Home » Jammu and Kashmir
పహెల్గామ్ ఉగ్రదాడిలో మృతి చెందిన భరత్ భూషణ్ భార్య సుజాత తాజాగా మీడియా ముందు కన్నీటిపర్యంతమయ్యారు. బిడ్డ కోసం వదిలిపెట్టమని వేడుకున్నా కూడా ఉగ్రవాదులు తన భర్తను తలకు గురిపెట్టి కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు.
పహెల్గామ్లో దారుణానికి పాల్పడ్డ ఉగ్రవాదులకు మోదీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఈ దారుణంపై తొలిసారి ఆయన స్పందిస్తూ తీవ్ర హెచ్చరికలు చేశారు.
పహెల్గామ్ సూత్రధారి పాక్పై భారత్ తీసుకున్న చర్యలు దాయాది దేశానికి చుక్కలు చూపిస్తాయని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా సింధు జలాల ఒప్పందం నిలుపుదల పాక్పై తీవ్ర ప్రభావం చూపిస్తుందని స్పష్టం చేస్తున్నారు.
పహాల్గమ్ దాడిలో పాక్ హస్తంపై అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రూబెన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అమెరికా పాక్ను ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంగా తక్షణం ప్రకటించాలని అన్నారు. పాక్ ఆర్మీ చీఫ్కు ఓసామా బిన్ లాడెన్కు పెద్దగా తేడా లేదని వ్యాఖ్యానించారు.
భారతదేశం ఎన్నడూ యుద్ధం కోరుకోదని, శాంతియుతంగా జీవించాలని కోరుకుంటుందని ఎల్జీ మనోజ్ సిన్హా పేర్కొన్నారు. నియంత్రణ రేఖ వెంబడి తంగ్ధర్ సెక్టార్లోని సాయుధ బలగాలను మనోజ్ సిన్హా శనివారంనాడు కలుసుకున్నారు.
Kashmir: కశ్మీరే పాకిస్థాన్ ఆయుధం అంటూ ఓ ఆర్మీ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎందుకిలా కామెంట్ చేశారు.. దీని వెనుక ఆంతర్యం ఏంటి.. అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఊలర్ సరస్సుపై గతంలో తలపెట్టిన 'తుల్బుల్' నేవిగేషన్ ప్రాజెక్టును పునరుద్ధరించే ఆలోచనలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ఉంది. అయితే, ఒమర్ అబ్దుల్లా అభిప్రాయంతో జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ విభేదించారు.
జమ్మూ కశ్మీర్లోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో మొత్తం ఆరుగురు ఉగ్రవాదులను ఇండియన్ ఆర్మీ మట్టుబెట్టింది. నిఘా వర్గాల సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ చేపట్టామని, 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లు ఫోర్స్ మేజర్ జనరల్ ధనంజయ్ జోషి తెలిపారు.
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్తో మరోసారి పీవోకే (పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్) గురించి చర్చ నడుస్తోంది. పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై మెరుపుదాడులు చేసి ఇండియా ఆర్మీ సత్తా ఏంటో చూపించింది. పనిలో పనిగా ఏళ్లుగా అపరిష్క్రుతంగా ఉన్న పీవోకేను సొంతం చేసుకోవాలని భారతీయులంతా కోరుకుంటున్నారు. అయితే..
Jammu Kashmir Encounter: జమ్మూకశ్మీర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతాబలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి.