Home » Jupally Krishna Rao
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా గద్దర్ కుమార్తె డాక్టర్ వెన్నెల బాధ్యతలు స్వీకరించారు. మాదాపూర్లోని సాంస్కృతిక సారథి కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమానికి పర్యాటక,
ఈనెల 28 నుంచి మహబూబ్నగర్ పట్టణంలో మూడ్రోజుల పాటు రైతు అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పునకు తమ ప్రభుత్వం నెలకు రూ.6 వేల కోట్లు వడ్డీ కడుతోందని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ప్రభుత్వం 3500 ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణలోని ప్రసిద్ధ పురావస్తు కట్టడాల సందర్శనకు ఈ ప్రదర్శన ఫలితంగా పర్యాటకులు భారీగా పెరుగుతారని అంచనా వేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
రుణమాఫీ కానీ రైతులకు తప్పక మాఫీ జరుగుతుందని, రైతు భరోసా విషయంలో పంట భూముల్లో ప్రక్షాళన జరుగుతుంది కాబట్టి కొంత ఆలస్యం జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు.రూ. 1.20 కోట్లతో ఉమామహేశ్వర ఆలయాన్ని ప్రభుత్వం మరింత అభివృద్ధి చేయనుందని ఆయన అన్నారు.
నాగార్జున సాగర్ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
సమాజంలో నెలకొన్న రుగ్మతల నివారణకు గౌతమ బుద్ధుని బోధనలే శరణ్యమని పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మూడేళ్ల క్రితం డ్రగ్స్ వాడకానికి సంబంధించి ‘వైట్ చాలెంజ్’ విసిరితే వెనుకాడిన కేటీఆర్..
గ్రూప్-1 పరీక్షల విషయంలో బీఆర్ఎస్ నేతలు విద్యార్థులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రతిష్టను మసకబార్చే ప్రయత్నం చేశారని అన్నారు.సుప్రీం కోర్టు తీర్పు అభినందనీయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పారు.
గత పదేళ్ల పాలనలో రైతులు, నిరుద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిన బీఆర్ఎస్.. ఇప్పుడు వారిపై ప్రేమను ఒలకబోస్తోందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు.