Home » JANASENA
తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన వైసీపీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరతీసింది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
గత ప్రభుత్వ హయాంలో ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పర్యటించారు. ఆ సమయంలో నీళ్లు లేవు సామి.. నీకు పుణ్యముంటాది అనే స్థానికుల మాట జనసేనానిని కదిలించింది. ఆ మాటలతో చలించిపోయిన పవన్ కల్యాణ్ రాష్ట్రంలో ఉన్న మిగతా సమస్యలపై దృష్టిసారించారు.
అన్నవరం, సెప్టెంబరు 24: తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు అన్నవరంలో సత్యదేవుడి తొలిపావంచా వద్ద నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో జనసైనికులు సంఘీబావం తెలిపారు. తొలిపావంచా వ
హీరో కార్తీపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్యం సుందరం ప్రీ రిలీజ్ ఈవెంట్లో తిరుమల లడ్డూ గురించి కార్తీ సెటైర్లు వేసిన సంగతి తెలిసిందే. లడ్డూ పవిత్రను దెబ్బతీసేలా కార్తీ మాట్లాడారని, తీరు మార్చుకోవాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
హిందువులు మహాప్రసాదంగా భావిం చే శ్రీవారి లడ్డూలో వినిగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలపడం నీచమైన చర్య అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మదుసూదనరెడ్డి అన్నారు.
పవన్ కళ్యాణ్ను తీవ్రంగా విమర్శించిన నాయకులే ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ సిగ్నల్ ఇస్తే చాలు జనసేనలో చేరేందుకు రెడీ అంటున్నారు. జనసేనలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొందరు వైసీపీ నేతలు..
కాకినాడ రూరల్, సెప్టెంబరు 22: కాకినాడ రూరల్ మండలం చీడిగలో మాజీ సర్పంచ్, టీడీపీ నాయకుడు పితాని అప్పన్న ఆధ్వర్యంలో కిరణ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఆది వారం ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, మాజీ ఎమ్మెల్యే పిల్లిఅనంతలక్ష్మి,
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో కాకినాడ రూరల్ MLA పంతం నానాజీ సైతం ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు. శనివారం కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ వద్ద డాక్టర్పై ఎమ్మెల్యే దుర్భాషలాడారు.
ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావుపై కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ నానాజీ, ఆయన అనుచరులు దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన దళిత నాయకులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత స్థాయికి ఎదిగిన ఓ దళితుడిపై దాడి చేయడం తమ వర్గంపై చేసిన దాడిగా భావిస్తున్నట్లు వారు చెప్పారు.
గొర్రిపూడి (కరప), సెప్టెంబరు 21: అభివృద్ధి, సంక్షేమమే పరమావధిగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, ప్రజలందరూ ఆశీర్వదించి రాష్ట్ర శ్రేయస్సుకు సహకరించాలని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ విజ్ఞప్తి చేశారు. శనివారం గొర్రిపూడిలో ఇది మంచి ప్రభుత్వం అనే పేరుతో 100 రోజుల పరిపాలన