Home » JANASENA
మండలస్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు చాలామంది అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలు కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, దీంతో క్షేత్రస్థాయి కేడర్ సైతం ముందుకు రావడం లేదని చెప్పగా..
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న పవన్ కళ్యాణ్.. గురువారం తిరుపతి వారాహి సభ నిర్వహించారు. అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ ముందుగా ప్రకటించడంతో వారాహి సభలో పాల్గొని ప్రసంగించారు. సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ప్రధాన లక్ష్యంతో ఈ సభను నిర్వహించారు. హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ప్రత్యేక బోర్డు ఉండాలని..
వారాహి సభ వేదికగా సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు వారాహి డిక్లరేషన్ ప్రకటించనున్నట్లు ఎక్స్ వేదికగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయాశ్చిత దీక్షను విరమించిన తర్వాత వారాహి డిక్లరేషన్ గురించి వివరించారు. తిరుపతిలో వారాహి సభను సనాతన ధర్మాన్ని పరిరక్షించేందుకు..
సర్పవరం జంక్షన్, అక్టోబరు 1: తిరుమల ప్రసాదం విశిష్టత, సనాతన ధర్మాన్ని భావితరాలకు చాటి చెప్పేలా డిప్యూటీ సీఎం పవన్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. టీటీడీ లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అవకతవకలపై గత 11 రోజులుగా డిప్యూటీ సీఎం ప
మోపిదేవి వెంటకరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేయగా.. ఛైర్మన్ ఆమోదం తెలిపారు. మూడు సీట్లలో ఒకటి జనసేనకు మరో రెండు టీడీపీకి దక్కుతాయంటూ ప్రచారం జరుగుతోంది. బీజేపీ కూడా ఓ సీటు అడిగే అవకాశం లేకపోలేదు. దీంతో ఇప్పటినుంచే రాజ్యసభ సీట్ల కోసం..
గండేపల్లి, సెప్టెంబరు 28: హిందువులు ఎంతో పవిత్రంగా తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైసీపీ నాయకులను వెంటనే శిక్షించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్శ్రీనివాస్ అన్నారు. శనివారం తాళ్ళూరు గ్రామం వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఇన్చార్జి తుమ్మలపల్లి రమేష్ చేపట్టిన ప్రాయశ్చిత దీ
గొల్లప్రోలు, సెప్టెంబరు 28: పట్టణ పరిధిలో జరిగే ఏ విషయాన్ని తెలియచేయకుండా, ప్రోటోకాల్ పాటించకుండా కమిషనరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్పర్సన్ సహా వైస్చైర్మన్లు, వైసీపీ కౌన్సిలర్లు నగరపంచాయతీ సమావేశాన్ని బహిష్కరించారు. గొల్లప్రోలు నగరపంచాయతీ కౌన్సిల్ సమావేశం శనివారం చైర్పర్సన్ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన ప్రారంభమైంది. వెంటనే వైస్చైర్మన్లు గంధం నాగేశ్వరరావు, తెడ్ల
మంగళగిరి జనసేన ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పార్టీ కండువా కప్పి నాయకులను స్వాగతం పలికారు. ఈ ముగ్గురితో పాటు వైసీపీ కీలక నాయకులు జనసేన పార్టీలో చేరారు. విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ నాయకులు..
జగ్గంపేట, సెప్టెంబరు 25: తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపవిత్రానికి డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జగ్గంపేట వేంకటేశ్వర ఆలయంలో నియోజకవర్గ ఇ న్చార్జి తుమ్మలపల్లి రమేష్ ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు సంఘీభావం దీక్ష చేశారు. తుమ్మల
బొత్స సత్యనారాయణ ఏ పార్టీలో ఉన్నా ఆ కుటుంబానికి తగిన ప్రాధాన్యత ఉండేది. కుటుంబ సభ్యులకు అవసరమైన పదవులను దక్కించుకునేవారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సైతం తన కుటుంబానికి ..