Home » KA Paul
కందుకూరులో జరిగిన తొక్కిసిలాటలో ఎనిమిది మంది మృతి చెందిన ఘటనపై ఫిర్యాదు చేయటానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ శుక్రవారం డీజీపీ ఆఫీసుకు వచ్చారు.
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu)పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) ఫిర్యాదు చేశారు.