• Home » Jogulamba Gadwal

Jogulamba Gadwal

 Lok Sabha Elections 2024: నువ్వు చీర కట్టకొని అలా వెళ్లు.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

Lok Sabha Elections 2024: నువ్వు చీర కట్టకొని అలా వెళ్లు.. కేటీఆర్‌కు రేవంత్ సవాల్

తెలంగాణలో కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావట్లేదని పదే పదే బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. కాంగ్రెస్ హామీలు రాష్ట్రంలో ఎక్కడ అమలవుతున్నాయో నిరూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి(CM Revanth Reddy) మరోసారి సవాల్‌ విసిరారు. ఈ సవాల్‌కు రేవంత్ ప్రతి సవాల్ విసిరారు.

Lok Sabha Elections 2024: రాజ్యాంగాన్ని మార్చేందుకు  బీజేపీ కుట్ర.. రాహుల్ గాంధీ ఫైర్

Lok Sabha Elections 2024: రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర.. రాహుల్ గాంధీ ఫైర్

కాంగ్రెస్ (Congress) పార్టీ, ఇండియా కూటమి రాజ్యాంగాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుంటే.. బీజేపీ మాత్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు. మన దేశ ప్రజలు ఎలాంటి లబ్ధి పొందినా.. అది కేవలం రాజ్యాంగం వల్లే అని చెప్పారు. దేశంలో యాభై శాతం మంది అణగారిన వర్గాల వారు ఉన్నారని.. వారికి రాజ్యాంగం అండగా ఉందని తెలిపారు. కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ రాజ్యాంగం అనే పుస్తకాన్ని మార్చాలని చూస్తున్నారని మండిపడ్డారు.

 KCR: గద్వాలకు కేసీఆర్‌

KCR: గద్వాలకు కేసీఆర్‌

సీఎం కేసీఆర్ (CM KCR) సోమవారం జోగుళాంబ గద్వాల జిల్లా (Jogulamba Gadwal District)లో పర్యటించనున్నారు. నూతన జిల్లాలుగా ఏర్పడిన తర్వాత ప్రతీ జిల్లాలో

MLC Kavitha: ‘తెలంగాణలో శాంతియుతం.. దేశంలో విచిత్ర పరిస్థితులు’

MLC Kavitha: ‘తెలంగాణలో శాంతియుతం.. దేశంలో విచిత్ర పరిస్థితులు’

మహాశివరాత్రి సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అలంపూర్ ఆలయాలను దర్శించుకున్నారు.

MLA Krishna Mohan Reddy:  ఆ ఘటన అనుకోకుండా జరిగిపోయింది

MLA Krishna Mohan Reddy: ఆ ఘటన అనుకోకుండా జరిగిపోయింది

జోగులాంబ గద్వాల జిల్లా: ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవంలో ప్రిన్సిపాల్‌పై దాడి అనుకోకుండగా జరిగిందని గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఎవరు ప్రారంభిస్తే ఏమైతది? అని ప్రిన్సిపాల్ అన్నందుకే కోప్పడాల్సి వచ్చిందని..

TS News: ప్రిన్సిపాల్ గల్లా పట్టుకున్న ఎమ్మెల్యే - ఎందుకంటే..

TS News: ప్రిన్సిపాల్ గల్లా పట్టుకున్న ఎమ్మెల్యే - ఎందుకంటే..

Jogulamba Gadwal Dist: అందరూ చూస్తుండగానే బాధ్యతాయుత ప్రిన్సిపాల్ గల్లా పట్టుకున్నాడు ఆ ఎమ్మెల్యే. ఎమ్మెల్యే తీరును చూసి అక్కడున్న మిగతా అధికారులు, సిబ్బంది

DK Aruna: దాడికి పాల్పడ్డ గద్వాల్ ఎమ్మెల్యే‌పై కేసు నమోదు చేయాలి

DK Aruna: దాడికి పాల్పడ్డ గద్వాల్ ఎమ్మెల్యే‌పై కేసు నమోదు చేయాలి

Jogulamba Gadwal Dist: ప్రభుత్వ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడి చేసిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ (BJP) జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. గద్వాల నియోజకవర్గం‌లోని బీసీ గురుకుల పాఠశాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో జరిగిన దాడి ఘటనపై

తాజా వార్తలు

మరిన్ని చదవండి