Home » Journey
భారతీయ రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంలో మరో కీలక మార్పు చేసింది. ఫేక్ బుకింగ్లు, టికెట్ దళారులను అరికట్టడానికి IRCTC కొత్త నియమాన్ని అమలు చేస్తోంది. ఇకపై ఉదయం 8 నుంచి 10 గంటల మధ్య ట్రైన్ టికెట్లు బుక్..
రజనీకాంత్ హిమాలయాల పర్యటన ముగించుకుని వచ్చిన తర్వాత 'జైలర్-2' చిత్రీకరణలో పాల్గొనున్నారు. సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
చక్రాల మధ్య దాక్కుని అత్యంత ప్రమాదకరమైన ప్రయాణం ఎందుకు ప్రయాణం చేయాల్సి వచ్చిందని ఆ వ్యక్తిని అధికారులు ప్రశ్నించినప్పుడు, టిక్కెట్కు తగిన డబ్బులు లేకపోవడంతోనే రైలు కింద దాక్కుని ప్రయాణించినట్టు అతను వెల్లడించారు.
ఒకసారి యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోవడానికి అలవాటుపడిన ప్రయాణీకుడు తరువాత నుంచి అదే యాప్తో టికెట్లు బుక్ చేయడానికి అలవాటుపడుతున్నారు. యాప్ ద్వారా టికెట్లను ఈజీగా బుక్ చేసుకోవడంతో పాటు చెల్లింపుల ప్రక్రియ సులభంగా ఉండటంతో బస్సు టికెట్లను యాప్స్ ద్వారా బుక్ చేసుకుంటుంటారు. కొందరు గ్రామీణ ప్రాంతాల ప్రజలు లేదా మొబైల్ యాప్లో ..
అక్టోబర్ 1 నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాన్ ఏసీ బస్సులో రూ.1000కి టికెట్ లభిస్తే.. రేపు అదే బస్సులో టికెట్ రూ.1500 నుంచి రూ.2000కు పెరగనుంది. అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఈ టికెట్ ధరలు..