Home » Jaggareddy
Telangana: తిరుమల లడ్డు వివాదం వెనక బీజేపీ కుట్ర ఉందంటూ జగ్గారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తిరుపతి లడ్డు కల్తీ అయిందన్న వివాదంలో వాస్తవాలు ఏమిటి, జరిగింది ఏంటి అన్న విషయాలు మాత్రమే చర్చిస్తే భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉంటాయన్నారు.
‘‘ప్రత్యర్థి.. నన్ను రాజకీయంగా కత్తితో పొడవాలని వస్తే నేను ఊర్కోను. ఎదురుదాడి చేస్తా. అదే రాజనీతి’’ అని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్ పార్టీ అంటేనే సామాజిక న్యాయం.. సమానత్వమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
టీపీసీసీ పదవిపై టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈరోజు (శనివారం) గాంధీభవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ... బీసీ నేతకు పీసీసీ ఇవ్వాలని మహేష్ కుమార్ గౌడ్కు ఈ పదవీని ఏఐసీసీ ఇచ్చిందని తెలిపారు.
దివంగత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా.. ఇప్పుడు రాహుల్ గాంధీ వరకూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో విద్యను ప్రోత్సహిస్తూనే వచ్చారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో వరదలు రావడంతోనే సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు సహా ప్రభుత్వ యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలోనే ఉండి.
‘‘తొమ్మిదిన్నరేళ్ల పాలనలో నువ్వు ఎప్పుడూ సచివాలయానికి వచ్చి కూర్చోలేదు కేసీఆర్ గారూ! మా సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు మాత్రం 9 నెలలుగా క్రమం తప్పకుండా సచివాలయానికి వచ్చి కూర్చుని.. అందరికీ అందుబాటులో ఉంటున్నరు.
లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్.. బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీనానికి సంకేతమని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి అన్నారు.
ఐఐటీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లో జరుగుతున్న పరిశోధనలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు.
ప్రస్తుత రాజకీయాల్లో క్రైమ్.. లూజ్ లీడర్లకు సరైన మొగుడు రేవంత్రెడ్డేనని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తూర్పు జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు.