• Home » Janasena

Janasena

Pawan Kalyan: ప్రజారాజ్యం నుంచి ఏపీ మంత్రిగా.. పవన్ కళ్యాణ్ ‘పవర్’ జర్నీ

Pawan Kalyan: ప్రజారాజ్యం నుంచి ఏపీ మంత్రిగా.. పవన్ కళ్యాణ్ ‘పవర్’ జర్నీ

రాజకీయాల్లో రాణించడం అంటే.. అంతా మామూలు విషయం కాదు. ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినా సరే.. పాలిటిక్స్‌లో ఎదగాలంటే మాత్రం చాలా కసరత్తులు చేయాల్సి ఉంటుంది. ముందుగా జనాల...

Pawan Kalyan: పదేళ్ల నిరీక్షణకు ఫలితం.. అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నవారికి అదిరిపోయే రిప్లై..

Pawan Kalyan: పదేళ్ల నిరీక్షణకు ఫలితం.. అసెంబ్లీ గేటు తాకనీయబోమన్నవారికి అదిరిపోయే రిప్లై..

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అలాగే చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్.. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేటు తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానమిది. ఏకంగా డిప్యూటీ సీఎంగానే అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టబోతున్నారు. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే.

AP News: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్‌కు కూటమి నేతల విజ్ఞప్తి..

AP News: ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించండి.. గవర్నర్‌కు కూటమి నేతల విజ్ఞప్తి..

రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను ఎన్డీయే కూటమి నేతలు కలిశారు. టీడీపీ తరపున అచ్చె్న్నాయుడు, పురంధేశ్వరి, నాదెండ్ల మనోహర్ గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. సభా నాయకుడిగా చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకుంటూ చేసిన తీర్మానాన్ని గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు అందజేశారు.

Pawan: కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదు: పవన్‌

Pawan: కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదు: పవన్‌

విజయవాడ: గత ఐదేళ్లుగా రాష్ట్రంలో విపత్కర పరిస్థితి నెలకొందని, అందరి పోరాటంతోనే అద్భుత విజయం సాధించామని, కక్ష సాధింపులు, వ్యక్తిగత దూషణలకు సమయం కాదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

Pawan Kalyan: జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్..

Pawan Kalyan: జనసేన శాసనసభ పక్ష నేతగా పవన్..

జనసేన శాసనసభ పక్ష నాయకుడుగా పవన్ కల్యాణ్ ఎన్నికయ్యారు. ఈ రోజు ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. తెనాలి ఎమ్మెల్యే నాదెండ్ల మనోహర్ ఈ సమావేశంలో జనసేన శాసనసభ పక్ష నాయకుడిగా పవన్‌ను ప్రతిపాదించారు. సభ్యులందరూ ఏకగ్రీవంగా బలపరిచారు.

Pawan Kalyan: నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan: నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్న పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖకు చేరుకున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని పవన్ నేరుగా వైజాగ్ వెళ్లారు. అక్కడ నూకాంబిక అమ్మవారి మొక్కు తీర్చుకున్నారు. అనకాపల్లి నూకాంబికా అమ్మవారి దర్శనానికి పవన్ కల్యాణ్ వెళ్లారు. ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్‌పోర్టుకు పవన్ చేరుకున్నారు. ఆర్భాటం లేకుండా పవన్ విశాఖ టూర్ కొనసాగుతోంది. పార్టీ నేతలను సైతం తనతో రావద్దని ఆయన సూచించారు.

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వారికి మాత్రమే అనుమతి

Chandrababu: చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వారికి మాత్రమే అనుమతి

టీడీపీ అధినేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ సభ ఏర్పాట్లను అధికారులు వేగవంతం చేశారు. వేదిక నిర్మాణ పనులు పూర్తి కావొస్తున్నాయి. 80 అడుగుల వెడల్పు.. 60 అడుగుల పొడవు.. ఎనిమిది అడుగుల ఎత్తుతో స్టేజిని సిద్ధం చేస్తున్నారు. జర్మన్ హాంగర్స్‌తో భారీ టెంట్‌ను ఏర్పాటు చేశారు. వచ్చే అతిథులు, వీఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగింది.

వర్మపై దాడి.. పవన్‌ సీరియస్‌..!

వర్మపై దాడి.. పవన్‌ సీరియస్‌..!

పిఠాపురంలో జనసేన గెలుపు కోసం తీవ్రంగా శ్రమించిన మాజీ ఎమ్మెల్యే వర్మపై కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం వన్నెపూడిలో జరిగిన దాడిని పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ సీరియస్‌గా తీసుకున్నారు..

Pawan Kalyan: రామోజీరావును కలిసి చాలా విషయాలు చెప్పాలనుకున్నా!

Pawan Kalyan: రామోజీరావును కలిసి చాలా విషయాలు చెప్పాలనుకున్నా!

ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (Ramoji Rao) తిరిగి రానిలోకాలకు చేరుకున్నారు. ఆయన లేరన్న విషయాన్ని తెలు మీడియా ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు యావత్ ప్రపంచ వ్యాప్తంగా తెలుగు ప్రజలు, ప్రముఖులు మీడియా, సోషల్ మీడియా వేదికగా రామోజీ మరణంపై స్పందిస్తున్నారు...

రేపు మోదీ ప్రమాణం రాత్రి 7-15 గంటలకు ముహూర్తం

రేపు మోదీ ప్రమాణం రాత్రి 7-15 గంటలకు ముహూర్తం

మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకార ముహూర్తం ఖరారైంది. ఆదివారం రాత్రి 7-15 గంటలకు ప్రధానమంత్రి, ఇతర మంత్రి మండలి సభ్యులతో రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారని రాష్ట్రపతి భవన్‌ నుంచి శుక్రవారం రాత్రి అధికారిక ప్రకటన వెలువడింది. అంతకు ముందు మోదీని ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నామని, ఆయనను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరుతూ కూటమికి చెందిన నేతలందరూ రాష్ట్రపతి ముర్మును కలిసి సంయుక్త లేఖను సమర్పించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి