• Home » JANASENA

JANASENA

పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలి

పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలి

కాకినాడ రూరల్‌, అక్టోబరు 18: గ్రామాల్లో జరుగుతున్న పనుల్లో ప్రజల భాగస్వామ్యం ఉం డాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ సూచించారు. పల్లె పండుగ వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం గంగనాపల్లి, చీడిగ, ఇంద్ర పాలెం గ్రామాల్లో రూ.2.10 కోట్ల ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో నిర్మించనున్న సీసీ రో

నాలుగేళ్లలో కానిది.. నాలుగు నెలల్లో అయింది!

నాలుగేళ్లలో కానిది.. నాలుగు నెలల్లో అయింది!

గొల్లప్రోలు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): తాగునీటికోసం విద్యార్థులు నాలుగేళ్లుగా పడుతున్న ఇ బ్బందులకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చొరవ తో పరిష్కారం లభించింది. నాలుగేళ్లుగా కానిది.. నాలుగు నెలల్లో పరిష్కారమైంది.. ఆర్వో ప్లాంటు వినియోగంలోకి వచ్చింది. గొల్లప్రోలు పట్టణంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు కొంతకాలంగా తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో పా

Pawan Kalyan: పరిపాలన, రాజకీయాలు రెండూ వేరు.. వైసీపీపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

Pawan Kalyan: పరిపాలన, రాజకీయాలు రెండూ వేరు.. వైసీపీపై విరుచుకుపడిన పవన్ కళ్యాణ్

ప్రజాప్రతినిధులుగా ఉన్నంత కాలం పరిపాలన, రాజకీయాలు వేర్వేరుగా చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గ్రామ పంచాయతీల అభివృద్ధే ధ్యేయంగా పల్లె పండుగ కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

కాకినాడ డీఎఫ్‌వోపై పవన్‌ సీరియస్‌

కాకినాడ డీఎఫ్‌వోపై పవన్‌ సీరియస్‌

కాకినాడ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) డి.రవీంద్రనాథ్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం, అటవీ మంత్రి పవన్‌కల్యాణ్‌ విచారణకు ఆదేశించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు9: ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047 ప్రణాళికలు రూపకల్పన చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో బుధవారం వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్రః2047, 2024-25 టూ 2028-2029 జిల్లా విజన్‌ ప్లాన్‌పై ప్రముఖుల సలహాలు, సూచనలకోసం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిఽథిగా

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి విజయం

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి విజయం

పిఠాపురం, అక్టోబరు 6: పిఠాపురం అర్బన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (పూర్వ పిఠాపురం అర్బన్‌ బ్యాంకు) ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. కూటమి పా

AP NEWS: విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం.. జనసేన నేత మూర్తి యాదవ్ షాకింగ్ కామెంట్స్

AP NEWS: విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం.. జనసేన నేత మూర్తి యాదవ్ షాకింగ్ కామెంట్స్

వైసీపీ ప్రభుత్వంలో విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం జరిగిందని.. రైతుల డబ్బులను దోచుకున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబ సభ్యులు విశాఖ డెయిరీని తమ అడ్డాగా చేసుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.

‘పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానం’

‘పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానం’

పిఠాపురం, అక్టోబరు 5: విద్యా, వైద్యరంగాల అభివృద్ధికి వేలాది ఎకరాల భూమిని దానమివ్వడమే గాకుండా ఆయా సంస్థల ఏర్పాటుకు పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానమని పలువురు వక్తలు కొనియాడారు. ఆదిత్య విద్యాసంస్థలు, పిఠాపురం మహారాజా ఫౌండేషన్‌ ఆ ధ్వర్యంలో పిఠాపురం మహారా

దివ్యాంగుల ఆర్థిక సాధికారతకు విశేష కృషి

దివ్యాంగుల ఆర్థిక సాధికారతకు విశేష కృషి

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 5: దివ్యాంగుల సామాజిక, సాంస్క్రతిక, విద్యా, ఆర్థిక సాధికారతకు ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి బన్వారీ లాల్‌ వ

Pawan Kalyan: ఒక్క సభతో ప్రజల దృష్టిని ఆకర్షించిన పవన్..

Pawan Kalyan: ఒక్క సభతో ప్రజల దృష్టిని ఆకర్షించిన పవన్..

ప్రభుత్వం వేరు, పార్టీ వేరని, ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాల్లో పరిమితులకు మించి పార్టీ నాయకులు తలదూర్చవద్దంటూ సొంత పార్టీ నాయకులను హెచ్చరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎంత స్పష్టమైన విధానాన్ని కలిగి ఉన్నారో రాష్ట్రప్రజలకు అర్థమైంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా..

తాజా వార్తలు

మరిన్ని చదవండి