Home » Jay Shah
ఇటీవల టీ 20 వరల్డ్ కప్ ముగిసిన సంగతి తెలిసిందే. వరల్డ్ కప్ మ్యాచ్లకు అగ్రరాజ్యం అమెరికా ఆతిథ్యం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్కు ప్రేక్షకుల నుంచి అంతగా ఆదరణ రాలేదు. దాంతో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలుస్తోంది. రూ.167 కోట్ల మేర ఐసీసీ నష్టపోయిందని పీటీఐ రిపోర్ట్ చేసింది.
బీసీసీఐ కార్యదర్శి జై షా తన మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్తో పోరాడుతున్న భారత మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్కు ఆర్థిక సహాయంగా రూ.1 కోటి ఇవ్వాలని భారత క్రికెట్ నియంత్రణ మండలికి..
టీమిండియా మేనేజ్మెంట్ విషయంలో బీసీసీఐ కొత్త మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే రాహుల్ ద్రవిడ్ పదవీకాలం పూర్తవ్వడంతో.. ప్రధాన కోచ్గా ఆయన స్థానంలో గౌతమ్ గంభీర్ని...
టీమిండియా అభిమానులు కోరుకున్నదే నిజమైంది. భారత జట్టు హెడ్ కోచ్గా గౌతమ్ గంభీర్ నియామకం కన్ఫమ్ అయిపోయింది. బీసీసీఐ మంగళవారం సాయంత్రం ఈ విషయాన్ని అధికారికంగా...
బీసీసీఐ కార్యదర్శి జై షా తాజాగా ఓ ఆసక్తికరమైన ప్రకటన చేశాడు. వచ్చే ఏడాది జరగబోయే ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత జట్టుకి రోహిత్ శర్మనే నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాడని...