• Home » Jaipur

Jaipur

Jaipur: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్నిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్‌‌ను కాల్చిచంపిన దుండగులు

Jaipur: రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్నిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్‌‌ను కాల్చిచంపిన దుండగులు

రాజస్థాన్‌లోని జైపూర్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ని సేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్ గోగామోడీ ని దుండగులు కాల్చిచంపారు. దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి ఆయనపై కాల్పులు జరిపినట్టు ప్రాథమిక సమాచారం.

Sonia Gandhi: జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చిన సోనియా.. ఎందుకంటే..?

Sonia Gandhi: జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చిన సోనియా.. ఎందుకంటే..?

దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రం కావడం, ఉదయమైతే విషపూరిత పొగమంచు కమ్మేస్తుండటంతో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అప్రమత్తమయ్యారు. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటున్న ఆమె వైద్యుల సలహా మేరకు జైపూర్‌కు తాత్కాలికంగా మకాం మార్చారు.

Cow dung diyas: ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసిన గోసేవా ట్రస్టు

Cow dung diyas: ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసిన గోసేవా ట్రస్టు

దీపావళి రోజు రంగురంగుల దీపాలు వివిధ ఆకృతులు, సైజుల్లో అందర్నీ కనువిందు చేస్తుంటాయి. మట్టితో సహా వివిధ తరహాల్లో వీటిని తయారు చేస్తుంటారు. రాజస్థాన్‌‌లోని జైపూర్‌కు చెందిన శ్రీ కృష్ణ బలరామ్ గోసేవా ట్రస్టు ఈసారి దీపావళికి ఆవుపేడతో 3 లక్షల దీపాలు తయారు చేసి తమ ప్రత్యేకతను చాటుకుంది.

Road Accident: కారు, పికప్ వ్యాన్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. మంటలు చెలరేగి నలుగురు మృతి

Road Accident: కారు, పికప్ వ్యాన్‌ను ఢీకొన్న ఆయిల్ ట్యాంకర్.. మంటలు చెలరేగి నలుగురు మృతి

హర్యానాలోని గురుగ్రామ్ సమీపంలో గల ఢిల్లీ-జైపూర్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ఆయిల్ ట్యాంకర్ డివైడర్‌ను ఢీ కొట్టి, కారు, పికప్ వ్యాన్‌ను కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారని పోలీసులు తెలిపారు.

Bus Accident: అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బస్సు.. నలుగురు మృతి

Bus Accident: అదుపు తప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయిన బస్సు.. నలుగురు మృతి

రాజస్థాన్‌లోని దౌసా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. బస్సు అదుపుతప్పి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా అనేక మంది గాయపడ్డారు.

రాజస్థాన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సకు తప్పిన పెను ప్రమాదం

రాజస్థాన్‌లో వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సకు తప్పిన పెను ప్రమాదం

వందే భారత్‌ ఎక్స్‌ప్రె్‌సకు రాజస్థాన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఉదయ్‌పూర్‌-జైపూర్‌ వందే భారత్‌ రైలు..

మహిళలపై ఇన్ని నేరాలా?

మహిళలపై ఇన్ని నేరాలా?

దేశం మొత్తం మీద మహిళలపై జరుగుతున్న నేరాల్లో రాజస్థాన్‌ అగ్రస్థానంలో ఉందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు..

Narendra Modi: కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సీఎంను కుర్చీ దింపడానికి..

Narendra Modi: కాంగ్రెస్‌లో అంతర్గత కుమ్ములాటలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు.. సీఎంను కుర్చీ దింపడానికి..

రాజస్థాన్‌లో అధికార పార్టీ కాంగ్రెస్‌లోని అంతర్గత పోరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌‌ను పదవి నుంచి దింపడానికి సగం మంది కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

Jaipur Literature Festival: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదల

Jaipur Literature Festival: జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదల

జైపూర్ సాహిత్య ఉత్సవం(జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్)కు సంబంధించిన 17వ ఎడిషన్ షెడ్యూల్ విడుదలైంది. 2024 ఫిబ్రవరి 1 నుంచి 5 మధ్య రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గల హోటల్ క్లార్క్స్ అమెర్‌లో ఈ కార్యక్రమం జరగనుంది.

Bride: వరుడి ఇంటికి చేరిన వధువు.. కాబోయే భర్తను మొదటిసారి చూసిన ఆమెకు షాక్.. పెళ్లిని ఎలాగైనా ఆపాలని పక్కా స్కెచ్..!

Bride: వరుడి ఇంటికి చేరిన వధువు.. కాబోయే భర్తను మొదటిసారి చూసిన ఆమెకు షాక్.. పెళ్లిని ఎలాగైనా ఆపాలని పక్కా స్కెచ్..!

వివాహ కార్యక్రమాల్లో కొన్నిసార్లు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. కట్నకానుకల విషయంలో చివరి నిముషంలో పెళ్లిని రద్దు చేసుకోవడం, భోజనాల వద్ద గొడవలు జరిగి చివరకు వివాహాలు ఆగిపోవడం, వరుడు తన మొఖానికి కేక్ పూశాడనే కోపంతో పెళ్లిని...

తాజా వార్తలు

మరిన్ని చదవండి