• Home » JANASENA

JANASENA

TC VARUN: అభివృద్ధిలో పవనకల్యాణ్‌ మార్క్‌ చూపుతాం

TC VARUN: అభివృద్ధిలో పవనకల్యాణ్‌ మార్క్‌ చూపుతాం

ఉమ్మడి అనంత జిల్లా అభివృద్ధిలో క్రియాశీలక భూమిక పోషించే అహుడా సంస్థ అభివృద్ధిలో తమ అధినేత పవనకల్యాణ్‌ మార్క్‌ ఏంటో చూపుతామని అహుడా చైర్మన, జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ అన్నారు.

AP Politics: ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి.. విప్‌ల నియామకంపై సర్వత్రా ఆసక్తి

AP Politics: ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి.. విప్‌ల నియామకంపై సర్వత్రా ఆసక్తి

ఆంధ్రప్రదేశ్ ఉభయ సభల్లో చీఫ్ విప్, విప్ ల నియామకం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ పదవిపైనా ఉత్కంఠ వీడనుంది. ఏ పార్టీకి ఏ పదవులు అందుకుంటుందనే విషయంపై క్లారిటీ రానుంది. ఈ మేరకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎన్డీఏ సమావేశం జరుగుతోంది.

Murthy Yadav: ఎర్రమట్టి దిబ్బలపై పరిరక్షణ కోసం పోరాడుతాం

Murthy Yadav: ఎర్రమట్టి దిబ్బలపై పరిరక్షణ కోసం పోరాడుతాం

జగన్ ప్రభుత్వంలో ఎర్ర మట్టి దిబ్బలు ఎలా ధ్వంసం చేశారనే విషయాన్ని చాలా సార్లు చెప్పామని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. ఎర్రమట్టి దిబ్బల బౌండరీలపై తేడాలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారన్నారు. జియాలాజిస్ట్‌లు దీనిపై రిపోర్ట్స్ ఇచ్చారని అన్నారు.

Pawan Kalyan : అవినీతి లేకుండా పనిచేయండి

Pawan Kalyan : అవినీతి లేకుండా పనిచేయండి

‘పదవులు పొందిన నాయకులు పదిమందినీ కలుపుకొని వెళ్లాలి. సరికొత్త నాయకత్వాన్ని తయారు చేయాలి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సూచించారు.

AP Politics: పవన్ కళ్యాణ్‌తో డీజీపీ భేటీ.. ఆ విషయంలో కీలక ఆదేశాలు..

AP Politics: పవన్ కళ్యాణ్‌తో డీజీపీ భేటీ.. ఆ విషయంలో కీలక ఆదేశాలు..

రెండు రోజుల క్రితం సీఎం చంద్రబాబు, హోంమంత్రితోనూ డీజీపీ సమావేశమయ్యారు. ఇటీవల కాలంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడుల నేపథ్యంలో ఇప్పటివరకు పోలీసు శాఖ తీసుకున్న చర్యలపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. సామాజిక మాద్యమాల్లో అనుచిత పోస్టులు, అసభ్యకర వీడియోలు పోస్టు చేస్తూ, అసత్య ప్రచారం చేస్తున్న ఘటనలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఇప్పటివరకు ఎంతమందిని అరెస్ట్ చేశారనే విషయాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచకాలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు ఉదాసీనంగా వ్యవహారిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో..

రాష్ట్ర సాంస్కృతిక వైభవం పునరుద్ధరణకు కృషి

రాష్ట్ర సాంస్కృతిక వైభవం పునరుద్ధరణకు కృషి

దివాన్‌చెరువు, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): ఎంతో విశిష్టత కలిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖల మంత్రి కందుల దుర్గేశ్‌ అన్నారు. ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్‌, కామర్స్‌ కళాశాల ఆంగ్ల విభాగం, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సృజనాత్మక, సంస్కృతి సమితి, సెంటర్‌ ఫర్‌ ఆంధ్రప్రదేశ్‌ స్టడీస్‌ (కాప్స్‌) సంయుక్త ఆధ్వర్యంలో నన్నయ ప్రాంగణంలో రెండు రోజులు జరిగిన ఆంధ్రప్రదేశ్‌ సాంస్కృ

TDP vs Janasena: చిల్లర పంచాయితీలు ఆపండి.. టీడీపీ, జనసేన నేతలకు అధిష్టానం క్లాస్

TDP vs Janasena: చిల్లర పంచాయితీలు ఆపండి.. టీడీపీ, జనసేన నేతలకు అధిష్టానం క్లాస్

నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన, టీడీపీ నేతలతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, కేకే, చక్రవర్తి ఆధ్వర్యంలో రెండు గంటలసేపు చర్చించారు. నెల్లిమర్లలో మరోసారి ఎటువంటి వివాదాలు సృష్టించవద్దని, చిన్న, చిన్న విషయాలపై రచ్చ చేయవద్దని సూచించారు. వివాదాలు ఏమైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై..

కూటమిలో చిటపటలు

కూటమిలో చిటపటలు

కూటమి ప్రభుత్వంలో అగ్ర నాయకులు సమన్వయంతో ముందుకు వెళ్తున్నా... కింది స్థాయి నేతల్లో అక్కడక్కడ సఖ్యత లోపిస్తోంది.

Minister Ramanaidu: ఏపీలో రోడ్లకు మహర్దశ

Minister Ramanaidu: ఏపీలో రోడ్లకు మహర్దశ

సాక్షి ప్రకటనలకు ఖర్చుపెట్టిన రూ.300 కోట్లు కూడా కనీసం రోడ్లకు జగన్ ఖర్చు పెట్టలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. గత ఐదేళ్ల పాలనలో అధ్వాన రోడ్లతో ప్రమాదాలకు గురై ఆస్పత్రి పాలవడం, వాహన మరమ్మతులకు జేబులు గుల్లవడం చూశామని అన్నారు.

పార్కులతో ప్రజలకు ఆహ్లాదం

పార్కులతో ప్రజలకు ఆహ్లాదం

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 26 (ఆంధ్ర జ్యోతి): దైనందిన జీవితంలో శారీరక, మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొంది, ప్రజలకు ఆహ్లాదం అందించేందుకు పార్కులు ఎంతగానో ఉపయోగపడతాయని ఎమ్మెల్యే పంతం నానాజీ అన్నారు. శనివారం వాకలపూడిలో వినాయక రామకృష్ణనగర్‌లో కోరమండల్‌ ఇంటర్నేష

తాజా వార్తలు

మరిన్ని చదవండి