ka Paul: మందకృష్ణ మాదిగ 72 కోట్లకు మోదీకి అమ్ముడు పోయారు

మూడు పార్టీలకు ఓట్లు వేయకండి. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోండి. కుటుంబ పాలన వద్దు. మాకు సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హైకోర్టుకు వెళ్తున్నాం.

KA Paul: పార్టీ గుర్తు కేటాయించకుండా వేధింపులు.. సింబల్ కోసం దీక్ష చేయాలా?

KA Paul: పార్టీ గుర్తు కేటాయించకుండా వేధింపులు.. సింబల్ కోసం దీక్ష చేయాలా?

పార్టీ గుర్తు కేటాయించకుండా అధికారులు వేధిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganta Srinivas Rao: స్టీల్‌ ప్లాంట్‌పై వైసీపీ ఎంపీలవి సన్నాయి నొక్కులు

Ganta Srinivas Rao: స్టీల్‌ ప్లాంట్‌పై వైసీపీ ఎంపీలవి సన్నాయి నొక్కులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం వెయ్యి రోజులకు చేరింది.

Visakha: ప్రజాశాంతి పార్టీలో బీసీ నేతల చేరిక.. ఆహ్వానించిన కేఏ పాల్..

Visakha: ప్రజాశాంతి పార్టీలో బీసీ నేతల చేరిక.. ఆహ్వానించిన కేఏ పాల్..

విశాఖపట్నం: ప్రజాశాంతి పార్టీలోకి కొంతమంది బీసీ నేతలు చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విశాఖలో మీడియతో మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీగా తాను పోటీ చేస్తున్నానని చెప్పారు.

KA Paul: బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే

KA Paul: బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే అని ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏపాల్ అన్నారు.

Ka Paul: ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో అధికారంలోకి రానుంది

Ka Paul: ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో అధికారంలోకి రానుంది

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది?, మునుగోడు, హుజురాబాద్‌లో ఆ పార్టీకి డిపాజిట్లు రాలేదు. బీజేపీ అసలే లేదు. దానం నాగేందర్ గులాబీ

KA Paul: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది

KA Paul: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది

తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్(KA Paul) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు విశాఖపట్నంలో పర్యటించారు.

 KA Paul: గతంలో ఎన్టీఆర్ తెలుగు వాడి సత్తా కేంద్రానికి చూపించాడు

KA Paul: గతంలో ఎన్టీఆర్ తెలుగు వాడి సత్తా కేంద్రానికి చూపించాడు

గతంలో ఎన్టీఆర్ తెలుగు వాడి సత్తా కేంద్రానికి చూపించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్( KA Paul) వ్యాఖ్యానించారు.

KA Paul: నాకు పుట్టిన రోజు గిప్ట్‌గా స్టీల్‌ప్లాంట్ అమ్మకం ఆపారు

KA Paul: నాకు పుట్టిన రోజు గిప్ట్‌గా స్టీల్‌ప్లాంట్ అమ్మకం ఆపారు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకాన్ని వాయిదా వేసుకున్నందుకు ప్రధాని మోడీ, అమిత్ షా, రూపాలాకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ కృతజ్ఞతలు తెలియజేశారు. ‘‘నాకు పుట్టిన రోజు గిప్ట్ గా స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారు’’ అని ఆయన అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. భవిష్యత్తులో కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, అమ్మకం చేయబోమని ప్రజలకు హామీ ఇవ్వాలని కేంద్రమంత్రులను కోరినట్లు తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి