• Home » Jupally Krishna Rao

Jupally Krishna Rao

Minister Jupalli: తప్పు చేయనప్పుడు కేటీఆర్ కోర్టుకెందుకు వెళ్లారు.. మంత్రి జూపల్లి ప్రశ్నల వర్షం

Minister Jupalli: తప్పు చేయనప్పుడు కేటీఆర్ కోర్టుకెందుకు వెళ్లారు.. మంత్రి జూపల్లి ప్రశ్నల వర్షం

Minister Jupalli Krishna Rao: కేసీఆర్ హయాంలో చేసిన అప్పులకు నెలకు రూ.6500 కోట్లు వడ్డీ కట్టాల్సి వస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. కేసీఆర్ ప్రజలకు మోసం చేశారని మండిపడ్డారు. కేటీఆర్ మాట్లాడితే ఆధారాలు ఉండాలన్నారు. రాజకీయ లబ్ధి కోసం అవాస్తవాలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.

Laknavaram Lake: లక్నవరానికి జలగండం!

Laknavaram Lake: లక్నవరానికి జలగండం!

ప్రకృతి ప్రేమికులను అమితంగా ఆకర్షిస్తున్న లక్నవరం చెరువుకు జలగండం పొంచి ఉంది. చుట్టూ కొండల నడుమ విశాలంగా పరుచుకున్న చెరువులోని దీవుల్లో విడిది చేయడం, పడవల్లో విహారం, ఉయ్యాల వంతెనలపై నడక పర్యాటకులకు ఇప్పుడైతే మధురానుభూతి కలిగిస్తోంది.

Jupally Krishna Rao,: గతంలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు: జూపల్లి

Jupally Krishna Rao,: గతంలో ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాలేదు: జూపల్లి

గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందన్న చం దంగా ప్రాజెక్టులు ఉన్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నా రు.

Hyderabad: టూరిజం సమాచారం కోసం హెల్ప్‌డెస్క్‌..

Hyderabad: టూరిజం సమాచారం కోసం హెల్ప్‌డెస్క్‌..

జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు టూరిజంపై పూర్తి సమాచారం కోసమే రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో తెలంగాణ టూరిజం హెల్ప్‌డెస్క్‌ సెంటర్‌ను ప్రారంభించామని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) తెలిపారు.

Minister Thummala: గంజాయి, డ్రగ్స్‌‌పై ఫోకస్ పెట్టాలి.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

Minister Thummala: గంజాయి, డ్రగ్స్‌‌పై ఫోకస్ పెట్టాలి.. మంత్రి తుమ్మల కీలక ఆదేశాలు

ఖమ్మం చరిత్ర తెలిపేలా ఖిల్లాపై రోప్‌వే ఏర్పాటుతో పర్యాటక అభివృద్ధి చెందుతుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పెరుగుతున్న అర్బన్ పాపులేషన్‌కు తగ్గట్టుగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు. ఖమ్మం నగరం పరిశుభ్రంగా విశాలమైన రహదారులు పచ్చదనంతో ఇతర నగరాలకు ఆదర్శంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

Mahabubnagar: బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టట్లేదు: జూపల్లి

Mahabubnagar: బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టట్లేదు: జూపల్లి

మహబూబ్‌నగర్‌లో జరిగిన రైతు పండగ సభ విజయవంతం కావడంతో బీఆర్‌ఎస్‌ నేతలకు నిద్ర పట్టట్లేదని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఆదివారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు అనిరుధ్‌రెడ్డి, యెన్నం శ్రీనివా్‌సరెడ్డిలతో కలిసి మంత్రి మాట్లాడారు.

ఇది దొరల ప్రభుత్వం కాదు: భట్టి విక్రమార్క

ఇది దొరల ప్రభుత్వం కాదు: భట్టి విక్రమార్క

గత ఏడాది కాలంగా రాష్ట్రంలో దొరల ప్రభుత్వం కాదు.. ప్రజల ప్రభుత్వం నడుస్తోంది. కానీ, బీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం ‘ప్రజల వద్దకు పోతాం.. ఉద్యమం చేస్తాం.. నిలదీస్తాం’ అంటూ రకరకాల ప్రకటనలు చేస్తోంది.

సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ వెన్నెల బాధ్యతల స్వీకరణ

సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా డాక్టర్‌ వెన్నెల బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్‌గా గద్దర్‌ కుమార్తె డాక్టర్‌ వెన్నెల బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్‌లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి పర్యాటక,

Mahabubnagar: 30న పాలమూరులో సీఎం సభ: జూపల్లి

Mahabubnagar: 30న పాలమూరులో సీఎం సభ: జూపల్లి

ఈనెల 28 నుంచి మహబూబ్‌నగర్‌ పట్టణంలో మూడ్రోజుల పాటు రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.

Jupally Krishna Rao: కేసీఆర్ పాలనపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం

Jupally Krishna Rao: కేసీఆర్ పాలనపై మంత్రి జూపల్లి కృష్ణారావు ధ్వజం

కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పునకు తమ ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి