• Home » Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

మహిళలను అడ్డుకున్న రోప్‌ పార్టీ, A rope party that prevented women

మహిళలను అడ్డుకున్న రోప్‌ పార్టీ, A rope party that prevented women

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిపై అభిమానంతో సుదూర ప్రాంతాల నుంచి కలవడానికి వచ్చిన మహిళలపై రోప్‌ పార్టీ పోలీసులు దాష్టీకం చూపించారు. సుదూర ప్రాంతాల నుంచి జగన్‌ను కలిసేందుకు పెద్దఎత్తున తరలివచ్చిన అభిమానులపై ఇలా పోలీసులు వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

 Mangalagiri AIIMS: పేరు ఘనం.. సేవ గగనం

Mangalagiri AIIMS: పేరు ఘనం.. సేవ గగనం

పచ్చని కొండల నడుమ ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన వాతావరణంలో... గుంటూరు, విజయవాడ నగరాల మధ్యలో మంగళగిరి ఎయిమ్స్‌ ఏర్పాటైంది. పది రూపాయలకే ఉత్తమ వైద్యసేవలు అందిస్తారనే పేరుంది.

Pallasrinivas: అచ్యుతాపురం ఘటనపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నేత

Pallasrinivas: అచ్యుతాపురం ఘటనపై జగన్ వ్యాఖ్యలను ఖండించిన టీడీపీ నేత

Andhrapradesh: అచ్యుతాపురం ఘటనపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ మాట్లాడుతూ మంత్రులు స్పాట్‌కు వెళ్ళలేదని.. ప్రభుత్వం తీరు బాలేదని అనడం చూస్తే అయన మానసికస్థితి అర్థమవుతోందన్నారు.

CM Chandrababu: వైఎస్ జగన్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

CM Chandrababu: వైఎస్ జగన్‌పై సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

సీపీ హయాంలో ఐదేళ్లపాటు మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పరదాల పాలన చేశారంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. గడిచిన ఐదేళ్ల పాలనలో జగన్ సభలు, పర్యటనలు చేయాలంటే పాఠశాలలు మూసివేశారని, చెట్లు నరికి వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Savita: ఎసెన్షియా పాపం ముమ్మాటికీ జగన్ దే

Savita: ఎసెన్షియా పాపం ముమ్మాటికీ జగన్ దే

Andhrapradesh: జగన్... నీరో చక్రవర్తిలా ఇంట్లో కూర్చుని పబ్జీ గేమ్‌లు ఆడుతూ ఐదేళ్లు నెట్టుకొచ్చేశారిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రాన్ని, వ్యవస్థలను విధ్వంసం చేసిన ఘనత జగన్ దే అని అన్నారు. గత ఏడాది ఇచ్చిన థర్డ్ పార్టీ నివేదిక అమలు చేయకపోవడం వల్లే...

ఆ 172 కోట్లు ఎక్కడ?

ఆ 172 కోట్లు ఎక్కడ?

గత ఐదేళ్లలో జగన్‌ సర్కారు అడ్డగోలుగా అప్పులు చేసింది. కేంద్రం నిధులను ఇష్టారీతిన దారి మళ్లింది. 2023-24లో కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.172 కోట్లు ఏమి చేసిందో? ఎందుకు ఖర్చు పెట్టిందో నేటికీ అంతు చిక్కడం లేదు. రాష్ట్రాలను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం కేంద్రం రాష్ట్రాల మూలధన

Amaravarti : లోకేశ్‌ ఫ్లెక్సీ పెట్టామని హోటల్‌ మూయించారు

Amaravarti : లోకేశ్‌ ఫ్లెక్సీ పెట్టామని హోటల్‌ మూయించారు

వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ నేత లోకేశ్‌ జన్మదినం సందర్భంగా ఆయన ఫ్లెక్సీ పెట్టామని తన హోటల్‌ మూయించారని అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెకు చెందిన ప్రకాశ్‌ బాబు మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి ఫిర్యాదు చేశారు.

CID :  కమీషన్లకే కిక్కు

CID : కమీషన్లకే కిక్కు

మద్యం కేసులో సీఐడీ అధికారులు ఉచ్చు బిగిస్తున్నారు. ఊహకు అందని విధంగా జగన్‌ సర్కారు చేసిన దోపిడీపై కూపీ లాగుతున్నారు. సీఐడీ అధికారులు తాజాగా మద్యం డిస్టిలరీస్‌ యజమానుల్ని పిలిచి అత్యంత విలువైన సమాచారం సేకరించారు.

Amaravati : మూలకు చేరిన మగ్గం

Amaravati : మూలకు చేరిన మగ్గం

దేశంలోనే అతి పెద్ద చేనేత పరిశ్రమగా గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్‌లో గతంలో ఎన్నడూ లేనంతగా నేతన్నలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

MLC Anuradha: పాయకరావుపేట ఫుడ్ పాయిజన్‌ ఘటనపై శవరాజకీయాలు దారుణం..

MLC Anuradha: పాయకరావుపేట ఫుడ్ పాయిజన్‌ ఘటనపై శవరాజకీయాలు దారుణం..

ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ శవం కనిపించినా గద్దల్లా వాలిపోయి వైసీపీ నేతలు శవరాజకీయాలకు తెరతీస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ(MLC Panchumarthi Anuradha) ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతదేహం సాక్షిగా పుట్టిన పార్టీ వైసీపీ అని ఆమె అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి