Home » Jagan
Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మరొకరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. కీలక నిందితుడు వరుణ్ను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు.
సరస్వతి పవర్ కంపెనీ షేర్ల బదిలీ వ్యవహారంలో కన్నతల్లి, తోడబుట్టిన చెల్లిపై జగన్ చేసిన న్యాయపోరాటంలో
Jagan: NCLTలో జగన్కు ఊరట లభించింది. తమ వాటాలను తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల బదిలీ చేసుకున్నారని జగన్ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు.. విజయలక్ష్మి, షర్మిలకు బదిలీ అయిన వాటాలను నిలుపుదల చేస్తూ తీర్పు ఇచ్చింది. NCLT తీర్పును విజయలక్ష్మి, షర్మిల హైకోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.
Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి.. ఈ స్కామ్ లో దండుకున్న డబ్బులను హైదరాబాద్ లో రియాల్ ఇస్టేట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే.. ఇందులో బీఆర్ఎస్ నేతల ప్రమేయం ఉండొచ్చు అన్న అనుమానాలను సిట్ అధికారులు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం చేస్తామని ప్రకటించి 2019లో జగన్ అధికారంలోకి వచ్చారు.
చిత్తూరు జిల్లాలో 90% మామిడి పంట మొత్తం కొనుగోలు చేశాం. ప్రభుత్వం రైతులకు..
పోలీసులను.. మాఫియా గ్యాంగులు, నేరస్థులతో పోలుస్తూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్..
రాష్ట్రం శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని మాజీ సీఎం జగన్, వారి సైకోలు కుట్రలు చేస్తున్నారని టీడీపీ నేత బుద్దా వెంకన్న ఆరోపించారు. రప్పా రప్పా అంటారా.. మీకు సిగ్గు శరం ఏమైనా ఉందా? అంటూ వారిపై నిప్పులు చెరిగారు. అంతేకాకుండా..
సినిమాల్లో చూపించినవి బయటా చేయొచ్చు. సినిమాలో అన్న మాటలు బయటా అనొచ్చు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి రానిచ్చే సమస్యే లేదని టీడీపీ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్రెడ్డి అన్నారు.