• Home » Jayashankar Bhupalapally

Jayashankar Bhupalapally

Crime: అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి యువకుడు.. ఆ తరువాత ఏం చేశాడంటే

Crime: అర్ధరాత్రి బాలికల హాస్టల్‌లోకి యువకుడు.. ఆ తరువాత ఏం చేశాడంటే

ఆకతాయిల ఆగడాలు శృతిమించుతున్నాయి. బాలికలు ఉండే హాస్టళ్లలోకి దుండగులు చొరబడుతున్నారు. వసతి గృహాల్లో సరైన భద్రత చర్యలు లేవనేదానికి పలు ఘటనలు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తున్నాయి.

Hyderabad: జయశంకర్‌ వర్సిటీలో అదనంగా 200 సీట్లు

Hyderabad: జయశంకర్‌ వర్సిటీలో అదనంగా 200 సీట్లు

ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రత్యేక కోటా కింద అదనంగా 200 సీట్లను బీఎస్సీ(ఆనర్స్‌) వ్యవసాయ కోర్సులో పెంచుతున్నట్లు వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ ఆల్దాస్‌ జానయ్య ప్రకటించారు.

University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు

University VC's: రాజ్‌భవన్‌కు చేరిన వీసీల నియామక పత్రాలు

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్ల (వీసీ) నియామకానికి సంబంధించిన పత్రాలు గవర్నర్‌ కార్యాలయానికి చేరాయి.

Jayashankar University: జయశంకర్‌ వర్సిటీకి 37వ ర్యాంకు

Jayashankar University: జయశంకర్‌ వర్సిటీకి 37వ ర్యాంకు

ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం జాతీయస్థాయిలో 37వ ర్యాంకు సాధించింది.

Rains: అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలెరో ట్రాలీ వాహనం

Rains: అలుగు వాగులో కొట్టుకుపోయిన బొలెరో ట్రాలీ వాహనం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కాటారం మండలంలోని గంగపురి-మల్లారం గ్రామాల మధ్య అలుగు వాగులో రాత్రి బొలెరో ట్రాలీ వాహనం కొట్టుకుపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు ట్రాలీ డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు చేర్చారు. అయితే బొలెరో వాహనంలో ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

CM Revanth Reddy: తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్‌..

CM Revanth Reddy: తెలంగాణ ప్రజల గుండెల్లో జయశంకర్‌..

చివరివరకు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా బతికిన మహానుభావుడు ప్రొఫెసర్‌ జయశంకర్‌ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆయన వర్ధంతి సందర్భంగా రాష్ట్ర సాధన కోసం చేసిన కృషిని స్మరించుకున్నారు.

Bhatti Vikramarka: 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తాం...

Bhatti Vikramarka: 12 నుంచి 14 సీట్లు కాంగ్రెస్ గెలుస్తాం...

Telangana: జిల్లాలోని కాటారం మండలం దన్వాడలో శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు దర్శించుకున్నారు. శ్రీ దత్తాత్రేయ స్వామి ఆలయ 3వ వార్షికోత్సవం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. దత్తాత్రేయ స్వామి దర్శనం‌‌ చేసుకోవడంతో తన జన్మదన్యమైందన్నారు.

TS Police: పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత డ్యాన్స్‌.. తిట్టేస్తున్నారు!

TS Police: పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నేత డ్యాన్స్‌.. తిట్టేస్తున్నారు!

Telangana: పోలీస్‌స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్‌స్టేషన్‌లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్‌ స్టేషన్‌లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్‌స్టేషన్‌లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

CM Revanth: మేడిగడ్డ బ్యారేజ్‌ వద్దకు చేరుకున్న రేవంత్ బృందం

CM Revanth: మేడిగడ్డ బ్యారేజ్‌ వద్దకు చేరుకున్న రేవంత్ బృందం

Telangana: కాళేళ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్‌ వద్దకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందం చేరుకుంది. ఈరోజు ఉదయం తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మేడిగడ్డ బ్యారేజీ సందర్శనకు బయలుదేరి వెళ్లారు.

TS Govt: మేడిగడ్డ బ్యారేజ్‌ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. లెక్కలు తేలుతాయా..?

TS Govt: మేడిగడ్డ బ్యారేజ్‌ విషయంలో రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. లెక్కలు తేలుతాయా..?

Telangana: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలు బయటపెతామని, మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విచారణ చేపట్టిస్తామని గతంలో రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అన్న మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి