• Home » JANASENA

JANASENA

YSRCP: అవకాశాన్ని జారవిడ్చుకుని.. జగన్ నోట అన్ని అబద్ధాలేనా..

YSRCP: అవకాశాన్ని జారవిడ్చుకుని.. జగన్ నోట అన్ని అబద్ధాలేనా..

ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన రాజకీయ పార్టీగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సింది పోయి.. ప్రభుత్వం చేసే ప్రతి మంచి పనిని విమర్శిస్తూ.. ప్రజల్లో తప్పుడు సంకేతాలు పంపించాలనే లక్ష్యంతో వైసీపీ అధ్యక్షులు జగన్ వ్యవహారిస్తున్నారనే ప్రచారం..

ఎన్‌డీఏ కూటమి విజయం కోరుతూ పూజలు

ఎన్‌డీఏ కూటమి విజయం కోరుతూ పూజలు

పిఠాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఎన్‌డీఏ మహాయుతి కూటమి విజయం సాధించాలని కోరుకుంటూ జనసేన పార్టీ ఆధ్వర్యంలో పిఠా

నిరుపేదల అభ్యున్నతికి తోడ్పాటు

నిరుపేదల అభ్యున్నతికి తోడ్పాటు

సర్పవరం జంక్షన్‌, నవంబరు 17 (ఆంధ్ర జ్యోతి): కాపు సామాజిక వర్గంలో ఉన్న నిరుపేదల అభ్యున్నకి తోడ్పాటు అందించాలని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ కోరారు. ఆదివారం పెనుమర్తి మామిడితోటలో రాయుడుపాలెంకు చెందిన శ్రీబాల గణపతి కార్తీక మాస కాపు 7వవనసమా

TC VARUN: అభివృద్ధిలో పవనకల్యాణ్‌ మార్క్‌ చూపుతాం

TC VARUN: అభివృద్ధిలో పవనకల్యాణ్‌ మార్క్‌ చూపుతాం

ఉమ్మడి అనంత జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక భూమిక పోషించే అహుడా సంస్థ అభివృద్ధిలో తమ అధినేత పవనకల్యాణ్‌ మార్క్‌ ఏంటో చూపుతామని అహుడా చైర్మన, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ అన్నారు.

AP Politics: ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి.. విప్‌ల నియామకంపై సర్వత్రా ఆసక్తి

AP Politics: ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి.. విప్‌ల నియామకంపై సర్వత్రా ఆసక్తి

ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్ ల నియామకం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవిపైనా ఉత్కంఠ వీడనుంది. ఏ పార్టీకి ఏ పదవులు అందుకుంటుందనే విషయంపై క్లారిటీ రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం జరుగుతోంది.

Murthy Yadav: ఎర్రమట్టి దిబ్బలపై పరిరక్షణ కోసం పోరాడుతాం

Murthy Yadav: ఎర్రమట్టి దిబ్బలపై పరిరక్షణ కోసం పోరాడుతాం

జగన్ ప్రభుత్వంలో ఎర్ర మట్టి దిబ్బలు ఎలా ధ్వంసం చేశారనే విషయాన్ని చాలా సార్లు చెప్పామని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. ఎర్రమట్టి దిబ్బల బౌండరీలపై తేడాలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారన్నారు. జియాలాజిస్ట్‌లు దీనిపై రిపోర్ట్స్ ఇచ్చారని అన్నారు.

Pawan Kalyan : అవినీతి లేకుండా పనిచేయండి

Pawan Kalyan : అవినీతి లేకుండా పనిచేయండి

‘పదవులు పొందిన నాయకులు పదిమందినీ కలుపుకొని వెళ్లాలి. సరికొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

AP Politics: పవన్ కళ్యాణ్‌తో డీజీపీ భేటీ.. ఆ విషయంలో కీలక ఆదేశాలు..

AP Politics: పవన్ కళ్యాణ్‌తో డీజీపీ భేటీ.. ఆ విషయంలో కీలక ఆదేశాలు..

రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు, హోంమంత్రితోనూ డీజీపీ సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఇప్పటివరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సామాజిక మాద్యమాల్లో అనుచిత పోస్టులు, అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో..

రాష్ట్ర సాంస్కృతిక వైభవం పునరుద్ధరణకు కృషి

రాష్ట్ర సాంస్కృతిక వైభవం పునరుద్ధరణకు కృషి

దివాన్‌చెరువు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎంతో విశిష్టత కలిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ఆంగ్ల విభాగం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, సెంటర్‌ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టడీస్‌ (కాప్స్‌) సంయుక్త ఆధ్వర్యంలో నన్నయ ప్రాంగణంలో రెండు రోజులు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృ

TDP vs Janasena: చిల్లర పంచాయితీలు ఆపండి.. టీడీపీ, జనసేన నేతలకు అధిష్టానం క్లాస్

TDP vs Janasena: చిల్లర పంచాయితీలు ఆపండి.. టీడీపీ, జనసేన నేతలకు అధిష్టానం క్లాస్

నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన, టీడీపీ నేతలతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, కేకే, చక్రవర్తి ఆధ్వర్యంలో రెండు గంటలసేపు చర్చించారు. నెల్లిమర్లలో మరోసారి ఎటువంటి వివాదాలు సృష్టించవద్దని, చిన్న, చిన్న విషయాలపై రచ్చ చేయవద్దని సూచించారు. వివాదాలు ఏమైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై..

తాజా వార్తలు

మరిన్ని చదవండి