• Home » Jagan Mohan Reddy

Jagan Mohan Reddy

Kodikatti Srinu: కోడి కత్తి పేరుతో జగన్ రాజకీయం

Kodikatti Srinu: కోడి కత్తి పేరుతో జగన్ రాజకీయం

విశాఖ ఎన్‌ఐఏ కోర్టులో ఇవాళ (శుక్రవారం) జరిగిన కోడికత్తి కేసు విచార‌ణకు మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి హాజరు కాలేదు. జగన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు జనుపల్లి శ్రీనివాస్‌, ఆయన తరఫు న్యాయవాది సలీం, దళిత సంఘాల నేతలు కోర్టుకు వచ్చారు.

AP Politics: బెదిరిస్తున్నావా కుర్చీలోనుంచి కదపండి చూద్దాం.. భూమా వర్సెస్ జగన్

AP Politics: బెదిరిస్తున్నావా కుర్చీలోనుంచి కదపండి చూద్దాం.. భూమా వర్సెస్ జగన్

కర్నూల్ జిల్లాలో రాజకీయం హీటెక్కింది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. మామ జగన్ మోహన్ రెడ్డికి, అఖిలప్రియ మధ్య సవాళ్లు ప్రతిసవాళ్లు జరగడంతో కర్నూల్ రాజకీయాలు ఉద్రిక్తంగా మాారాయి.

West Godavari: పంచాయతీ నిధుల్ని దారిమళ్లించిన ద్రోహి జగన్: మంత్రి నిమ్మల రామానాయుడు

West Godavari: పంచాయతీ నిధుల్ని దారిమళ్లించిన ద్రోహి జగన్: మంత్రి నిమ్మల రామానాయుడు

పంచాయతీ నిధుల్ని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(YS Jagan) దారి మళ్లించారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. నిధుల్ని దారి మళ్లించిన ద్రోహిగా చరిత్రలో నిలిచిపోయారని అన్నారు.

టీసీఎస్‌ను నువ్వు తెచ్చినట్లు.. ఆత్మ చెప్పిందా?

టీసీఎస్‌ను నువ్వు తెచ్చినట్లు.. ఆత్మ చెప్పిందా?

పది వేల మంది యువతకు ఉద్యోగావకాశాలు కల్పించే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) ను విశాఖకు జగనే తీసుకొచ్చినట్లుగా ఆయన రోజూ రాత్రిపూట మాట్లాడుకునే ఆత్మ చెప్పిందేమోనని ఐటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రి లోకేశ్‌ ఎద్దేవాచేశారు.

CM ChandraBabu: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

CM ChandraBabu: సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

త్వరలో నామినేటెడ్ పదవులు రెండో విడత భర్తీ చేస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. తమపై సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు, ఫేక్ ప్రచారాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీటిపై ఓపిక పడుతున్నామన్నారు. వారి దురుద్దేశాలు, దుష్ప్రచారాలు తొలుత ఎక్స్‌పోజ్ చేయాలని చెప్పారు. అయితే వారు మితిమీరితే ఏం చేయాలో తనకు తెలుసునని హెచ్చరించారు. కానీ తక్షణ చర్యలు చేపట్టడం సరైన విధానం కాదని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.

Minister Payyavula: శ్రీనివాసుడి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు: మంత్రి పయ్యావుల..

Minister Payyavula: శ్రీనివాసుడి గురించి మాట్లాడే హక్కు నీకు లేదు: మంత్రి పయ్యావుల..

వైసీపీ హయాంలో తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థను వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాశనం చేశారని ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి సైతం అనేక తప్పులు చేశారని మంత్రి మండిపడ్డారు.

YSRCP: సీనియర్లతో సమావేశం.. జగన్ ఏం చర్చించారు

YSRCP: సీనియర్లతో సమావేశం.. జగన్ ఏం చర్చించారు

మండలస్థాయి నాయకుల నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు చాలామంది అసంతృప్తితో ఉన్నారనే విషయాన్ని నాయకులు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. సీనియర్ నేతలు కొందరు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారని, దీంతో క్షేత్రస్థాయి కేడర్ సైతం ముందుకు రావడం లేదని చెప్పగా..

Nara Lokesh: కల్తీ జగన్.. ఫేక్ ప్రచారాలు ఆపు.. వైసీపీకి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

Nara Lokesh: కల్తీ జగన్.. ఫేక్ ప్రచారాలు ఆపు.. వైసీపీకి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్

నీ దొంగ బుద్ధ వదలవు.. అగ్గిపెట్టెలకు రూ.23 కోట్లంటూ నీ నీలి కూలీలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నావంటూ లోకేశ్ తన పోస్టులో పేర్కొన్నారు. వరదసాయంపై సోషల్ మీడియాలో ఓ తప్పుడు పోస్టు వైరల్ అవుతోంది. ఈ పోస్టును వైసీపీకి చెందిన సోషల్ మీడియా ట్రోల్ చేస్తుందన్న ప్రచారం నేపథ్యంలో..

YSRCP: అధికారంలోకి వైసీపీ.. జగన్ సరికొత్త జోస్యం..

YSRCP: అధికారంలోకి వైసీపీ.. జగన్ సరికొత్త జోస్యం..

ఓవైపు జగన్ తీరు నచ్చక పార్టీలో సీనియర్లు జగన్‌కు గుడ్‌బై చెబుతూ.. టీడీపీ, జనసేన పార్టీలో చేరుతున్నారు. వైసీపీలో ఉంటే తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే ఆలోచనలతోనే కొందరు నేతలు పార్టీ వీడుతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి ఇతర పార్టీల్లోకి భారీగా..

YS Jagan: వారికి దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత.. ఇక నుంచి రాష్ట్రంలో దూసుకెళ్లాలన్న జగన్..

YS Jagan: వారికి దిశానిర్దేశం చేసిన వైసీపీ అధినేత.. ఇక నుంచి రాష్ట్రంలో దూసుకెళ్లాలన్న జగన్..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరకు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో పార్టీ అనుబంధ సంఘాలతో ఆయన సమావేశం నిర్వహించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి