Home » Jupally Krishna Rao
తెలంగాణకు దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పర్యాటక ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు.
హుస్సేన్సాగర్ జలాశయం చుట్టుపక్కల ప్రాంతాలను మరింత ఆకర్షణీయంగా మార్చేలా వలయాకార స్కైవే నిర్మిస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.
టీపీసీసీకి నూతన అధ్యక్షుడిగా నియమితుడైన మహేశ్కుమార్గౌడ్కు కాంగ్రెస్ ముఖ్య నాయకులు వేర్వేరు ప్రకటనల్లో అభినందనలు తెలిపారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని వట్టెం పంప్హౌ్సలోకి 30లక్షల క్యూబిక్ మీటర్ల మేర నీరు చేరినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్ శివారులో కొత్తగా జూపార్కు, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫోర్త్ సిటీలో హెల్త్ హబ్, టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట ఆలయ బోర్డు
తెలంగాణ పర్యాటక రంగ ప్రాశస్త్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసి దర్శనీయ గమ్యస్థానంగా మారుస్తామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
హైదరాబాద్ తుమ్మిడి చెరువులో నటుడు నాగార్జున నిర్మించిన ఎన్ కన్వెన్షన్ను హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్) ఈరోజు(శనివారం) కూల్చివేసింది. ఉదయం నుంచి ఈ నిర్మాణాన్ని హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. ఎన్ కన్వెన్షన్పై గతకొతకాలంగా పెద్దఎత్తులో ఫిర్యాదులు వస్తుండటంతో చర్యలు చేపట్టారు.
సమాజానికి హానికరమైన మాదకద్రవ్యాల కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠ చర్యలు తీసుకుంటోందని, తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిద్దిడానికి సమైక్యంగా కృషి చేద్దామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
పర్యాటక రంగ అభివృద్ధిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దృష్టి సారించారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండలం కొడవటంచలో మంత్రి పర్యటించారు.