• Home » JNTU

JNTU

JNTU: జేఎన్‌టీయూలో ఎన్నాళ్లీ ‘ఇన్‌చార్జీల పాలన’

JNTU: జేఎన్‌టీయూలో ఎన్నాళ్లీ ‘ఇన్‌చార్జీల పాలన’

జేఎన్‌టీయూ(JNTU)కు ఆర్నెళ్లుగా రెగ్యులర్‌ వైస్‌ చాన్స్‌లర్‌ లేరు. యూనివర్సిటీలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న డైరెక్టర్‌ పోస్టుల్లో ఇన్‌చార్జి అధికారులే కొనసాగుతున్నారు. ఇన్‌చార్జి వైస్‌ చాన్స్‌లర్‌గా నియమితులైన ఐఏఎస్‌ అధికారి(IAS officer) యూనివర్సిటీకి తరచుగా రాకపోవడంతో వర్సిటీలో పాలన పూర్తిగా గాడితప్పింది.

JNTU: జేఎన్‌టీయూకు కొత్తగా 74 మంది జూనియర్‌ అసిస్టెంట్లు

JNTU: జేఎన్‌టీయూకు కొత్తగా 74 మంది జూనియర్‌ అసిస్టెంట్లు

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో దాదాపు 30 ఏళ్ల తర్వాత జూనియర్‌ అసిస్టెంట్ల నియామకం జరిగింది. టీజీపీఎస్సీ గ్రూప్‌-4 పరీక్ష ద్వారా ఎంపికైన 74 మంది అభ్యర్థులను ప్రభుత్వం జేఎన్‌టీయూకు కేటాయించింది.

వైద్యరంగంలో  ప్రావీణ్యం సాధించాలి : వీసీ

వైద్యరంగంలో ప్రావీణ్యం సాధించాలి : వీసీ

తాళ్లరేవు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఫార్మశీ విద్యార్థులంతా వైద్యరంగంలో ప్రావీణ్యం సాధించే దిశగా ముందుకుసాగాలని జేఎన్టీయూకే వీసీ కేవీఎస్‌జీ.మురళీకృష్ణ

Hyderabad: ఇక ‘హైడ్రా’ హడలెత్తించనుందా?

Hyderabad: ఇక ‘హైడ్రా’ హడలెత్తించనుందా?

కూకట్‌పల్లి(Kukatpally)లో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్‌పాత్‌ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే తొలగించుకోవాల్సి వస్తుందా.. లేదంటే స్థానిక నాయకులతో చర్చించాలా అంటూ చిరు వ్యాపారులు చర్చించుకుంటున్నారు.

తొమ్మిది కాలేజీల్లో ఈవెనింగ్‌ బీటెక్‌

తొమ్మిది కాలేజీల్లో ఈవెనింగ్‌ బీటెక్‌

ఉద్యోగాలు చేసేవారి(వర్కింగ్‌ ప్రొఫెషనల్స్‌) కోసం సాయంత్రం వేళ బీటెక్‌ కోర్సులు నిర్వహించేందుకు తొమ్మిది ఇంజనీరింగ్‌ కళాశాలలకు జేఎన్‌టీయూ అనుమతినిచ్చింది.

ఇన్నోవేషన మిస్సైల్‌.. అబ్దుల్‌ కలాం

ఇన్నోవేషన మిస్సైల్‌.. అబ్దుల్‌ కలాం

మాజీ రాష్ట్రపతి, భారత రత్న డాక్టర్‌ అబ్దుల్‌ కలాం ఇన్నోవేషన మిస్సైల్‌లాంటివారని జేఎనటీయూ వీసీ ప్రొఫెసర్‌ సుదర్శన రావు అన్నారు. మంగళవారం జేఎనటీయూలో అబ్దుల్‌ కలాం జయంతిని ఘనంగా నిర్వహించారు.

University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు

University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్‌ కార్యాలయానికి చేరాయి.

Suspension: జేఎన్టీయూలో 15 మంది విద్యార్థుల సస్పెన్షన్‌

Suspension: జేఎన్టీయూలో 15 మంది విద్యార్థుల సస్పెన్షన్‌

జేఎన్టీయూలో ఇటీవల పరస్పరం దాడులు చేసుకున్న రెండు వర్గాలకు చెందిన 15మంది విద్యార్థులను సస్పెండ్‌ చేస్తూ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జి.వి నర్సింహారెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీచేశారు.

Hyderabad: సర్కారు అంగీకారం.. జేఎన్‌టీయూ తిరస్కారం..! విషయం ఏంటంటే..

Hyderabad: సర్కారు అంగీకారం.. జేఎన్‌టీయూ తిరస్కారం..! విషయం ఏంటంటే..

‘పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకటం’ అన్నచందంగా తయారైంది జేఎన్‌టీయూ(JNTU) పరిధిలోని అటానమస్‌ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల పరిస్థితి. యూనివర్సిటీ పరిధిలో దాదాపు 80 అటానమస్‌ హోదా కలిగిన ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలు ఉండ గా, సగానికి పైగా కాలేజీల్లో చదువుతున్న విద్యార్థులకు సెమిస్టర్‌ ఫలితాలను యూనివర్సిటీ ఉన్నతాధికారులు నిలిపివేశారు.

JNTU: వరంగల్‌ వాసికి మాంచెస్టర్‌ వర్సిటీ అవార్డు

JNTU: వరంగల్‌ వాసికి మాంచెస్టర్‌ వర్సిటీ అవార్డు

జేఎన్‌టీయూ పూర్వ విద్యార్థి, వరంగల్‌ జిల్లా తీగరాజుపల్లికి చెందిన డాక్టర్‌ గౌతమ్‌ సొల్లేటికి యూకేలోని మాంచెస్టర్‌ యూనివర్సిటీ నుంచి బెస్ట్‌ ఔట్‌ స్టాండింగ్‌ ఇంటర్‌ డిసిప్లినరీ రీసెర్చ్‌ అవార్డు లభించింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి