Home » KA Paul
వివేకా హత్య కేసు విచారణలో డ్రామా నడుస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యానించారు. విజయవాడలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ...
సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (JD Lakshmi Narayana) తమ పార్టీలో చేరటానికి సిద్ధంగా ఉన్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ (ka paul) తెలిపారు.
విశాఖ ఉక్కు (Visakha Steel) ప్రైవేటీకరణకు (Privatisation) వ్యతిరేకంగా పిల్ దాఖలు చేశానని, స్టీల్ ఫ్యాక్టరీ కోసం ఎంతవరకైనా వెళతానని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ (KA Paul) స్పష్టం చేశారు.
సీఎం కేసీఆర్ (CM KCR) వి అన్నీ దొంగ మాటలే. సింగరేణిని నష్టాల నుంచి గట్టెక్కించలేనివారు. విశాఖ స్టీల్ప్లాంట్ (Visakha Steel Plant)ను కాపాడతారట...
‘‘నాకున్న ఆస్తులు అమ్మైనా సరే విశాఖ స్టీల్ ప్లాంట్ సంరక్షణ కోసం పోరాడుతాను’’ అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏపాల్ అన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ దొర కాదు దొంగ అని కోర్టులో రుజువు చేస్తానని ప్రజాశాంతి పార్టీ
కోర్టులు మొట్టికాయలు పెట్టినా కేసీఆర్ మారడం లేదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.
ఢిల్లీ: దేశంలో అవినీతి తారా స్థాయికి చేరుకుందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు (Praja Shanti Party President) కేఏ పాల్ (KA Paul) విమర్శించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరో తనకు తెలియదని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు.
ఢిల్లీ: ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు ముందస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. విమర్శలు గుప్పించారు.