• Home » Jaggareddy

Jaggareddy

Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

Telangana Politics: కేటీఆర్‌కు జగ్గారెడ్డి మాస్ వార్నింగ్..!

Congress vs BRS: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాస్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ భవన్ ముందు ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామంటూ కేటీఆర్ చేసిన కామెంట్స్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి.

Jagga Reddy: సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తే.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఇబ్బంది పడుతున్నరు

Jagga Reddy: సీఎం రేవంత్‌రెడ్డి.. రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తే.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌ ఇబ్బంది పడుతున్నరు

‘‘రాష్ట్రంలోని రైతులకు సీఎం రేవంత్‌రెడ్డి.. ఒకే కిస్తీలో రూ.2 లక్షల మేరకు రుణమాఫీ చేయడంతో కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావులు తెగ ఇబ్బంది పడిపోతున్నరు.

Jaggareddy: టెక్నికల్ సమస్యలతో ఆగిన రుణమాఫీ క్లియర్ చేస్తున్నాం..

Jaggareddy: టెక్నికల్ సమస్యలతో ఆగిన రుణమాఫీ క్లియర్ చేస్తున్నాం..

టెక్నికల్ సమస్యలతో ఆగిన రుణమాఫీ(Rythu Runa Mafi) క్లియర్ చేస్తున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి(Jaggareddy) తెలిపారు. కొందరు రైతులకు లోన్ రూ.2.20లక్షలు, రూ.2.30లక్షలు ఉన్నాయని, రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ రైతు చెల్లిస్తే అటోమెటిక్‌గా రూ.2లక్షల రుణమాఫీ అవుతుందని జగ్గారెడ్డి వెల్లడించారు.

Jagga Reddy: రైతులు సంతోషంగా ఉండాలని లేదా?

Jagga Reddy: రైతులు సంతోషంగా ఉండాలని లేదా?

కాంగ్రెస్‌ ప్రభు త్వం, సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన చేస్తుంటే కేసీఆర్‌, కేటీఆర్‌ ఉప ఎన్నికలను కోరుకుంటున్నారని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి అన్నారు.

Congress: మాది ప్రజలు మెచ్చే పాలన... బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి

Congress: మాది ప్రజలు మెచ్చే పాలన... బీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించిన జగ్గారెడ్డి

కాంగ్రెస్ పాలన ప్రజలు మెచ్చే విధంగా ఉందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి(Jagga Reddy) పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిననాటి నుంచి 8 నెలల్లో పార్టీ పూర్తి నాయకత్వం ప్రజల్లోనే ఉందన్నారు.

Hyderabad: దేశ ప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం

Hyderabad: దేశ ప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం

దేశప్రజల కోసం రాజీవ్‌గాంధీ బలిదానం అయ్యారని, ఇలా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర బీజేపీలో ఎవరికైనా ఉందా అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి ప్రశ్నించారు.

Jaggareddy : రాజీవ్‌ గాంధీ సేవలను  దేశం మరువదు

Jaggareddy : రాజీవ్‌ గాంధీ సేవలను దేశం మరువదు

దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగధనుడు మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ అని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కొనియాడారు. తమిళనాడులోని శ్రీపెరంబదూర్‌ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రాజీవ్‌ గాంధీ అమరజ్యోతి యాత్ర మంగళవారం సంగారెడ్డికి చేరుకుంది.

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే  నేడు బీజేపీ పాలన

Jagga Reddy: ఆనాడు బ్రిటిషోళ్ల వలే నేడు బీజేపీ పాలన

క్విటిండియా ఉద్యమ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో శుక్రవారం టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి.. కాంగ్రెస్‌ పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు.

Telangana : నెలాఖరులో కొత్త పీసీసీ!

Telangana : నెలాఖరులో కొత్త పీసీసీ!

తెలంగాణ రాష్ట్ర నూతన ‘ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (పీసీసీ)’ని పంద్రాగస్టు తర్వాత ప్రకటించనున్నారు. ఆ దిశగా కాంగ్రెస్‌ అధిష్ఠానం కసరత్తును ముమ్మరం చేసింది.

Jaggareddy: కేంద్రమంత్రులకు పౌరుషం ఉందా.. జగ్గారెడ్డి సవాల్

Jaggareddy: కేంద్రమంత్రులకు పౌరుషం ఉందా.. జగ్గారెడ్డి సవాల్

కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లకు, పౌరుషం ఉంటే ITIR మంజూరు చేయించాలని కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ITIR శంకుస్థాపన చేయించి బీజేపీ నేతలు చిత్తశుద్ధి నిరూపించుకోవాలని జగ్గారెడ్డి అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి