Home » Jangaon
Telangana: ‘‘చలో మేడిగడ్డ’’ పర్యటనలో భాగంగా కాళేశ్వరం బయలుదేరిన బీఆర్ఎస్ నేతల కాన్వాయ్కు పెను ప్రమాదం తప్పింది. జనగామ మండలం నెల్లుట్ల సమీపంలో బీఆర్ఎస్ నేతల కాన్వాయ్లో ఓ బస్సు టైర్ పేలింది. దీంతో బస్సును పక్కకు నిలిపివేశారు. ఆపై బస్సులోని బీఆర్ఎస్ నేతలంతా కార్లలో బయలుదేరారు. బస్సులో ఆందోల్ మాజీ ఎమ్మెల్యే కాంతికిరణ్ సహా పలువురు నేతలు ఉన్నారు.
BRS Chalo Medigadda: ‘చలో మేడిగడ్డ’ కు (Chalo Medigadda) వెళ్తున్న బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేల బస్సు టైర్ ఒక్కసారిగా బ్లాస్ అయ్యింది. దీంతో మార్గమధ్యలోనే బస్సు ఆగిపోయింది. ఈ ఘటనతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయాందోళనకు గురయ్యారు. బస్సులో కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులు ఉన్నారు..
Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 119 స్థానాల్లో పోటీ చేయగా.. కేవలం 39 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ ఓటమి తర్వాత మాజీ మంత్రి కేటీఆర్ తొలి పర్యటన చేశారు.
Telangana Elections: చేర్యాల పట్టణంలో జనగామ కాంగ్రెస్ అభ్యర్ధి కొమ్మూరి ప్రతాప్ రెడ్డికి మద్దతుగా తీన్మార్ మల్లన్న ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి భూకబ్జా దారుడని ఆరోపించారు.
Telangana Elections: ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఓటు వేసే విధానం రావాలని.. ఇప్పటికీ ఇంకా అంత పరిణత మన దేశంలో రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
పాలకుర్తి గడ్డకు ఒక చరిత్ర ఉందని.. పోరాట పటిమ ఉందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పాలకుర్తిలో ఏర్పాటు చేసిన సభలో రేవంత్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ను చూస్తుంటే దొరల గడీలను బద్దలు కొట్టడం ఖాయమనిపిస్తోందన్నారు.
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి(Muthireddy Yadagiri Reddy) మరోసారి సంచలన వాఖ్యలు చేశారు.
జనగామ(Janagama) నియోజకవర్గ బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి కోసం సీఎం కేసీఆర్{CM KCR) సర్వేలు నిర్వహించి టికెట్ కేటాయించాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మండల శ్రీరాములు(Sriramulu) పేర్కొన్నారు.
తెలంగాణ రాజకీయాలు (TS Politics) హీటెక్కాయి. బీఆర్ఎస్ టికెట్లు (BRS Tickets) ఆశించి భంగపడ్డ ముఖ్యనేతలు, సిట్టింగులు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇన్నాళ్లు ఆ అసంతృప్తులను బుజ్జగించడానికి సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి హరీష్ రావు (Minister Harish Rao), ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (MLC Kavitha) ప్రయత్నాలు చేసినప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు..
జనగామలో రాఖీ పాలిటిక్స్ ఆసక్తికరంగా మారాయి. జనగామ ప్రధాన కూడళ్లలో రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలుపుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి ఫ్లెక్సీలు వెలిశాయి. మరో వైపు పల్లాకు రాఖీ కట్టేందుకు హైదరాబాద్లోని పల్లా నివాసం