• Home » Jaggareddy

Jaggareddy

Jaggareddy: బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదు

Jaggareddy: బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదు

బీఆర్ఎస్ నేతలకు ప్రోటోకాల్‌పై మాట్లాడే అర్హత లేదని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి సబితారెడ్డికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చామని.. ఆమెకు గౌరవం ఇవ్వకపోతే అడగాలని.. మర్యాద లోపం ఉంటే తప్పు పట్టాలని అన్నారు.

Nirmala Jaggareddy: సీఎంతో టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి భేటీ

Nirmala Jaggareddy: సీఎంతో టీజీఐఐసీ చైర్‌పర్సన్‌ నిర్మలా జగ్గారెడ్డి భేటీ

టీజీఐఐసీ చైర్‌పర్సన్‌గా ఇటీవలే బాధ్యతలు స్వీకరించిన తూర్పు నిర్మలా జగ్గారెడ్డి.. సోమవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు.

Hyderabad: జోరుగా చైర్మన్ల బాధ్యతల స్వీకరణ..

Hyderabad: జోరుగా చైర్మన్ల బాధ్యతల స్వీకరణ..

రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లు, సంస్థలకు చైర్మన్లుగా నియమితులైన వారి బాధ్యతల స్వీకరణ జోరుగా కొనసాగుతోంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన రోజునే కొందరు బాధ్యతలు చేపట్టారు.

Jaggareddy: టీడీపీని ముందు పెట్టి బీజేపీ రాజకీయం..

Jaggareddy: టీడీపీని ముందు పెట్టి బీజేపీ రాజకీయం..

తెలంగాణలో బీజేపీ.. టీడీపీని ముందు పెట్టి రాజకీయాలను మొదలు పెట్టిందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. ఏపీలో ఆడిన పొలిటికల్‌ గేమ్‌నే తెలంగాణలోనూ ఆడాలని చూస్తోందన్నారు. బీజేపీ ఎన్ని వ్యూహాలు పన్నినా.. కాంగ్రెస్‌ కార్యకర్తల శక్తిని చంపలేదన్నారు.

 Jaggareddy : మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన రిలాక్స్‌గా ఉన్నా.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

Jaggareddy : మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన రిలాక్స్‌గా ఉన్నా.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినందుకు చాలా ప్రశాంతంగా ఉన్నానని, తాను ఇప్పుడు రిలాక్స్ అవుతున్నానని మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) అన్నారు.

Jaggareddy: నెహ్రూ 3259 రోజులు జైల్లో గడిపారు..

Jaggareddy: నెహ్రూ 3259 రోజులు జైల్లో గడిపారు..

‘‘స్వాతంత్రోద్యమ కాలంలో దేశ ప్రజల కోసం జవహర్‌లాల్‌ నెహ్రూ 3,259 రోజుల పాటు జైలు జీవితాన్ని గడిపారు. అంటే తొమ్మిదిన్నరేళ్లు ఆయన జైల్లోనే ఉన్నారు. దేశ ప్రజల సమస్యలపై పోరాటం చేసి కొన్ని గంటలైనా జైలు జీవితం గడిపిన రికార్డు.. ప్రధాని మోదీకి ఉందా?’’

T. Jaggareddy: మోదీ హయాంలో వంద ఎమర్జెన్సీలు!

T. Jaggareddy: మోదీ హయాంలో వంద ఎమర్జెన్సీలు!

‘‘ఎప్పుడో 50 ఏళ్ల కిందటి ఎమర్జెన్సీ గురించి ప్రధాని మోదీ మాట్లాడుతున్నరు. కానీ.. మోదీ నేతృత్వంలో వంద ఎమర్జెన్సీలు ఉన్నట్టుగా పాలన సాగింది’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆరోపించారు. బంగ్లాదేశ్‌ విమోచన కోసం పాకిస్తాన్‌తో యుద్ధం చేసినప్పుడు అప్పటి బీజేపీ నేత వాజ్‌పేయి..

T. Jaggaredy: ఐటీఐఆర్‌ మంజూరు చేసే వరకు మాట్లాడుతూనే ఉంటా..

T. Jaggaredy: ఐటీఐఆర్‌ మంజూరు చేసే వరకు మాట్లాడుతూనే ఉంటా..

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేసే వరకూ దానిపై మాట్లాడుతూనే ఉంటానని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. పార్లమెంటు సమావేశాలు అయిపోయిన తర్వాత కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను కలిసి వినతిపత్రం ఇస్తానని,

Jaggareddy: కేంద్రమంత్రులను కలుస్తా.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

Jaggareddy: కేంద్రమంత్రులను కలుస్తా.. జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్

మెదక్ ఎంపీ రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకోసారి పిచ్చిగా మాట్లాడితే బాగుండదని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి (Jaggareddy) వార్నింగ్ ఇచ్చారు. తాను చిన్నప్పుడు ఆర్ఎస్‌ఎస్ శాఖకి వెళ్లానని అన్నారు. తాను శాఖకు పోయినప్పుడు రఘునందన్‌కి శాఖ గుర్చి తెలియదన్నారు.

T. Jaggareddy: కాంగ్రెస్‌ ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. మోదీ సర్కార్‌ రద్దు చేసింది

T. Jaggareddy: కాంగ్రెస్‌ ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. మోదీ సర్కార్‌ రద్దు చేసింది

రద్దయిన ఐటీఐఆర్‌ను తిరిగి తెప్పించాల్సిన బాధ్యత కేంద్ర మంత్రులుగా కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లపైనే ఉందని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ సర్కారు హైదరాబాద్‌కు ఐటీఐఆర్‌ను మంజూరు చేస్తే.. ఆ తర్వాత వచ్చిన మోదీ సర్కారు దాన్ని రద్దు చేసిందని ఆయన గుర్తు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి