• Home » Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

MP Ayodhya Rami Reddy: ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి దాడులు ఆపాలి..

MP Ayodhya Rami Reddy: ఏపీ సీఎం చంద్రబాబు ఇలాంటి దాడులు ఆపాలి..

నెల రోజుల టీడీపీ పాలనలో జరిగిన హత్యలు, దాడులపై పార్లమెంట్‌లో గళమెత్తుతామని రాజ్యసభ వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి(MP Ayodhya Rami Reddy) అన్నారు. ఏపీలో వైసీపీ శ్రేణులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) ఆపాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వినుకొండలో వైసీపీ నేత రషీద్ హత్యను ఎంపీ ప్రస్తావించారు. బాధితుణ్ని కత్తితో చేతులు నరికి, తీవ్రంగా గాయపరిచి చంపడం దారుణం అని ఎంపీ అన్నారు.

Guntur : ‘చావు’ రాజకీయం!

Guntur : ‘చావు’ రాజకీయం!

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం వినుకొండకు వెళ్తున్నారు. ఎందుకో తెలుసా!? వైసీపీలో గ్యాంగ్‌ వార్‌ కారణంగా మరణించిన వైసీపీ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించేందుకు!

అరాచకం గురించి జగన్‌ మాట్లాడితే రోత పుడుతోంది: లోకేశ్‌

అరాచకం గురించి జగన్‌ మాట్లాడితే రోత పుడుతోంది: లోకేశ్‌

హింస, విధ్వంసం, అరాచకం గురించి వైఎస్‌ జగన్‌ మాట్లాడితే రోత పుడుతోందని మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ వ్యాఖ్యానించారు. గురువారం ఆయన ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేశారు.

Delhi : ‘కోడికత్తి’ కేసులో బెయిల్‌ రద్దుకు సుప్రీం నో

Delhi : ‘కోడికత్తి’ కేసులో బెయిల్‌ రద్దుకు సుప్రీం నో

‘కోడికత్తి’ కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావుకు ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.

Minister Nimmala: రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో విధ్వంసం ఎక్కువ: మంత్రి నిమ్మల

Minister Nimmala: రాష్ట్ర విభజన కన్నా వైసీపీ పాలనలో విధ్వంసం ఎక్కువ: మంత్రి నిమ్మల

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడకి వెళ్లినా ఏ ప్రాజెక్టు చూసినా వైసీపీ పాలనలో జగన్ మోహన్ రెడ్డి(Jagan Mohan Reddy) చేసిన విధ్యంసమే కనపడుతోందని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన నష్టం కన్నా.. ఐదేళ్ల వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసమే ఎక్కువగా ఉందని మంత్రి చెప్పుకొచ్చారు.

Minister Nimmala: ఆ పథకంపై అప్పుడే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం..

Minister Nimmala: ఆ పథకంపై అప్పుడే అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారంటూ మంత్రి ఆగ్రహం..

అమ్మకు వందనం (Ammaku vandanam) పథకంపై వైసీపీ, నీలి మీడియా అబద్దపు ప్రచారాలు చేస్తోందని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రెస్ కౌన్సిల్‌(Press Council)కు ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి నిమ్మల తెలిపారు. ఇచ్చిన మాట తప్పే వ్యక్తి జగన్ రెడ్డి అని, ఇచ్చిన మాటపై నిలబడే వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని నిమ్మల చెప్పుకొచ్చారు.

AP Politics: బయట పడుతున్న వైసీపీ అరాచకాలు.. టెన్షన్‌లో నేతలు..

AP Politics: బయట పడుతున్న వైసీపీ అరాచకాలు.. టెన్షన్‌లో నేతలు..

ఏపీలో వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలు, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో.. తాము ఎలాంటి అక్రమాలు చేసినా.. అవి సక్రమాలే అవుతాయనే ఆలోచనతో..

Yanamala: గప్పాలు చెప్పుకున్న వారి తలరాతలు ప్రజలు తిరగరాశేసారు...

Yanamala: గప్పాలు చెప్పుకున్న వారి తలరాతలు ప్రజలు తిరగరాశేసారు...

Andhraradesh: దేళ్ల వైసీపీ విధ్వంసకర పాలనలో అన్ని రంగాలు వెనక్కి వెళ్లాయి ని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం గుర్తించిన గ్రోత్ ఇంజిన్‌ లైన్ పోలవరం, నదుల అనుసంధానం, ప్రజారాజధాని అమరావతి నిర్మాణం, విద్యుత్, పారిశ్రామిక రంగాలు తదితరాలను వైసీపీ ప్రభుత్వం విస్మరించిందన్నారు.

AP Politics:రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?

AP Politics:రోజా సైలెంట్ వెనుక కారణం అదేనా..?

రోజా సెల్వమణి.. ప్రస్తుత ఏపీ రాజకీయాల్లో చాలామందికి తెలిసిన పేరు. నగరి ఎమ్మెల్యేగా ఉంటూ రెండేళ్లకు పైగా టూరిజం శాఖ మంత్రిగా పనిచేశారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లూ విపక్షాలను తిట్టే బాధ్యతను తీసుకున్నారు. అధికారంలో శాశ్వతంగా ఉండేది తామేనన్న రేంజ్‌లో స్థాయి మరిచి.. విమర్శలు చేశారు.

TTD : టీటీడీలో ధర్మారెడ్డి, భూమన అక్రమాలు

TTD : టీటీడీలో ధర్మారెడ్డి, భూమన అక్రమాలు

గత ప్రభుత్వ పాలనలో వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు అప్పటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి, మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి భారీగా అక్రమాలకు తెగబడ్డారని, వారిపై సీఐడీ లేదా విజిలెన్స్‌తో విచారణ జరిపి....

తాజా వార్తలు

మరిన్ని చదవండి