• Home » Journalist

Journalist

AI Journalism : ఇక జర్నలిస్టుల అవసరం లేనట్టేనా.?

AI Journalism : ఇక జర్నలిస్టుల అవసరం లేనట్టేనా.?

భవిష్యత్తులో, AI రొటీన్ పనులను చేస్తుండగా, జర్నలిస్టులు మరింత సృజనాత్మకంగా, విమర్శనాత్మకంగా ఆలోచించే పాత్రలకు మారవచ్చు.

మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా.. చిల్లర కోసం..

మరీ ఇంత దారుణంగా ఉన్నారేంట్రా.. చిల్లర కోసం..

95 పైసలకోసం మహిళా జర్నలిస్ట్, క్యాబ్ డ్రైవర్ మధ్య గొడవ జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జనం మహిళా జర్నలిస్ట్‌పై మండిపడుతున్నారు.

Nalgonda: సీఐ నుంచి రూ.1.10 లక్షల వసూల్‌

Nalgonda: సీఐ నుంచి రూ.1.10 లక్షల వసూల్‌

సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌(సీఐ)ని బెదిరించి రూ.1.10 లక్షలు వసూలు చేసిన ఇద్దరు జర్నలిస్టులను నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్‌రాజు వివరాలను వెల్లడించారు.

Hyderabad: ద వైర్‌ తెలుగు న్యూస్‌ పోర్టల్‌ ఆవిష్కరణ

Hyderabad: ద వైర్‌ తెలుగు న్యూస్‌ పోర్టల్‌ ఆవిష్కరణ

ద వైర్‌ తెలుగు న్యూస్‌ పోర్టల్‌ సోమవారం ప్రారంభమైంది.

Bandi Sanjay:  సుప్రీంకోర్టు తీర్పుపై బండి సంజయ్ ఏమన్నారంటే..

Bandi Sanjay: సుప్రీంకోర్టు తీర్పుపై బండి సంజయ్ ఏమన్నారంటే..

‘బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలకుల నిర్లక్ష్య ఫలితమే నేటి సుప్రీంకోర్టు తీర్పు అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఏదో ఒకసాకు చూపుతూ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు చేతికి అందించకుండా తీవ్రమైన అన్యాయం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

తోపుడు బండి సాదిక్‌ అలీ కన్నుమూత

తోపుడు బండి సాదిక్‌ అలీ కన్నుమూత

తోపుడు బండి ద్వారా ఇంటింటికి సాహిత్యాన్ని పరిచయం చేసిన గ్రంథాలయ ఉద్యమకర్త, సీనియర్‌ జర్నలిస్టు షేక్‌ సాదిక్‌ ఆలీ (61) గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు.

Viral Video: జర్నలిస్టుపై బాలీవుడ్ నటుడి వీరంగం.. వీడియో వైరల్

Viral Video: జర్నలిస్టుపై బాలీవుడ్ నటుడి వీరంగం.. వీడియో వైరల్

కామిక్ టైమింగ్‌తో మంచి పేరు తెచ్చుకున్న రాజ్‌పాల్ యాదవ్ ఇటీవలే విడుదలైన కార్తీక్ ఆర్యన్, విద్యా బాలన్ చిత్రం 'భూల్ భులియా 3'లో కూడా నటించాడు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ జిల్లా పాలియా టౌన్‌లో దీపావళి గురించి ఓ ప్రాతికేయుడు ప్రశ్నించగా ఆయన మండిపడ్డాడు.

Damodar: జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి

Damodar: జర్నలిస్టుల ఆరోగ్య పథకాన్ని అమలు చేయాలి

రాష్ట్రంలో గత ఐదేళ్లుగా జర్నలిస్టుల ఆరోగ్య పథకం (జేహెచ్‌ఎ్‌స) సక్రమంగా అమలుకాకపోవడంతో జర్నలిస్టులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని,

Hyderabad: పత్రికా భాషను ప్రజల భాషగా మార్చారు..

Hyderabad: పత్రికా భాషను ప్రజల భాషగా మార్చారు..

తెలుగు జర్నలిజానికి జాతీయ స్థాయిలో పేరుప్రఖ్యాతులు రావడానికి కృషి చేసిన వ్యక్తి రామోజీరావు అని వక్తలు కొనియాడారు. ఆయన నికార్సయిన జర్నలిస్టు అన్నారు. క్రమశిక్షణ, సమయపాలనకు పెట్టింది పేరని.. తెలుగును ప్రేమించి, అభిమానించి, పోషించిన వ్యక్తి అని ప్రశంసించారు.

Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?

Harish Rao: జర్నలిస్టులకు సర్కారు దసరా కానుక ఇదేనా?

కరీంనగర్‌లో 118 మంది జర్నలిస్టులకు బీఆర్‌ఎస్‌ సర్కారు కేటాయించిన ఇళ్ల స్థలాలను కాంగ్రెస్‌ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడాన్ని ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి