Home » Jogulamba Gadwal
సీఎం కేసీఆర్ (CM KCR) సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District)లో పర్యటించనున్నారు. నూతన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ప్రతీ జిల్లాలో
మహాశివరాత్రి సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు.
జోగులాంబ గద్వాల జిల్లా: ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రిన్సిపాల్పై దాడి అనుకోకుండగా జరిగిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరు ప్రారంభిస్తే ఏమైతది? అని ప్రిన్సిపాల్ అన్నందుకే కోప్పడాల్సి వచ్చిందని..
Jogulamba Gadwal Dist: అందరూ చూస్తుండగానే బాధ్యతాయుత ప్రిన్సిపాల్ గల్లా పట్టుకున్నాడు ఆ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే తీరును చూసి అక్కడున్న మిగతా అధికారులు, సిబ్బంది
Jogulamba Gadwal Dist: ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్పై దాడి చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ (BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల నియోజకవర్గంలోని బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన దాడి ఘటనపై