• Home » JanaSena Party

JanaSena Party

Minister Nadendla : కాకినాడ పోర్టుపై జగన్‌ నోరువిప్పాలి

Minister Nadendla : కాకినాడ పోర్టుపై జగన్‌ నోరువిప్పాలి

కాకినాడ పోర్టు ద్వారా భారీస్థాయిలో జరుగుతున్న రేషన్‌ బియ్యం స్మగ్లింగ్‌ వెనుక ఎవరున్నారో? కాకినాడ పోర్టును లాక్కోవడానికి చేసిన దౌర్జన్యాల వెనుక ఎవరున్నారో మాజీ సీఎం జగన్‌ నోరు విప్పాలని పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

AP Politics: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు

AP Politics: బాలినేని మరీ ఇంతలా దిగజారి పోతాడని ఊహించలేదు

విద్యుత్ ఒప్పందాల్లో భాగంగా గత ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌కు ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ.. ముడుపులు చెల్లించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ క్రమంలో వారిపై అమెరికాలోని న్యాయ స్థానం అభియోగాలు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనాన్ని రేకెత్తించింది.

AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్

AP Politics: విజయవాడలో వైసీపీకి గట్టి షాక్

ప్రతి పక్ష హోదా సైతం దక్కని వైసీపీకి వరుస షాక్‌ల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా విజయవాడలోని పలువురు వైసీపీ కార్పొరేటర్లు.. జనసేన పార్టీలో చేరారు. వారికి కండువా కప్పి.. పార్టీలోకి ఆహ్వానించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.

TDP vs Janasena: చిల్లర పంచాయితీలు ఆపండి.. టీడీపీ, జనసేన నేతలకు అధిష్టానం క్లాస్

TDP vs Janasena: చిల్లర పంచాయితీలు ఆపండి.. టీడీపీ, జనసేన నేతలకు అధిష్టానం క్లాస్

నెల్లిమర్ల నియోజకవర్గం జనసేన, టీడీపీ నేతలతో టిడిపి రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడు, జనసేన ఎమ్మెల్సీ హరిప్రసాద్, కేకే, చక్రవర్తి ఆధ్వర్యంలో రెండు గంటలసేపు చర్చించారు. నెల్లిమర్లలో మరోసారి ఎటువంటి వివాదాలు సృష్టించవద్దని, చిన్న, చిన్న విషయాలపై రచ్చ చేయవద్దని సూచించారు. వివాదాలు ఏమైనా ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై..

YCP Ex MLA: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ దాడులు

YCP Ex MLA: భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంపై ఐటీ దాడులు

బీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నివాసంతోపాటు ఆయన కార్యాలయంపై ఐటీ శాఖ అదికారులు బుధవారం దాడులు చేశారు. అయితే ఆ దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్‌పై గ్రంధి శ్రీనివాస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.

కాకినాడ డీఎఫ్‌వోపై పవన్‌ సీరియస్‌

కాకినాడ డీఎఫ్‌వోపై పవన్‌ సీరియస్‌

కాకినాడ జిల్లా అటవీ అధికారి (డీఎఫ్‌వో) డి.రవీంద్రనాథ్‌రెడ్డిపై డిప్యూటీ సీఎం, అటవీ మంత్రి పవన్‌కల్యాణ్‌ విచారణకు ఆదేశించారు.

YSRCP: నిరాశలో జగన్.. ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త డ్రామాలు..

YSRCP: నిరాశలో జగన్.. ప్రజల దృష్టి మరల్చేందుకు కొత్త డ్రామాలు..

జగన్ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అసలు జగన్ బాధ ఏమిటో అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో వ్యవస్థలన్నీ దిగజారిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే దొంగే.. దొంగ.. దొంగ అన్నట్లుందనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలు..

Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి

Chandra Babu : చరిత్రలో రామోజీకి చిరస్థాయి

ఉత్తమ పాత్రికేయ విలువలను సమాజానికి అందించిన ఈనాడు గ్రూపు సంస్థల అధిపతి రామోజీరావు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

‘కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం’

‘కూటమి అభ్యర్థులను గెలిపించుకుందాం’

పిఠాపురం, అక్టోబరు 4: పట్టణంలోని ది పిఠాపురం అర్బన్‌ క్రెడిట్‌ కోఆపరేటివ్‌ సొసైటీ(పూర్వ అర్బన్‌ బ్యాం కు)కి జరుగుతున్న ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్య ర్థులను గెలిపించుకుందామని కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గ ఇన్‌చా

Pawan Kalyan: పవన్ జీవిత రహస్యాలను బయట పెట్టిన తల్లి

Pawan Kalyan: పవన్ జీవిత రహస్యాలను బయట పెట్టిన తల్లి

పవన్ కల్యాణ్.. శ్రీవెంకటేశ్వర స్వామి వారి దీక్ష పవన్ చేయడం తనకు సంతోషాన్ని ఇచ్చిందన్నారు. అయితే పవన్‌కు చిన్న నాటి నుంచి కొంచెం ఆధ్యాత్మిక ఆలోచనలు ఎక్కువగానే ఉండేవన్నారు. తన కోసం అయ్యప్ప మాల వేసుకుని శబరిమల సైతం వెళ్లొచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె ప్రస్తావించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి