• Home » Jai Shankar

Jai Shankar

Jaishankar: ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

Jaishankar: ఆపరేషన్ సిందూర్‌పై ముందుగానే పాక్‌కు లీక్‌.. పెదవి విప్పిన జైశంకర్

భారతదేశం చేపట్టిన మిలటరీ యాక్షన్ విజయవంతంగా ఉగ్రస్థావరాలను మట్టుబెట్టి పాకిస్థాన్ నైతిక స్థైరాన్ని దెబ్బకొట్టిందని జైశంకర్ అన్నారు. సైనిక ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే ఆ సమాచారాన్ని పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలటరీ ఆపరేషన్స్ (డీజీఎంఓ)కు భారత డీజీఎంఓ తెలియజేసిందని చెప్పారు.

Pakistan: చైనా, టర్కీ మాత్రమే కాదు.. పాకిస్థాన్‌కు ఆయుధాలు ఇస్తున్న మూడో దేశం ఏంటో తెలుసా

Pakistan: చైనా, టర్కీ మాత్రమే కాదు.. పాకిస్థాన్‌కు ఆయుధాలు ఇస్తున్న మూడో దేశం ఏంటో తెలుసా

భారత్‌పై డ్రోన్లు, మిసైళ్లతో దాడికి దిగుతున్న పాకిస్థాన్‌కు చైనా ఆయుధాలను సరఫరా చేస్తుంటుంది. అలాగే టర్కీ కూడా పాక్‌కు ఆయుధ సహాయం చేస్తుంటాయి. అయితే ఈ రెండు దేశాలు మాత్రమే కాదు.. మరో దేశం కూడా పాక్‌కు ఆయుధాలను సరఫరా చేస్తోంది. ఆ దేశం ఏదో తెలిస్తే ఆశ్చర్యపోక తప్పదు.

S Jaishankar: మాకు కావాల్సిన ఉగ్రవాదుల చిట్టా పాక్‌ వద్ద ఉంది!

S Jaishankar: మాకు కావాల్సిన ఉగ్రవాదుల చిట్టా పాక్‌ వద్ద ఉంది!

ఆపరేషన్‌ సిందూర్‌’ ద్వారా అనుకున్న లక్ష్యాన్ని సాధించామని విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. భారత్‌కు అప్పగించాల్సిన ఉగ్రవాదుల చిట్టా ఇప్పటికే పాకిస్థాన్‌ వద్ద ఉందన్నారు.

Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి

Iran FM Seyed Araghchi: ఇండియా, పాక్ ఉద్రిక్తత వేళ ఇండియాకు ఇరాన్ మంత్రి

Iranian Foreign Minister Seyed Abbas Araghchi: భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య ప్రస్తుతం యుద్ద వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో ఇరాన్ దేశ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాగ్చీ ఇండియాకు వచ్చారు. విదేశాంగ మంత్రి జై శంకర్‌తో మీటింగ్‌లో పాల్గొననున్నారు.

Pahalgam Attack: రాష్ట్రపతితో షా, జైశంకర్‌ భేటీ

Pahalgam Attack: రాష్ట్రపతితో షా, జైశంకర్‌ భేటీ

పాకిస్థాన్‌పై భారత్‌ ఆంక్షలు, ప్రతిగా పాక్‌ విధించిన ఆంక్షల నేపథ్యంలో కేంద్ర మంత్రులు అమిత్‌షా, జైశంకర్‌ రాష్ట్రపతితో భేటీ అయ్యారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి సంబంధించి వారు రాష్ట్రపతికి వివరాలు అందించారు

PM Modi: విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అజిత్ దోవల్, జైశంకర్‌తో మోడీ అత్యవసర భేటీ

PM Modi: విమానాశ్రయంలో దిగిన వెంటనే.. అజిత్ దోవల్, జైశంకర్‌తో మోడీ అత్యవసర భేటీ

పహల్గామ్‌లో ఉగ్రవాద ఘటన నేపథ్యంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే స్పందించారు. తన సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని తాజాగా ఢిల్లీకి తిరిగొచ్చారు. ఆ క్రమంలో ఢిల్లీ విమానాశ్రయంలో అడుగుపెట్టగానే, ఆయన అక్కడే అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించారు.

Tahawwur Rana Extradition: అమిత్‌షా, జైశంకర్, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం

Tahawwur Rana Extradition: అమిత్‌షా, జైశంకర్, అజిత్ దోవల్ అత్యవసర సమావేశం

కేంద్ర హోం మంత్రి కార్యాలయంలో అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశం బుధవారం సాయంత్రం జరిగింది. కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారు అజిత్ దోవల్ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

Jai Shankar: నా అమెరికా పర్యటనపై రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం: జైశంకర్

Jai Shankar: నా అమెరికా పర్యటనపై రాహుల్ వ్యాఖ్యలు నిరాధారం: జైశంకర్

బైడెన్ అడ్మినిస్ట్రేషన్ లోని సెక్రటరీ, ఎన్ఎస్ఏను కలిసేందుకు అమెరికా వెళ్లానని, మన కాన్సుల్ జనరల్ సమావేశానికి అధ్యక్షత వహించాననీ, అయితే ఏ దశలోనూ ప్రధానమంత్రికి ఆహ్వానం విషయంపై చర్చ జరగలేదని ఎస్ జైశంకర్ తెలిపారు.

Soudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం... 9 మంది భారతీయులు మృతి

Soudi Arabia: సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం... 9 మంది భారతీయులు మృతి

జడ్డాలో జరిగిన ప్రమాద ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోవడం జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. మృతులు, వారి కుటుంబాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్న జెడ్డాలోని కాన్సుల్ జనరల్‌‌తో మాట్లాడానని చెప్పారు.

Trumph Inauguration: ట్రంప్‌కు‌ మోదీ శుభాభినందనలు.. లేఖను అందజేయనున్న జైశంకర్

Trumph Inauguration: ట్రంప్‌కు‌ మోదీ శుభాభినందనలు.. లేఖను అందజేయనున్న జైశంకర్

గతంలో దేశాధినేతల ప్రమాణస్వీకారానికి తమ ప్రత్యేక దూతలను భారత్ పంపిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2023 మేలో నైజీరియా అధ్యక్షుడి ప్రమాణ స్వీకారానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి