Home » Jagdeep Dhankar
బీజేపీ సారథ్యంలోని అధికార ఎన్డీయేకు ఇటు లోక్సభలోనే కాకుండా అటు రాజ్యసభలోనూ మెజారిటీ సభ్యుల బలం ఉంది. అయినప్పటికీ రాజీనామాకు ధన్ఖడ్ నిర్ణయం తీసుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
గత రాత్రి భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. దీనికి 10 రోజుల ముందు 2027 ఆగస్టులో పదవీ విరమణ చేస్తానని చెప్పి, ఆకస్మాత్తుగా రాజీనామా చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.
ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్ఖడ్ అకస్మాత్తుగా రాజీనామా చేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఆయనకు పెన్షన్ ఎంత ఉండొచ్చన్న చర్చ కూడా మొదలైంది. మరి రాజ్యాంగం ప్రకారం ఆయన జీతభత్యాలు, రిటైర్మెంట్ తరువాత పెన్షన్ ఎంతో ఈ కథనంలో తెలుసుకుందాం.
తన పదవీకాలం ముగియడానికి రెండేళ్ల ముందే.. ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేసిన జగదీప్ ధన్ఖడ్ మూడు దశాబ్దాలుగా ..
ఆరోగ్య కారణాల రీత్యా రాజీనామా చేస్తున్నట్టు ధన్ఖడ్ ప్రకటించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు.
పాక్లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై భారత్ దాడులు చేసిందని, అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి జైషే మొహమ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రవాదులకు పట్టున్న ప్రాంతాల్లోకి దూసుకెళ్లి దాడులు జరపడం ఇదే మొదటిసారని జగదీప్ ధన్ఖడ్ అన్నారు.
పార్లమెంటే సుప్రీం, ప్రజాప్రతినిధులే దేశ భవిష్యత్తును నిర్ణయిస్తారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారి వ్యాఖ్యలు జాతీయ ప్రయోజనాల కోసమే ఉండాలన్నారు.
సుప్రీంకోర్టు అథారిటీని జగదీప్ ధన్ఖడ్ ప్రశ్నించడంపై కపిల్ సిబల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ధన్ఖడ్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం తనను విచారానికి, దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు.
ప్రజాస్వామ్యంలో భారత రాజ్యంగం సుప్రీం అని, రాష్ట్రపతి అయినా ప్రధాని, గవర్నర్లు అయినా దానికి అతీతులు కారని కాంగ్రెస్ సీనియర్ నేత రణ్దీప్ సింగ్ సూర్జేవాలా అన్నారు. పెండింగ్ బిల్లులపై గడువులోగా రాష్ట్రపతి, గవర్నర్లు నిర్ణయం తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సరైన సమయంలో సాహసోపేతమైన తీర్పు ఇచ్చిందని అన్నారు.
సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఉపయోగం ప్రజాస్వామ్య శక్తులకు వ్యతిరేకంగా మారిందని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ విమర్శించారు. రాష్ట్రపతి, గవర్నర్లపై న్యాయమూర్తుల అద్భుతమైన అధికారాలపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు