Home » KA Paul
ప్రజాశాంతి పార్టీ కార్యాలయం వద్ద టీఎన్ఎస్ఎఫ్, టీడీపీ నేతల ఆందోళనలతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు.
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రగతి భవన్ వద్ద హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ను కలిసేందుకు వచ్చానన్నారు. అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు.
అధికార పార్టీ నేతలు గూండాగిరి చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్ ధ్వజమెత్తారు. డీజీపీ ఆఫీస్లో డీజీపీ అంజనీకుమార్ను కేఏ.పాల్ కలిశారు. జూన్ 23న తనను చంపేందుకు కొంతమంది ప్రయత్నించారని ఫిర్యాదు చేశారు. చంపడానికి వచ్చిన పోలీస్ అధికారులపై
సీఎం జగన్ (CM Jagan) నాలుగేళ్ల పాలనలో రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపకులు కేఏ పాల్ (KA Paul) విమర్శించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రావణకాష్టంగా మారిందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్: ప్రజా గాయకుడు గద్దర్ను ప్రజాశాంతి పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు ఆ పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. బుధవారం గద్దర్ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి కొత్త పార్టీ పెట్టడం ఊహకు అతీతంగా లేదా? అని ప్రశ్నించారు.
ఒడిశా రైలు ప్రమాదంపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. రైలు ప్రమాద ఘటన చాలా దురదృష్టకరమని.. వందలాది మంది చనిపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ విశ్వభారతి ఆస్పత్రికి వెళ్లారు. ఆస్పత్రిలో వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీ ఆరోగ్య పరిస్థితులను డాక్టర్లను
ఏపీలో బీజేపీ లేదని... తెలంగాణలో కేసీఆర్ మద్దతుతో 5శాతం స్థానం పొందారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. ఏపీలో అవినీతిని అంతం చేయాలన్నారు.