• Home » Jharkhand

Jharkhand

Heat Stroke: హీట్ వేవ్ ఎఫెక్ట్..ఈ ప్రాంతాల్లో 215 మంది మృతి!

Heat Stroke: హీట్ వేవ్ ఎఫెక్ట్..ఈ ప్రాంతాల్లో 215 మంది మృతి!

దేశంలోని అనేక రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు(heat wave) కొనసాగుతున్నాయి. అనేక ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ కారణంగా 210 మందికి పైగా మరణించారు. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

PM Modi: ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుంది.. ప్రతిపక్షాలపై మోదీ పదునైన విమర్శలు

PM Modi: ఎంత బురద జల్లితే కమలం అంత వికసిస్తుంది.. ప్రతిపక్షాలపై మోదీ పదునైన విమర్శలు

అవినీతిరహిత పాలన అందిస్తున్నందుకు ప్రతిపక్ష నేతలు తనపై కోపం పెంచుకున్నారని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. దేశంలో మళ్లీ అవినీతి రాజ్యం తెచ్చేందుకు తనను ప్రధాని పదవి నుంచి దింపేయాలని కుట్రలు పన్నుతున్నట్లు మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Amith Shah: దేశంలో సమసిపోనున్న మావోయిస్టు సమస్య

Amith Shah: దేశంలో సమసిపోనున్న మావోయిస్టు సమస్య

రానున్న రెండూ మూడేళ్లలో దేశంలో మావోయిస్టు సమస్య పూర్తిగా సమసిపోతుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఆదివారం న్యూఢిల్లీలో అమిత్ షా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పశుపతి‌నాథ్ నుంచి తిరుపతి వరకు ఉన్న మావోయిస్టు కారిడార్‌లో ‘వారి’ జాడలే లేవన్నారు.

LokSabha Elections: ఏనుగు దాడి.. వృద్ధుడు మృతి

LokSabha Elections: ఏనుగు దాడి.. వృద్ధుడు మృతి

ఓటు వేసేందుకు వెళ్తున్న వ్యక్తిపై ఏనుగు దాడి చేసి తొక్కి చంపింది. ఈ ఘటన ఝార్ఖండ్‌లో శనివారం చోటు చేసుకుంది.

PM Modi: ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

PM Modi: ఆ రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారు.. ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో పారిశ్రామికవేత్తలు పెట్టుబడులు పెట్టడానికి 50 సార్లు ఆలోచిస్తారని ప్రధాని మోదీ(PM Modi) ఎద్దేవా చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జార్ఖండ్‌లోని(Jharkhand) జంషెడ్‌పూర్‌లో ఆదివారం ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు.

Delhi: ఝార్ఖండ్‌ మంత్రి ఆలంగీర్‌ అరెస్టు..

Delhi: ఝార్ఖండ్‌ మంత్రి ఆలంగీర్‌ అరెస్టు..

ఝార్ఖండ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్‌ నేత ఆలంగీర్‌ ఆలమ్‌(70)ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) మనీలాండరింగ్‌ కేసులో బుధవారం అరెస్టు చేసింది. ఆలంగీర్‌ ఆలమ్‌ పర్సనల్‌ సెక్రటరీ(పీఎస్‌) సంజీవ్‌ లాల్‌ పని మనిషి జహంగీర్‌ ఆలమ్‌ ఇంట్లో రూ.35.23 కోట్లు దొరికిన కేసులో ఈడీ చర్యలు తీసుకుంది. ఆలంగీర్‌ ఆలమ్‌ను బుధవారం వరుసగా రెండో రోజు విచారణకు పిలిచిన ఈడీ ఆయన్ను అరెస్టు చేసినట్టు ప్రకటించింది.

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

ED arrest: మనీలాండరింగ్ కేసులో మంత్రి అరెస్టు

మనీ లాండరింగ్ కేసులో జార్ఖాండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, కాంగ్రెస్ నేత అలంగీర్ ఆలమ్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు అరెస్టు చేసింది. ఈ కేసులో ఆలమ్‌ను సుమారు తొమ్మిది గంటల సేపు ప్రశ్నించిన ఈడీ అధికారులు అయన నుంచి సంతృప్తికరమైన సమాధానం రాకపోవడంతో అరెస్టు చేసింది.

Cash haul: భారీగా నోట్ల కట్టలు..మంత్రికి ఈడీ సమన్లు

Cash haul: భారీగా నోట్ల కట్టలు..మంత్రికి ఈడీ సమన్లు

జార్ఘాండ్ మంత్రి అలంగీర్ ఆలమ్ చిక్కుల్లో పడ్డారు. ఆయన పర్సనల్ సెక్రటరీ సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో భారీగా నోట్ల కట్టలు పట్టుబడటంతో మంత్రి అలంగీర్‌కు ఈడీ నోటీసులు పంపింది. ఈనెల 14న తమ ముందు హాజరుకావాలని ఈడీ ఆయనను కోరింది.

Jharkhand: పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

Jharkhand: పనిమనిషి ఇంట్లో రూ.34 కోట్లు!

గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు.. గంటలు గడిచిన కొద్దీ లెక్క పెరుగుతూ పోయింది.. పలువురు అధికారులు యంత్రాల సాయంతో నిర్విరామంగా శ్రమిస్తే కానీ ఓ కొలిక్కి రాలేదు.

ED Raids: ఈడీ దాడులు.. మంత్రి కార్యదర్శి ఇంట్లో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు

ED Raids: ఈడీ దాడులు.. మంత్రి కార్యదర్శి ఇంట్లో కుప్పలు కుప్పలుగా నోట్ల కట్టలు

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా జార్ఖండ్‌(Jharkhand)లో పెద్ద ఎత్తున నగదు లభ్యమైంది. రాంచీలోని పలు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు చేస్తున్న క్రమంలో జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం(Alamgir Alam) వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న సంజీవ్ లాల్ సహాయకుడి ఇంట్లో నుంచి భారీ మొత్తంలో నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి