• Home » Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

Mahesh Kumar Goud: కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే కేసీఆర్‌, జగన్‌ అధికారం కోల్పోయారు!

Mahesh Kumar Goud: కార్యకర్తలను పట్టించుకోకపోవడం వల్లే కేసీఆర్‌, జగన్‌ అధికారం కోల్పోయారు!

పార్టీ కార్యకర్తలకు మంత్రులు అందుబాటులో ఉండాల్సిందేనని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పష్టం చేశారు.

Pawan Kalyan: తిరుమల ఘటనపై పవన్ సంచలన నిర్ణయం.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధం

Pawan Kalyan: తిరుమల ఘటనపై పవన్ సంచలన నిర్ణయం.. 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్షకు సిద్ధం

ఏడుకొండలవాడు కొలువైన క్షేత్రం తిరుమలలో ఎంతో పవిత్రంగా భావించే లడ్డూలో అపవిత్ర పదార్థాలు వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ అపచారానికి ప్రాయశ్చిత్తంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

YS Jagan: అంతా కల్తీ.. ఐదేళ్లు మాటలతో మాయ..

YS Jagan: అంతా కల్తీ.. ఐదేళ్లు మాటలతో మాయ..

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వినియోగం దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. కోట్లాది మంది భక్తుల విశ్వాసాలతో ముడిపడి ఉండటంతో ప్రతి ఒక్కరూ ఈ అంశంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు వైసీపీ అధ్యక్షులు జగన్ మాత్రం కల్తీ నెయ్యి మరకలు తనకు అంటకుండా..

Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..

Tirumala Laddu: ఏపీ హైకోర్టుకు చేరిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వివాదం..

శ్రీవారి లడ్డూ వ్యవహారంలో వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై దుష్ర్పచారం జరుగుతోందంటూ సీనియర్ కౌన్సిల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.

TTD: టీటీడీకి ఇచ్చే నెయ్యిలో చేప నూనె

TTD: టీటీడీకి ఇచ్చే నెయ్యిలో చేప నూనె

టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో కుళ్లిపోయిన జంతువుల కొవ్వు, చేప నూనె కలిపారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి సంచలన వాఖ్యలు చేశారు.

AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..

AP Politics: స్థానిక సంస్థల ఎన్నికల బరి నుంచి వైసీపీ తప్పుకుంటుందా..

2019 నుంచి 2024 వరకు వైసీపీ ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉంది. తమకు 40 శాతానికి పైగా ఓట్లు ఉన్నాయని.. ప్రజలే తమ బలమని వైసీపీ చెబుతూ వస్తోంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లోనూ 39.7 శాతం ఓట్లను ఆ పార్టీ సాధించింది. కానీ 11 సీట్లకే పరిమితమైంది. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో..

MLA Somireddy: సీఎం చంద్రబాబు పనితనాన్ని అన్ని రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయి..

MLA Somireddy: సీఎం చంద్రబాబు పనితనాన్ని అన్ని రాష్ట్రాలూ ప్రశంసిస్తున్నాయి..

ఆంధ్రప్రదేశ్‌లో వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన సేవల్ని అన్ని రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు ప్రశంసిస్తున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. వరదలు వచ్చినప్పుడు ఏ విధంగా స్పందించి సేవలు చేయాలో సీఎం చంద్రబాబు ఉదాహరణగా మిగిలారని ఢిల్లీలో చర్చించుకుంటున్నారని ఆయన అన్నారు.

YS Jagan: అహంకారమే జగన్‌కు కష్టాలు తెచ్చిపెట్టిందా..

YS Jagan: అహంకారమే జగన్‌కు కష్టాలు తెచ్చిపెట్టిందా..

అధికారంలో ఉన్నప్పుడు సీఎం అనే అహంకారంతో జగన్ వ్యవహారించారని సొంత పార్టీ నాయకులే విమర్శించిన సందర్భాలు చూశాం. అధికారంలో ఉన్నప్పుడు తానే రాజునంటూ..

YSRCP: వైసీపీలో ఉండలేమంటున్న నాయకులు.. అధ్యక్షుడి వైఖరిపై అసంతృప్తి

YSRCP: వైసీపీలో ఉండలేమంటున్న నాయకులు.. అధ్యక్షుడి వైఖరిపై అసంతృప్తి

వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై ఆ పార్టీ నాయకులు విశ్వాసం కోల్పోయినట్లు తెలుస్తోంది. వైసీపీ అధ్యక్షుడు ఓటమి తర్వాత ప్రజాక్షేత్రంలో పెదగ్గా కనిపించడం లేదు. సగం రోజులు ..

YS Jagan: రాష్ట్ర ప్రజలంతా ఓవైపు.. ఆయన మాత్రం మరోవైపు..

YS Jagan: రాష్ట్ర ప్రజలంతా ఓవైపు.. ఆయన మాత్రం మరోవైపు..

రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం ఏమి లేకపోయినా.. ఏదో జరిగిందంటూ ప్రజల్లో లేనిపోని అపోహలు సృష్టిస్తూ.. ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. గుంటూరు సబ్‌జైలులో మాజీ ఎంపీ..

తాజా వార్తలు

మరిన్ని చదవండి