• Home » JanaSena Party

JanaSena Party

 Nadendla Manohar: రేషన్‌ డోర్‌డెలివరీ వాహనాల నిలిపివేతకు కసరత్తు

Nadendla Manohar: రేషన్‌ డోర్‌డెలివరీ వాహనాల నిలిపివేతకు కసరత్తు

రేషన్‌ డోర్‌డెలివరీ వ్యవస్థను నిలిపివేయాలని ప్రభుత్వం యోచిస్తున్న నేపథ్యంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌ డీలర్లు, ఎండీయూ ఆపరేటర్లతో చర్చలు ప్రారంభించారు. వాహనాల అంశంపై తుది నిర్ణయం త్వరలో తీసుకునే అవకాశం ఉంది.

AP Government: సహకార పదవులు భర్తీ

AP Government: సహకార పదవులు భర్తీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సహకార రంగంలోని నామినేటెడ్‌ పోస్టులను భర్తీ చేసింది. 10 డీసీసీబీ, 10 డీసీఎంఎస్‌ చైర్మన్లను నియమించి, టీడీపీకి ఎక్కువ చైర్మన్లు దక్కాయి, జనసేనకు ఒక్కోటి కేటాయించింది

టికెట్ల వ్యాపారం పోవడంతో రోజాకు పిచ్చెక్కింది: బొలిశెట్టి

టికెట్ల వ్యాపారం పోవడంతో రోజాకు పిచ్చెక్కింది: బొలిశెట్టి

వైసీపీ నేత రోజా టిటిడి టికెట్ల వ్యాపారం వల్ల లాభపడినట్లు, ఇప్పుడు ఆ వ్యాపారం పోవడంతో ఆమె ఆగ్రహంగా మాట్లాడుతున్నారని జనసేన నేత బొలిశెట్టి సత్య ఆరోపించారు

Pawan Kalyan: వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలోగ్రామీణాంధ్ర కీలకం

Pawan Kalyan: వికసిత్‌ భారత్‌ లక్ష్యసాధనలోగ్రామీణాంధ్ర కీలకం

గ్రామీణ ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వికసిత్‌ భారత్‌కు కీలకమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. పంచాయతీరాజ్‌ బలోపేతానికి 16వ ఆర్థిక సంఘం నిధుల సహకారం అవసరమని ఆయన పేర్కొన్నారు.

Pawan Kalyan Son: కోలుకుంటున్న మార్క్‌ శంకర్‌

Pawan Kalyan Son: కోలుకుంటున్న మార్క్‌ శంకర్‌

సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన పవన్‌ కల్యాణ్‌ చిన్న కుమారుడు మార్క్‌ శంకర్‌ను ఐసీయూ నుంచి సాధారణ రూమ్‌కి తరలించారు. సమ్మర్ క్యాంప్ సందర్భంగా ప్రమాదం జరిగింది.

Pawan Kalyan Eco Tourism: నేడు, రేపు అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

Pawan Kalyan Eco Tourism: నేడు, రేపు అల్లూరి జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటన

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సోమ, మంగళవారాల్లో అల్లూరి జిల్లా ఏజెన్సీలో పర్యటించనున్నారు. డుంబ్రిగుడ, అరకులోయ ప్రాంతాల్లో శంకుస్థాపనలు చేసి, ఎకో టూరిజంపై సమీక్షించనున్నారు

MLC Nagababu: పల్లె పండుగ రోడ్లకు ప్రారంభోత్సవాలు

MLC Nagababu: పల్లె పండుగ రోడ్లకు ప్రారంభోత్సవాలు

పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రూ.3.70 కోట్లతో 21 రహదారులను ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా, కొన్ని గ్రామాల్లో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి, టీడీపీ కార్యకర్తలు ‘జై టీడీపీ’ నినాదాలు చేశారు. జనసేన నాయకుడు మొయిళ్ల నాగబాబు పై దాడి జరిగింది,

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

జనసేన సభను విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు

పిఠాపురం, మార్చి 23(ఆంధ్రజ్యోతి): కాకినా డ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ శివారులో నిర్వహించిన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ బహిరంగ సభ జయకేతనం విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్క రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్న ట్టు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదివా

Jana Sena: బలమైన పార్టీగా నిర్మిస్తాం

Jana Sena: బలమైన పార్టీగా నిర్మిస్తాం

జనసేనను రానున్న రోజుల్లో మరింత బలమైన పార్టీగా నిర్మాణం చేస్తామని ఆ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

జన పవనాలు!

జన పవనాలు!

చిత్రాడ దద్దరిల్లింది.. జన సందోహంతో గర్జించింది.. అంచనాలకు మించి తరలివచ్చిన జనంతో పోటెత్తింది.. ఆవిర్భావ సభ పండగను సంతరించుకుంది.. కనుచూపుమేరలో జనం..కళ్లు మిరిమిట్లు గొలిపేలా లైటింగ్‌.. వేలల్లో బారులు తీరిన బస్సులు.. కార్లు.. కనివినీ ఎరుగని ఏర్పాట్లతో నభూతో నభవిష్యత్తు అనే తరహాలో జయకేతనం సభ జయజయ ధ్వానాలతో దద్దరిల్లింది..అటు జనసేనాని పవన్‌కల్యాణ్‌ తన ప్రసం గంలో జనసైనికుల గురించే అధికంగా ప్రస్తావించి వారి మనసులు గెలుచుకున్నారు. పార్టీ నూరుశాతం స్ట్రైక్‌ రేట్‌ సాధించడంలో వారి పాత్ర ఎనలేనిదని కొనియాడి అందరి గుండెలను తట్టారు. ఇ

తాజా వార్తలు

మరిన్ని చదవండి