Home » Jayashankar Bhupalapally
భూపాలపల్లిలోని 1 ఇంక్లైన్ గేట్ దగ్గర సింగరేణి కార్మికులతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గురువారం ఉయదం గేట్ మీటింగ్ నిర్వహించారు. కార్మికుల సమస్యలను రేవంత్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. తెలంగాణ సాధనలో సింగరేణి కార్మికులు ప్రత్యక్ష భాగస్వాములన్నారు.
జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లి ఎన్నికల సభలో రేవంత్ రెడ్డి టార్గెట్గా కేటీఆర్ మాట్లాడుతూ... కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి టికెట్లు అమ్ముకుంటున్నారని..
జిల్లాలో వర్షాలు తీవ్ర విషాదాన్ని నింపాయి. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో మోరంచవాగు పొంగిపొర్లడంతో ఊరు మొత్తం వరదల్లో మునిగిపోయింది.
వరదల్లో చిక్కుకున్న మోరంచపల్లి గ్రామాస్థులు సురక్షితంగా బయటపడ్డారు. భారీ వర్షాల కారణంగా మోరంచవాగు పొంగిపొర్లడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. గ్రామంలోని ఇళ్లు నీటమునిగాయి. దీంతో అక్కడి ప్రజలు భవనాలపైకి వచ్చి తమను రక్షించాలంటూ ఆర్తనాదాలు చేశారు. మోరంచపల్లి గ్రామస్తుల పరిస్థితిపై సీఎం కేసీఆర్ సైతం స్పందించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని భూపాలపల్లి మండలం మోరంచపల్లిలో వర్షాలు ప్రజలను కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. మోరంచవాగు పొంగడంతో గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరింది. ఏకంగా ఊరు మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. వరద ఉధృతితో గ్రామస్థులు తీవ్రభయాందోళనకు గురవుతున్నారు.
భారీ వర్షాలతో జిల్లాలోని ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటు అధికంగా ఉంది. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 10.950 మీటర్ల ఎత్తులో ప్రాణహిత, గోదావరి నదులు ప్రవహిస్తున్నాయి.
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది.
భూపాలపల్లి ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత గండ్ర సవాళ్లు, ప్రతిసవాళ్లతో జిల్లా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎ
హైదరాబాద్ అంబర్పేటలో వీధికుక్కల దాడిలో ఐదేళ్ల బాలుడు ప్రదీప్ మృతి చెందడంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు.
జిల్లాలోని రేగొండ మండలం, దుంపిల్ల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది.