• Home » Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

నెయ్యి.. నిప్పు!

నెయ్యి.. నిప్పు!

అగ్నికి ఆజ్యం (నెయ్యి) పోసేవాళ్లనే చూశాం! ఇప్పుడు... వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్‌ ‘నెయ్యి’ వివాదానికే తన మాటలతో అగ్నిని జతచేశారు. నెయ్యి వివాదంపై మాట్లాడి సరిపెట్టకుండా... సున్నితమైన మత సంప్రదాయాలపైనా,

Minister Dola: జగన్ డిక్లరేషన్ ఇవ్వలేకే తిరుమల పర్యటన రద్దు: మంత్రి డోలా..

Minister Dola: జగన్ డిక్లరేషన్ ఇవ్వలేకే తిరుమల పర్యటన రద్దు: మంత్రి డోలా..

తిరుమల పర్యటన రద్దు చేసుకున్న మాజీ సీఎం జగన్‌పై ఏపీ సాంఘిక, సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయస్వామి మండిపడ్డారు. డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేకే వైసీపీ అధినేత జగన్ పర్యటన రద్దు చేసుకున్నారని మంత్రి ఆరోపించారు.

YS Jagan: ఆత్మ రక్షణలో వైసీపీ.. అధ్యక్షుడి వ్యాఖ్యలతో అంతా అయోమయం..

YS Jagan: ఆత్మ రక్షణలో వైసీపీ.. అధ్యక్షుడి వ్యాఖ్యలతో అంతా అయోమయం..

జగన్ వ్యాఖ్యల తర్వాత వైసీపీ శ్రేణులు అయోమయంలో పడ్డారనే చర్చ జరుగుతోంది. అసలు తమ పార్టీ అధ్యక్షులు ఏం మాట్లాడారో తమకే అర్థం కాలేదని, ఇప్పటికే లడ్డూ వివాదంతో శ్రీవారి భక్తుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న తమకు జగన్ వ్యాఖ్యలు..

MP Raghunandan Rao: ఏపీ మాజీ సీఎం జగన్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు..

MP Raghunandan Rao: ఏపీ మాజీ సీఎం జగన్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు..

తిరుమలకు తాను వెళ్తానంటే బీజేపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఖండించారు. వైసీపీ అధినేతను బీజేపీ నేతలు ఎవ్వరూ అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆయన అన్నారు.

Big Breaking: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్

Big Breaking: తిరుమల పర్యటన రద్దు చేసుకున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దైంది. కాసేపట్లో ఆయన మీడియాతో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.

డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటి?

డిక్లరేషన్‌ ఇస్తే తప్పేంటి?

మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి తిరుమల వెళ్తున్నారు! లడ్డూ వివాదం నేపథ్యంలో... కేవలం రాజకీయ పంతం కోసం కొండపై కాలు పెడుతున్నారు! వెంకన్న సన్నిధిలో మరో వివాదం సృష్టించేందుకే ఈ పర్యటన పెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైఎస్‌ కుటుంబం

YS Jagan: తిరుమల ఎఫెక్ట్ వైసీపీపై పడకూడదని జగన్ కొత్త డ్రామా..

YS Jagan: తిరుమల ఎఫెక్ట్ వైసీపీపై పడకూడదని జగన్ కొత్త డ్రామా..

తిరుమల లడ్డూ పవిత్రతకు భంగం వాటిల్లేలా చేసిన వైసీపీ తప్పును కప్పిపుచ్చుకునేందుకు కొత్త డ్రామాలకు తెరతీసింది. మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.

Satya Kumar: మంత్రి సత్యకుమార్ హెచ్చరిక.. ఆ విషయంలో జగన్‌కు శిక్ష తప్పదు..

Satya Kumar: మంత్రి సత్యకుమార్ హెచ్చరిక.. ఆ విషయంలో జగన్‌కు శిక్ష తప్పదు..

తిరుమల లడ్డూ కల్తీకి పాల్పడిన మాజీ సీఎం జగన్‌ను వేంకటేశ్వరస్వామి భక్తులు, ఏపీ ప్రజలు క్షమించరని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. లడ్డూ కల్తీ చేసి అపరాచానికి పాల్పడిన ఎవ్వరినీ వదిలిపెట్టేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

Tirumala Controversy: జగన్ పాపాలు ముందే తెలిసుంటే 11 సీట్లు వచ్చేవి కావు

Tirumala Controversy: జగన్ పాపాలు ముందే తెలిసుంటే 11 సీట్లు వచ్చేవి కావు

తిరుమల లడ్డూల తయారీకి వాడిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారన్న విషయం తెలిసినప్పటి కడుపు రగిలిపోతోందని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

CM Chandrababu: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై సిట్ ఏర్పాటు: సీఎం చంద్రబాబు

CM Chandrababu: తిరుమల లడ్డూ నెయ్యి కల్తీపై సిట్ ఏర్పాటు: సీఎం చంద్రబాబు

తిరుమల లడ్డూ తయారీకి వాడిన నెయ్యి కల్తీపై ఐజీ స్థాయి అధికారితో సిట్ ఏర్పాటు చేస్తామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. అమరావతిలో ఆదివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి