Home » JNTU
వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం సాయంకాలం(ఈవెనింగ్) బీటెక్ (పార్ట్టైమ్) ప్రోగ్రామ్ నిర్వహించేందుకు జేఎన్టీయూ(JNTU) సన్నద్ధమైంది. ఈ విద్యా సంవత్సరం (2024-25)లోనే ప్రవేశాలు కల్పించేందుకు వర్సిటీ ఉన్నతాధికారులు మార్గదర్శకాలను సిద్ధం చేశారు. నాలుగైదురోజుల్లో నోటిఫికేషన్(Notification) విడుదల చేసి, ఆగస్టు 15లోపు అడ్మిషన్ల ప్రక్రియను పూర్తిచే యాలని భావిస్తున్నారు.