Home » KA Paul
వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీలో ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి కేఏ పాల్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి స్టార్కు 1000 కోట్లు ఇచ్చారని కాపులను టీడీపీకి అమ్మేశారన్నారు. 2009 లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారని కేఏ పాల్ పేర్కొన్నారు.
నేను విశాఖ ఎంపీగా ఎన్నికైతే అనేక ప్రయోజనాలు ఉంటాయని అన్ని పార్టీలు భావించడం సంతోషం. విశాఖ లోక్సభ సభ్యుడిగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ ఎంపీగా పోటీ చేయట్లేదని..
మూడు పార్టీలకు ఓట్లు వేయకండి. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోండి. కుటుంబ పాలన వద్దు. మాకు సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హైకోర్టుకు వెళ్తున్నాం.
పార్టీ గుర్తు కేటాయించకుండా అధికారులు వేధిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం వెయ్యి రోజులకు చేరింది.
విశాఖపట్నం: ప్రజాశాంతి పార్టీలోకి కొంతమంది బీసీ నేతలు చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విశాఖలో మీడియతో మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీగా తాను పోటీ చేస్తున్నానని చెప్పారు.
బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే అని ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏపాల్ అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది?, మునుగోడు, హుజురాబాద్లో ఆ పార్టీకి డిపాజిట్లు రాలేదు. బీజేపీ అసలే లేదు. దానం నాగేందర్ గులాబీ
తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్(KA Paul) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు విశాఖపట్నంలో పర్యటించారు.
గతంలో ఎన్టీఆర్ తెలుగు వాడి సత్తా కేంద్రానికి చూపించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్( KA Paul) వ్యాఖ్యానించారు.