• Home » Jaipur

Jaipur

Gogamedi Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో తొలి అరెస్టు

Gogamedi Murder: కర్ణిసేన చీఫ్ హత్య కేసులో తొలి అరెస్టు

రాజస్థాన్‌ లో సంచలనం సృష్టించిన కర్ణిసేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ గోగమేది రుణ హత్య కేసులో శనివారంనాడు తొలి అరెస్టు చోటుచేసుకుంది. గోగమేదిపై కాల్పులు జరిపిన షూటర్లు రోహిత్, నితిన్‌ వెంటనే అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యేందుకు సహకరించిన రామ్‌వీర్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Karni Sena Chief Murder: కర్ణి సేన చీఫ్ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు పోలీసులపై వేటు

Karni Sena Chief Murder: కర్ణి సేన చీఫ్ హత్య కేసులో కీలక పరిణామం.. ఇద్దరు పోలీసులపై వేటు

రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన జాతీయ అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.

Rajasthan: రాజ్‌పుత్ కర్ణి సేన హత్యకు నిరసనగా నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు

Rajasthan: రాజ్‌పుత్ కర్ణి సేన హత్యకు నిరసనగా నేడు రాష్ట్ర బంద్‌కు పిలుపు

తమ అధినేత సుఖ్‌దేవ్ సింగ్ గోగమేడి దారుణ హత్యకు నిరసనగా నేడు రాజస్థాన్ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణి సేన, ఇతర కమ్యూనిటీ సంస్థలు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు రాజస్థాన్ వ్యాప్తంగా బంద్ వాతావరణం ఉంది.

Jaipur: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్నిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్‌‌ను కాల్చిచంపిన దుండగులు

Jaipur: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్నిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్‌‌ను కాల్చిచంపిన దుండగులు

రాజస్థాన్‌లోని జైపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామోడీ ని దుండగులు కాల్చిచంపారు. దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపినట్టు ప్రాథమిక సమాచారం.

Sonia Gandhi: జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చిన సోనియా.. ఎందుకంటే..?

Sonia Gandhi: జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చిన సోనియా.. ఎందుకంటే..?

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం కావడం, ఉదయమైతే విషపూరిత పొగమంచు కమ్మేస్తుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్రమత్తమయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె వైద్యుల సలహా మేరకు జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చారు.

Cow dung diyas: ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసిన గోసేవా ట్రస్టు

Cow dung diyas: ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసిన గోసేవా ట్రస్టు

దీపావళి రోజు రంగురంగుల దీపాలు వివిధ ఆకృతులు, సైజుల్లో అందర్నీ కనువిందు చేస్తుంటాయి. మట్టితో సహా వివిధ తరహాల్లో వీటిని తయారు చేస్తుంటారు. రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు చెందిన శ్రీ కృష్ణ బలరామ్ గోసేవా ట్రస్టు ఈసారి దీపావళికి ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంది.

Road Accident: కారు, పికప్ వ్యాన్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. మంటలు చెలరేగి నలుగురు మృతి

Road Accident: కారు, పికప్ వ్యాన్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. మంటలు చెలరేగి నలుగురు మృతి

హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో గల ఢిల్లీ-జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ డివైడర్‌ను ఢీ కొట్టి, కారు, పికప్ వ్యాన్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.

Bus Accident: అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బస్సు.. నలుగురు మృతి

Bus Accident: అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బస్సు.. నలుగురు మృతి

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.

రాజస్థాన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సకు తప్పిన పెను ప్రమాదం

రాజస్థాన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సకు తప్పిన పెను ప్రమాదం

వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సకు రాజస్థాన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఉదయ్‌పూర్‌-జైపూర్‌ వందే భారత్‌ రైలు..

మహిళలపై ఇన్ని నేరాలా?

మహిళలపై ఇన్ని నేరాలా?

దేశం మొత్తం మీద మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి