• Home » KA Paul

KA Paul

KA Paul : అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారు..

KA Paul : అప్పుడు చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారు..

వంగవీటి రంగా గురించి ఆలోచించిన కాపులెవరూ టీడీపీలో ఉండకూడదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. బందరు రోడ్డులో వంగవీటి రంగా విగ్రహానికి కేఏ పాల్ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్యాకేజి స్టార్‌కు 1000 కోట్లు ఇచ్చారని కాపులను టీడీపీకి అమ్మేశారన్నారు. 2009 లో చిరంజీవి, ఇప్పుడు పవన్ కాపులను అమ్మేశారని కేఏ పాల్ పేర్కొన్నారు.

KA Paul: విశాఖ ఎంపీగా గెలిపించకపోతే ప్రజలే నష్టపోతారు

KA Paul: విశాఖ ఎంపీగా గెలిపించకపోతే ప్రజలే నష్టపోతారు

నేను విశాఖ ఎంపీగా ఎన్నికైతే అనేక ప్రయోజనాలు ఉంటాయని అన్ని పార్టీలు భావించడం సంతోషం. విశాఖ లోక్‌సభ సభ్యుడిగా ఉన్న ఎంవీవీ సత్యనారాయణ మళ్లీ ఎంపీగా పోటీ చేయట్లేదని..

Ka Paul: మందకృష్ణ మాదిగ 72 కోట్లకు మోదీకి అమ్ముడు పోయారు

Ka Paul: మందకృష్ణ మాదిగ 72 కోట్లకు మోదీకి అమ్ముడు పోయారు

మూడు పార్టీలకు ఓట్లు వేయకండి. 30న ఓట్లు వేయకుండా ఇంట్లో కూర్చోండి. కుటుంబ పాలన వద్దు. మాకు సింబల్ ఇవ్వనందుకు రేపు తెలంగాణ హైకోర్టుకు వెళ్తున్నాం.

KA Paul: పార్టీ గుర్తు కేటాయించకుండా వేధింపులు.. సింబల్ కోసం దీక్ష చేయాలా?

KA Paul: పార్టీ గుర్తు కేటాయించకుండా వేధింపులు.. సింబల్ కోసం దీక్ష చేయాలా?

పార్టీ గుర్తు కేటాయించకుండా అధికారులు వేధిస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Ganta Srinivas Rao: స్టీల్‌ ప్లాంట్‌పై వైసీపీ ఎంపీలవి సన్నాయి నొక్కులు

Ganta Srinivas Rao: స్టీల్‌ ప్లాంట్‌పై వైసీపీ ఎంపీలవి సన్నాయి నొక్కులు

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఉద్యమం వెయ్యి రోజులకు చేరింది.

Visakha: ప్రజాశాంతి పార్టీలో బీసీ నేతల చేరిక.. ఆహ్వానించిన కేఏ పాల్..

Visakha: ప్రజాశాంతి పార్టీలో బీసీ నేతల చేరిక.. ఆహ్వానించిన కేఏ పాల్..

విశాఖపట్నం: ప్రజాశాంతి పార్టీలోకి కొంతమంది బీసీ నేతలు చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శనివారం ఆయన విశాఖలో మీడియతో మాట్లాడుతూ విశాఖపట్నం ఎంపీగా తాను పోటీ చేస్తున్నానని చెప్పారు.

KA Paul: బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే

KA Paul: బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే

బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మూడు ఒక్కటే అని ప్రజాశాంతి వ్యవస్థాపకులు కేఏపాల్ అన్నారు.

Ka Paul: ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో అధికారంలోకి రానుంది

Ka Paul: ప్రజాశాంతి పార్టీ తెలంగాణలో అధికారంలోకి రానుంది

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది?, మునుగోడు, హుజురాబాద్‌లో ఆ పార్టీకి డిపాజిట్లు రాలేదు. బీజేపీ అసలే లేదు. దానం నాగేందర్ గులాబీ

KA Paul: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది

KA Paul: తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ పోటీ చేస్తుంది

తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ(Praja Shanti Party) పోటీ చేస్తుందని ఆ పార్టీ అధ్యక్షులు కేఏ పాల్(KA Paul) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు విశాఖపట్నంలో పర్యటించారు.

 KA Paul: గతంలో ఎన్టీఆర్ తెలుగు వాడి సత్తా కేంద్రానికి చూపించాడు

KA Paul: గతంలో ఎన్టీఆర్ తెలుగు వాడి సత్తా కేంద్రానికి చూపించాడు

గతంలో ఎన్టీఆర్ తెలుగు వాడి సత్తా కేంద్రానికి చూపించారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్( KA Paul) వ్యాఖ్యానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి