Home » JP Nadda
కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి రామునికి సాష్టాంగ నమస్కారం తెలిపారు. మోదీ పాలనలోనే భారత్ శక్తి వంతంగా ఉంటుందన్నారు. కాంగ్రెస్ పాలనలో స్కాంల విధ్వంసం తప్పదన్నారు.
కొత్తగూడెంలో నేడు బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. విజయవాడ నుంచి జేపీ నడ్డా హెలికాఫ్టర్లో బయలుదేరి కొత్తగూడెంకు వెళతారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వంపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదివారం నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సందేశ్కలీలోని షేక్ షాజహాన్ తరహా సంఘ విద్రోహ శక్తులు ఉన్నారని ఆయన విమర్శించారు.
లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ .. తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. తెలంగాణలో ఆ పార్టీ నేతలు వరుస పర్యటనలు ఖారారైనాయి. ప్రధాని మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుసగా మూడు రోజుల పాటు తెలంగాణలో సభలు, రోడ్డు షోలో పాల్గొనున్నారు.
లోక్సభ ఎన్నికల్లో రెండంకెల సీట్లు సాధించడమే ధ్యేయంగా బీజేపీ(BJP) అగ్రనాయకత్వం తెలంగాణలో పర్యటించనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని స్పీడప్ చేసిన బీజేపీ.. నామినేషన్లు ముగిసిన వెంటనే మరింత వేగం పెంచనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఏప్రిల్ 27న హైదరాబాద్కు రానున్నారు.
గుజారాత్లోని గాంధీనగర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్ర హోం శాఖ మంత్రి బరిలో దిగుతున్నారు. ఆ క్రమంలో శుక్రవారం గాంధీనగర్లో ఆయన నామినేషన్ వేశారు. అంతకుముందు అమిత్ షా మాట్లాడుతూ.. గాంధీనగర్ నుంచి మంచి మెజార్టీతో గెలుస్తానని విశ్వాసం వ్యక్తం చేశారు.
ప్రపంచంలో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా, అధునాతన దేశంగా భారత్ అవతరించేందుకు మోదీ సారథ్యంలో భారతీయ జనతా పార్టీ అనుసరించబోయే...
కుల గణనపై బీజేపీ తన వైఖరి ఏంటో తెలపాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నుంచి తరచూ వినిపించే ప్రశ్న. దీనికి సమాధానం ఇచ్చారు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda).
ఎన్నికల యుద్ధంలో వైసీపీ వెనుకబడిపోతుందా. వైసీపీ వ్యూహాలు విఫలమవుతున్నాయా. జగనన్న పాచికలు పారడంలేదా అంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురైంది. తిరుచిరాపల్లిలో రోడ్షో నిర్వహించేందుకు ఆయనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో పోలీసు కమిషనర్ను కలిసి అనుమతి కోరనున్నట్టు నడ్డా తెలిపారు. దీనికి ముందు తమిళనాడులోని అరియలూరులో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన పాల్గొన్నారు.