• Home » KA Paul

KA Paul

KA Paul: చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను నమ్మవద్దు..

KA Paul: చిరంజీవి, పవన్ కళ్యాణ్‌లను నమ్మవద్దు..

తూర్పుగోదావరి జిల్లా: మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌లను నమ్మవద్దని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకుడు కేఏ పాల్ అన్నారు. గురువారం ఆయన రాజమండ్రిలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ పవన్‌ది వారాహియాత్ర కాదని.. మోదీ యాత్ర అని విమర్శించారు.

KA Paul : సీఎం అయితే ప్రతి నియోజకవర్గానికి హెలికాఫ్టర్

KA Paul : సీఎం అయితే ప్రతి నియోజకవర్గానికి హెలికాఫ్టర్

విశాఖ ఎంపీగా పోటీ చేస్తున్నాను..గెలిస్తే విశాఖను దుబాయ్, సింగపూర్‌లా మారుస్తానని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్(KA PAL) అన్నారు.

KA Paul: కేఏపాల్ డౌన్ డౌన్.. ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

KA Paul: కేఏపాల్ డౌన్ డౌన్.. ప్రజాశాంతి పార్టీ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత

ప్రజాశాంతి పార్టీ కార్యాలయం వద్ద టీఎన్‌ఎస్‌ఎఫ్, టీడీపీ నేతల ఆందోళనలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.

KA Paul: జగన్‌కు చేతులు జోడించి అడుగుతున్నా...

KA Paul: జగన్‌కు చేతులు జోడించి అడుగుతున్నా...

వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.

KA Paul: ప్రగతిభవన్ వద్ద కేఏ పాల్ హల్‌ చల్

KA Paul: ప్రగతిభవన్ వద్ద కేఏ పాల్ హల్‌ చల్

హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రగతి భవన్ వద్ద హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసేందుకు వచ్చానన్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.

KA. Paul: డీజీపీని కలిసి ఎవరిపై కేఏ.పాల్ ఫిర్యాదు చేశారంటే..!

KA. Paul: డీజీపీని కలిసి ఎవరిపై కేఏ.పాల్ ఫిర్యాదు చేశారంటే..!

అధికార పార్టీ నేతలు గూండాగిరి చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ధ్వజమెత్తారు. డీజీపీ ఆఫీస్‌లో డీజీపీ అంజనీకుమార్‌ను కేఏ.పాల్ కలిశారు. జూన్ 23న తనను చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. చంపడానికి వచ్చిన పోలీస్ అధికారులపై

AP News: జగన్‌ పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారింది: కేఏ పాల్‌

AP News: జగన్‌ పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారింది: కేఏ పాల్‌

సీఎం జగన్ (CM Jagan) నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్‌ (KA Paul) విమర్శించారు.

KA Paul: చంద్రబాబు.. దమ్ముంటే నాతో డిబేట్‌కు రా.. పవన్ అమ్ముడుపోయారన్న పాల్

KA Paul: చంద్రబాబు.. దమ్ముంటే నాతో డిబేట్‌కు రా.. పవన్ అమ్ముడుపోయారన్న పాల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.

KA Paul: ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ సస్పెండ్..

KA Paul: ప్రజాశాంతి పార్టీ నుంచి గద్దర్ సస్పెండ్..

హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్‌ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం గద్దర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెట్టడం ఊహకు అతీతంగా లేదా? అని ప్రశ్నించారు.

KA Paul: ఒడిశా రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం.. మోడీ రాజీనామా చేయాలి

KA Paul: ఒడిశా రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం.. మోడీ రాజీనామా చేయాలి

ఒడిశా రైలు ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. రైలు ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని.. వందలాది మంది చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి