Home » Jupally Krishna Rao
తెలంగాణ కాంగ్రెస్ నేతలకు (Congress leaders) హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఆదివారం సాయంత్రం టి.కాంగ్రెస్ నేతలు ఢిల్లీ వెళ్లనున్నారు. పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలతో పాటు ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లా ముఖ్యనేతలకు ఆహ్వానించారు.
హైదరాబాద్: జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసాలకు కాంగ్రెస్ నేతలు రేవంత్ రెడ్డి, వెంట కోమటిరెడ్డి, మల్లు రవి, చిన్నారెడ్డి తదితరులు వెళ్లారు. ముందు జూపల్లితో చర్చలు జరిపారు. తర్వాత పొంగులేటి నివాసంలో రెండు గంటల పాటు చర్చలు జరిపారు.
ఎందుకోగానీ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మాజీ మంత్రి జూపల్లిలు కాంగ్రెస్ పార్టీ నేతలతో మీటింగ్ల మీద మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అయితే వారిద్దరూ ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారో ఏమో కానీ పార్టీలో చేరికపై ప్రకటన మాత్రం చేయడం లేదు. ఇవాళ కూడా కాంగ్రెస్ పార్టీ కీలక నేతలతో మరోసారి పొంగులేటి, జూపల్లిల భేటీ జరగనుంది.
అవును.. తెలంగాణ కాంగ్రెస్ (TS Congress) చేపట్టిన ‘ఆపరేషన్ ఆకర్ష్’ (Operation Akarsh) చాపకింద నీరులా సాగుతోంది.. యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర (Rahul Jodo Yatra), కన్నడనాట కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేయడంతో తెలంగాణలో పార్టీకి మంచిరోజులు వచ్చినట్లయ్యింది. .
రాహుల్ గాంధీ అమెరికా టూర్ ముగించుకొని ఢిల్లీకి రాగానే చేరికలు ఉంటాయి. ఖమ్మంలో
పొంగులేటి, జూపల్లి (Ponguleti, Jupally).. ఈ పేర్లు గత రెండు, మూడు నెలలుగా తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో (Telugu State Politics) హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఇద్దరి భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన ఎప్పుడు ఉంటుంది..? ఏ పార్టీలో చేరబోతున్నారు..? అనేదానిపైనే చర్చ జరుగుతూనే ఉంది.
తెలంగాణ కాంగ్రెస్లో (TS Congress) చేరికలు క్లైమాక్స్ దశకు చేరుకున్నాయి. అటు బీఆర్ఎస్ (BRS) నుంచి.. ఇటు బీజేపీ (BJP) నుంచి అసంతృప్త నేతలు అంతా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు...
కర్ణాటక ఎన్నికల్లో (Karnataka elections) కాంగ్రెస్ తిరుగులేని విజయం సాధించడం తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress)లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపింది.
ఢిల్లీ: బీఆర్ఎస్ బహిష్కృత నేతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు కాంగ్రెస్లో చేరికకు ఆపార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
హైదరాబాద్: ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తనను బీజేపీలోకి ఆహ్వానించారని.. అయితే మళ్ళీ కలిసి ఉద్యమం చేద్దాం తనతో కలిసి రమ్మని ఈటలకి చెప్పానని జూపల్లి కృష్ణారావు అన్నారు.