Home » Jyotiraditya M. Scindia
దేశంలోని కనీసం 60 శాతం గ్రామాల్లో ఇంటర్నెట్ను 100 ఎంబీపీఎస్తో అందించాలనేది ప్రధాని మోదీ(Prime Minister Modi) కల అని, వికసిత్ భారత్ లక్ష్యమని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా(Union Minister Jyotiraditya Sindia) అన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) నాయకత్వంలో భారత దేశం దక్షిణాది దేశాల గళంగా మారిందని కేంద్ర ఉక్కు, పౌర విమానయాన శాఖల మంత్రి జ్యోతిరాదిత్య సింథియా (Jyotiraditya Scindia) చెప్పారు.
పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో ఉన్న నేతాజీ సుభాష్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం రాత్రి స్వల్ప అగ్ని ప్రమాదం సంభవించింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు కొద్ది సేపట్లోనే మంటలను ఆర్పేశారు. ప్రయాణికుల తనిఖీ కార్యకలాపాలను సజావుగా పునరుద్ధరించారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యక్తిగత న్యాయ పోరాటాన్ని ప్రజాస్వామ్యం కోసం జరుగుతున్న పోరాటంగా ఎందుకు
భోపాల్: మధ్యప్రదేశ్లోని భోపాల్లో జరిగిన ఓ పబ్లిక్ ఈవెంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వీడీ శర్మ ప్రసంగించకుండా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా..
బీజేపీ నేత తేజస్వి సూర్య గత నెలలో ఇండిగో విమానంలో ప్రయాణిస్తూ అత్యవసర మార్గం తలుపులు తెరిచారన్న వివాదంపై ..