• Home » JanaSena Party

JanaSena Party

వైసీపీ నాయకులను శిక్షించాలి

వైసీపీ నాయకులను శిక్షించాలి

గండేపల్లి, సెప్టెంబరు 28: హిందువులు ఎంతో పవిత్రంగా తిరుమల శ్రీవారి లడ్డూను అపవిత్రం చేసిన వైసీపీ నాయకులను వెంటనే శిక్షించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌శ్రీనివాస్‌ అన్నారు. శనివారం తాళ్ళూరు గ్రామం వేంకటేశ్వరస్వామి ఆలయంలో జనసేన ఇన్‌చార్జి తుమ్మలపల్లి రమేష్‌ చేపట్టిన ప్రాయశ్చిత దీ

గొల్లప్రోలు కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలి

గొల్లప్రోలు కమిషనర్‌ను సస్పెండ్‌ చేయాలి

గొల్లప్రోలు, సెప్టెంబరు 28: పట్టణ పరిధిలో జరిగే ఏ విషయాన్ని తెలియచేయకుండా, ప్రోటోకాల్‌ పాటించకుండా కమిషనరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చైర్‌పర్సన్‌ సహా వైస్‌చైర్మన్లు, వైసీపీ కౌన్సిలర్లు నగరపంచాయతీ సమావేశాన్ని బహిష్కరించారు. గొల్లప్రోలు నగరపంచాయతీ కౌన్సిల్‌ సమావేశం శనివారం చైర్‌పర్సన్‌ గండ్రేటి మంగతాయారు అధ్యక్షతన ప్రారంభమైంది. వెంటనే వైస్‌చైర్మన్లు గంధం నాగేశ్వరరావు, తెడ్ల

జనసేనలో చేరిన బాలినేని

జనసేనలో చేరిన బాలినేని

కొత్తగా పార్టీలోకి వచ్చేవారంతా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని, పల్లెపల్లెకూ జనసేన సిద్ధాంతాలను తీసుకెళ్లాలని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సూచించారు. ప్రకాశం జిల్లాకు చెందిన వైసీపీ సీనియర్‌ నేత, మాజీమంత్రి బాలినేని

పవన్‌ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం

పవన్‌ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావం

జగ్గంపేట, సెప్టెంబరు 25: తిరుపతి లడ్డూ ప్రసాదంలో జరిగిన అపవిత్రానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా జగ్గంపేట వేంకటేశ్వర ఆలయంలో నియోజకవర్గ ఇ న్‌చార్జి తుమ్మలపల్లి రమేష్‌ ఉదయం 11 నుంచి సాయంత్రం 4గంటల వరకు సంఘీభావం దీక్ష చేశారు. తుమ్మల

పవన్‌ దీక్షకు సంఘీభావం

పవన్‌ దీక్షకు సంఘీభావం

అన్నవరం, సెప్టెంబరు 24: తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి వ్యవహారంపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ చేపడుతున్న ప్రాయశ్చిత్త దీక్షకు అన్నవరంలో సత్యదేవుడి తొలిపావంచా వద్ద నియోజకవర్గ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు ఆధ్వర్యంలో జనసైనికులు సంఘీబావం తెలిపారు. తొలిపావంచా వ

AP Politics: నాడు వద్దన్నారు.. నేడు కావాలంటున్నారు..

AP Politics: నాడు వద్దన్నారు.. నేడు కావాలంటున్నారు..

పవన్ కళ్యాణ్‌ను తీవ్రంగా విమర్శించిన నాయకులే ఆయన నాయకత్వంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్ సిగ్నల్ ఇస్తే చాలు జనసేనలో చేరేందుకు రెడీ అంటున్నారు. జనసేనలో ఉంటే రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కొందరు వైసీపీ నేతలు..

Balineni: జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు

Balineni: జనసేనలో చేరికకు ముహూర్తం ఖరారు

జనసేన పార్టీలో గురువారం అంటే.. 26వ తేదీన చేరనున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు తనపై మొదటి నుంచి మంచి అభిప్రాయం ఉందన్నారు. గతంలో రెండు మూడు మీటింగ్స్‌లో వైసీపీలో బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి మంచి వ్యక్తులు ఉన్నారంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారని ఈ సందర్బంగా బాలినేని గుర్తు చేశారు.

AP News : వైసీపీకి బాలినేని, ఉదయభాను గుడ్‌బై

AP News : వైసీపీకి బాలినేని, ఉదయభాను గుడ్‌బై

మాజీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి ఆయన సన్నిహితులు గట్టి షాకే ఇచ్చారు. మాజీ మంత్రి, ఆయన సమీప బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి, అత్యంత ఆత్మీయుడిగా మెలిగిన జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీకి గుడ్‌బై చెప్పారు.

జనవాణిలో వినతులు స్వీకరించిన ఎంపీ, ఎమ్మెల్యే

జనవాణిలో వినతులు స్వీకరించిన ఎంపీ, ఎమ్మెల్యే

సర్పవరం జంక్షన్‌/కార్పొరేషన్‌, సెప్టెంబరు 18: డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశాల మేరకు బుధవారం మంగళగిరిలో జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ పాల్గొన్నారు. వివిధ సమస్యలు ప

AP : వరద బాధితులకు జనసేన చేయూత

AP : వరద బాధితులకు జనసేన చేయూత

విజయవాడలో వరద బాధితులకు చేయూత నిచ్చేందుకు జనసేన ఎన్‌ఆర్‌ఐ, ఆమెరికా విభాగం ముందుకొచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి