Home » Jagan Mohan Reddy
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది.
ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసిందని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సొంత ఆదాయం పెంచుకునేలా మద్యం పాలసీ తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారని మాజీ ముఖ్యమంత్రి జగన్పై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిరుపేదలకు సొం తింటి కల నెరవేరుస్తానని ఆర్భాటపు ప్రకటనలు చేసిన వైసీపీ ప్రభుత్వం చాలీచాలని ఇంటి పట్టాల ను ఇచ్చింది. అంతేకాకుండా సొంతంగా ఇళ్లు కట్టి స్తామన్న ప్రభుత్వం చేతులెత్తేయడంతో నిరుపేద లు ఇళ్లు పూర్తి చేసుకోలేక అష్టకష్టాలు పడుతున్నారు.
Andhrapradesh: మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడును జైలు లో పెట్టి ఏడాది పూర్తి అయిందని టీడీపీ జిల్లా అధ్యక్షులు గండి బాబ్జి అన్నారు. జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకు రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్పారని వ్యాఖ్యలు చేశారు.
జగన్ ఐదేళ్ల పనితీరుకు ప్రజలు ఇచ్చిన తీర్పుగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలను రాజకీయ పండితులు పేర్కొన్నారు. ఇప్పటికైనా జగన్ తన పద్ధతిని మార్చుకుని.. పార్టీని ముందుకు తీసుకెళ్లాలని ఎంతోమంది సూచించారు. అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆయన వైఖరిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు.
Andhrapradesh: క్రైసిస్ మెనేజ్మెంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు దారుణమని గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్ తనకు ప్రతిపక్షహెూదా ప్రజలు ఇవ్వలేదని వారిపై కక్షకట్టారన్నారు.
బుడమేరు వరదతో విజయవాడలోని పలు ప్రాంతాలు ముంపునకు గురవడానికి, వైఎస్ కుటుంబం తప్పిదమే కారణమ ని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు విమర్శించారు.
పాస్పోర్ట్ పునరుద్ధరణకు నిరభ్యంతర పత్రం(ఎన్వోసీ) ఇచ్చేందుకు విజయవాడ ఎంపీ, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు కఠిన షరతులు విధించడాన్ని సవాల్ చేస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యవసరంగా హైకోర్టును ఆశ్రయించారు.
వరదలకు విజయవాడ, కృష్ణా జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర తెలిపారు. కూటమి నేతలు అందరూ నిరంతరం ప్రజల కష్టాలు తీర్చేందుకు అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నారని.. బాధితులకు అండగా నిలుస్తున్నారని చెప్పారు.
Andhrapradesh: వైసీపీ నేతల అక్రమ ఇసుక దందా వలనే బుడమేరుకు గండ్లు పడి కోతకు గురైందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు యాదవ్ విమర్శలు గుప్పించారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గత ఐదేళ్లు బుడమేరును గాలికొదిలేసిన జగన్.. నేడు ప్రభుత్వంపై బురద చల్లేందుకు వచ్చాడని మండిపడ్డారు.