• Home » JanaSena Party

JanaSena Party

AP News : వైసీపీకి బాలినేని, ఉదయభాను గుడ్‌బై

AP News : వైసీపీకి బాలినేని, ఉదయభాను గుడ్‌బై

మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఆయన సన్నిహితులు గట్టి షాకే ఇచ్చారు. మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్‌బై చెప్పారు.

జనవాణిలో వినతులు స్వీకరించిన ఎంపీ, ఎమ్మెల్యే

జనవాణిలో వినతులు స్వీకరించిన ఎంపీ, ఎమ్మెల్యే

సర్పవరం జంక్షన్‌/కార్పొరేషన్‌, సెప్టెంబరు 18: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు బుధవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. వివిధ సమస్యలు ప

AP : వరద బాధితులకు జనసేన చేయూత

AP : వరద బాధితులకు జనసేన చేయూత

విజయవాడలో వరద బాధితులకు చేయూత నిచ్చేందుకు జనసేన ఎన్‌ఆర్‌ఐ, ఆమెరికా విభాగం ముందుకొచ్చింది.

Nagababu: హైడ్రా పనులు భేష్‌.. రేవంత్‌కు మా మద్దతు

Nagababu: హైడ్రా పనులు భేష్‌.. రేవంత్‌కు మా మద్దతు

‘‘వర్షాలు పడి తూములు తెగిపోయి.. చెరువులు నాలాలు ఉప్పొంగి అపార్ట్‌మెంట్లలోకి నీళ్లు రావడం..

వరద ముంపు నివారణకు ప్రాజెక్టు రూపకల్పన

వరద ముంపు నివారణకు ప్రాజెక్టు రూపకల్పన

గొల్లప్రోలు, సెప్టెంబరు 1: ఏలేరు, సుద్దగడ్డ వరద ముంపు నుంచి పిఠాపురం నియోజకవర్గాన్ని కాపాడేందుకు వేయి కోట్ల రూపాయిలతో ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నట్టు ఎమ్మెల్సీ హరిప్రసాద్‌ తెలిపారు. ముంపు సమస్య శాశ్వత పరిష్కారం దిశగా డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ అడుగులు వేస్తున్నారని,

Kandula Durgesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సెటైర్లు

Kandula Durgesh: మాజీ సీఎం జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ సెటైర్లు

ఋషికొండపై భవనాలు ఒక పేదవాడు కట్టుకున్న చిన్న పూరి గుడిసె అని వైసీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌పై మంత్రి కందుల దుర్గేశ్ వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఆ ఋషికొండ భవనాలను ఏం చేయాలో ఇంకా తమ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ భవనాల నిర్మాణం కోసం గత పాలకులు ప్రజాధనాన్ని దుర్మార్గంగా ఖర్చు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Pawan Kalyan :  13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

Pawan Kalyan : 13,326 గ్రామ పంచాయతీల్లో ఒకేరోజు గ్రామసభలు

రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో మునుపెన్నడూ లేని విధంగా ఈ నెల 23న ఒకేరోజు గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెల్లడించారు.

Amaravati : నేడు పవన్‌కల్యాణ్‌ వీడియోకాన్ఫరెన్స్‌

Amaravati : నేడు పవన్‌కల్యాణ్‌ వీడియోకాన్ఫరెన్స్‌

ఉపాధి హామీ పథకంలో చేపట్టనున్న పనుల ఆమోదం కోసం ఈ నెల 23న చేపట్టనున్న గ్రామసభలకు సంబంధించి ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు.

YSRCP: ఎమ్మెల్సీ ఎన్నిక ముందు వైసీపీకి భారీ షాక్

YSRCP: ఎమ్మెల్సీ ఎన్నిక ముందు వైసీపీకి భారీ షాక్

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల తర్వాత మరోసారి కూటమి వర్సెస్ వైసీపీ తలపడబోతున్నాయ్..! పరువు నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్.. అసెంబ్లీలోనే కాదు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ దెబ్బకొట్టి సత్తా ఏంటో చూపించాలని టీడీపీ చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్సా సత్యనారాయణను అభ్యర్థిగా ప్రకటించిన వైసీపీ..

Pawan Kalyan: వైసీపీకి కార్పొరేటర్ల షాక్..!!

Pawan Kalyan: వైసీపీకి కార్పొరేటర్ల షాక్..!!

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ పార్టీ ఒక్కో షాక్ తగులుతోంది. గత పాలనలో జరిగిన తప్పులు ఒక్కొటి వెలుగులోకి వస్తోన్నాయి. మరోవైపు వైసీపీకి శ్రేణులు, నేతలు షాక్ ఇస్తున్నారు. విశాఖపట్టణానికి చెందిన కార్పొరేటర్లు వైసీపీని వీడారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు. ఐదుగురు కార్పొరేటర్లకు పవన్ కల్యాణ్ కండు వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి