• Home » Jupally Krishna Rao

Jupally Krishna Rao

Mahesh Kumar Goud: విధేయతకు దక్కిన గౌరవం

Mahesh Kumar Goud: విధేయతకు దక్కిన గౌరవం

టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా నియమితుడైన మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కాంగ్రెస్‌ ముఖ్య నాయకులు వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు.

Palamuru-Rangareddy: వట్టెం పంపుహౌస్‌లో నీళ్లు తోడడం కష్టమే!

Palamuru-Rangareddy: వట్టెం పంపుహౌస్‌లో నీళ్లు తోడడం కష్టమే!

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్‌హౌ్‌సలోకి 30లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర నీరు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

Hyderabad: 1,000 ఎకరాల్లో  జూపార్కు..

Hyderabad: 1,000 ఎకరాల్లో జూపార్కు..

హైదరాబాద్‌ శివారులో కొత్తగా జూపార్కు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫోర్త్‌ సిటీలో హెల్త్‌ హబ్‌, టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు

Jupalli Krishna Rao: పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణ

Jupalli Krishna Rao: పర్యాటక గమ్యస్థానంగా తెలంగాణ

తెలంగాణ పర్యాటక రంగ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి దర్శనీయ గమ్యస్థానంగా మారుస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Minister Krishna Rao: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. మంత్రి జూపల్లి ఏమన్నారంటే..?

Minister Krishna Rao: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత.. మంత్రి జూపల్లి ఏమన్నారంటే..?

హైదరాబాద్‌ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్‌‌ను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఈరోజు(శనివారం) కూల్చివేసింది. ఉదయం నుంచి ఈ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్‌‌పై గతకొతకాలంగా పెద్దఎత్తులో ఫిర్యాదులు వస్తుండటంతో చర్యలు చేపట్టారు.

Hyderabad: మాదకద్రవ్యాల కట్టడికి పటిష్ఠ చర్యలు: జూపల్లి

Hyderabad: మాదకద్రవ్యాల కట్టడికి పటిష్ఠ చర్యలు: జూపల్లి

సమాజానికి హానికరమైన మాదకద్రవ్యాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని, తెలంగాణను డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తీర్చిద్దిడానికి సమైక్యంగా కృషి చేద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Jupalli Krishna Rao: టూరిజం డెవలప్ మెంట్‌తో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి

Jupalli Krishna Rao: టూరిజం డెవలప్ మెంట్‌తో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి

పర్యాటక రంగ అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దృష్టి సారించారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం కొడవటంచలో మంత్రి పర్యటించారు.

Telangana tourism: ఖమ్మం ఖిల్లాపై రూ.30 కోట్లతో రోప్‌ వే

Telangana tourism: ఖమ్మం ఖిల్లాపై రూ.30 కోట్లతో రోప్‌ వే

పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, అందు కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

TG Minister: ఖమ్మంలో కొనసాగుతున్న తెలంగాణ మంత్రుల పర్యటన

TG Minister: ఖమ్మంలో కొనసాగుతున్న తెలంగాణ మంత్రుల పర్యటన

Telangana: జిల్లాలో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం నేలకొండపల్లి బౌద్ధ స్థూపంని సందర్శించిన మంత్రులు.. అనంతరం ఖమ్మం ఖిల్లాను సందర్శించారు. మంత్రులు భట్టివిక్రమార్క, తుమ్మల నాగేశ్వరావు, జూపల్లి కృష్ణారావు, ఖమం ఎంపీ రఘురాంరెడ్డి ఖిల్లాను సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ... ఖమ్మం జిల్లాలో టూరిజం అభివృద్దికి ప్రత్యేక కృషి జరుగుతోందన్నారు.

TG News: బౌద్ధ స్థూపాన్ని  సందర్శించిన డిప్యూటీ సీఎం, మంత్రులు జూపల్లి, పొంగులేటి..

TG News: బౌద్ధ స్థూపాన్ని సందర్శించిన డిప్యూటీ సీఎం, మంత్రులు జూపల్లి, పొంగులేటి..

ఖమ్మం జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక స్థలలను ప్రపంచ పటంలో ఉంచాలని, వాటిని ప్రాచుర్యంలోకి టీసుకొచ్చి బుద్దిస్ట్‌లను ఇక్కడికి తీసుకురావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం పాలేరు నియోజకవర్గం, నేలకొండపల్లి మండల కేంద్రంలోని బౌద్ధ స్థూపాన్ని డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్క, ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సందర్శించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి