• Home » JANASENA

JANASENA

కాకినాడ డీఎఫ్‌వోపై పవన్‌ సీరియస్‌

కాకినాడ డీఎఫ్‌వోపై పవన్‌ సీరియస్‌

కాకినాడ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) డి.రవీంద్రనాథ్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం, అటవీ మంత్రి పవన్‌కల్యాణ్‌ విచారణకు ఆదేశించారు.

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు9: ప్రజల భాగస్వామ్యంతోనే స్వర్ణాంధ్రః2047 ప్రణాళికలు రూపకల్పన చేయాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక సినిమాటోగ్రఫీశాఖ మంత్రి కందుల దుర్గేష్‌ అన్నారు. రాజమహేంద్రవరం శ్రీవెంకటేశ్వరా ఆనం కళాకేంద్రంలో బుధవారం వికసిత్‌ భారత్‌, స్వర్ణాంధ్రః2047, 2024-25 టూ 2028-2029 జిల్లా విజన్‌ ప్లాన్‌పై ప్రముఖుల సలహాలు, సూచనలకోసం ఏర్పాటుచేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిఽథిగా

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి విజయం

అర్బన్‌ సొసైటీ ఎన్నికల్లో కూటమి విజయం

పిఠాపురం, అక్టోబరు 6: పిఠాపురం అర్బన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ (పూర్వ పిఠాపురం అర్బన్‌ బ్యాంకు) ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. కూటమి పా

AP NEWS: విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం.. జనసేన నేత మూర్తి యాదవ్ షాకింగ్ కామెంట్స్

AP NEWS: విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం.. జనసేన నేత మూర్తి యాదవ్ షాకింగ్ కామెంట్స్

వైసీపీ ప్రభుత్వంలో విశాఖ డెయిరీలో భారీ కుంభకోణం జరిగిందని.. రైతుల డబ్బులను దోచుకున్నారని జనసేన నేత మూర్తి యాదవ్ సంచలన ఆరోపణలు చేశారు. వైసీపీ నేత, విశాఖ డైరీ చైర్మన్ ఆడారి ఆనంద్ కుటుంబ సభ్యులు విశాఖ డెయిరీని తమ అడ్డాగా చేసుకుని భారీగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు చేశారు.

‘పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానం’

‘పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానం’

పిఠాపురం, అక్టోబరు 5: విద్యా, వైద్యరంగాల అభివృద్ధికి వేలాది ఎకరాల భూమిని దానమివ్వడమే గాకుండా ఆయా సంస్థల ఏర్పాటుకు పిఠాపురం మహారాజా చేసిన కృషి నిరుపమానమని పలువురు వక్తలు కొనియాడారు. ఆదిత్య విద్యాసంస్థలు, పిఠాపురం మహారాజా ఫౌండేషన్‌ ఆ ధ్వర్యంలో పిఠాపురం మహారా

దివ్యాంగుల ఆర్థిక సాధికారతకు విశేష కృషి

దివ్యాంగుల ఆర్థిక సాధికారతకు విశేష కృషి

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 5: దివ్యాంగుల సామాజిక, సాంస్క్రతిక, విద్యా, ఆర్థిక సాధికారతకు ప్రధాని మోదీ విశేష కృషి చేస్తున్నట్టు కేంద్ర మంత్రి బన్వారీ లాల్‌ వ

Pawan Kalyan: ఒక్క సభతో ప్రజల దృష్టిని ఆకర్షించిన పవన్..

Pawan Kalyan: ఒక్క సభతో ప్రజల దృష్టిని ఆకర్షించిన పవన్..

ప్రభుత్వం వేరు, పార్టీ వేరని, ప్రభుత్వ నిర్ణయాలు, కార్యక్రమాల్లో పరిమితులకు మించి పార్టీ నాయకులు తలదూర్చవద్దంటూ సొంత పార్టీ నాయకులను హెచ్చరించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఎంత స్పష్టమైన విధానాన్ని కలిగి ఉన్నారో రాష్ట్రప్రజలకు అర్థమైంది. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా..

Tirumala Laddu: సుప్రీంకోర్టు చెప్పినా.. లడ్డూ వివాదంపై రాజకీయమే.. తీరు మార్చుకోని వైసీపీ

Tirumala Laddu: సుప్రీంకోర్టు చెప్పినా.. లడ్డూ వివాదంపై రాజకీయమే.. తీరు మార్చుకోని వైసీపీ

కల్తీ జరిగిందా లేదా అనే విషయంపై స్పష్టత రావాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణకు ఆదేశించింది. దీనిపై రాజకీయం చేయవద్దని అన్ని రాజకీయ పార్టీలకు సూచించింది. అయినప్పటికీ వైసీపీ మాత్రం తన తీరును మార్చుకోవడంలేదనే చర్చ జరుగుతోంది. సుప్రీం గత విచారణలోనూ..

‘కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం’

‘కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం’

పిఠాపురం, అక్టోబరు 4: పట్టణంలోని ది పిఠాపురం అర్బన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(పూర్వ అర్బన్‌ బ్యాం కు)కి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్య ర్థులను గెలిపించుకుందామని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చా

Pawan Kalyan vs Udhayanidhi Stalin: ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్

Pawan Kalyan vs Udhayanidhi Stalin: ఇద్దరు డిప్యూటీ సీఎంల మధ్య సనాతన వార్

తమిళనాడు ఉపముఖ్యమంత్రి ఉదయ్ నిధి స్టాలిన్‌పై పరోక్ష విమర్శలు చేయడం రాజకీయ దుమారాన్ని రేపుతోంది. పవన్ వ్యాఖ్యలపై ఉదయ్‌నిధి స్టాలిన్‌తో పాటు డీఎంకే నేతలు స్పందిస్తున్నారు. ఉదయ్‌నిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి