Home » Jagan Mohan Reddy
రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్టర్లను మార్చేయడం... మద్యం విధానం... ఇసుక పాలసీ... స్మార్ట్ మీటర్ల టెండర్లు... బైజూస్ ట్యాబ్లు... తాజాగా ‘సెకీ’తో ఒప్పందం పేరిట అదానీ నుంచి సోలార్ విద్యుత్ కొనుగోలు! అన్నీ వివాదాస్పదమే... అన్నింటా ‘ఆర్థిక’ ఆరోపణలే!
లంచం ఎవరు ఇచ్చినా, ఎవరికిచ్చినా, ఎక్కడ ఇచ్చినా తప్పే. ఇచ్చినట్టు తేలితే కేసు పెట్టాల్సిందే. విచారణ జరగాల్సిందే. శిక్ష పడాల్సిందే. అయితే.. ఈ కేసు విషయంలో వచ్చే ప్రశ్న ఏంటంటే..
వివాదాస్పద వ్యాపారవేత్త.. గౌతమ్ అదానీ!దేశంలోనే అత్యంత అవినీతిపరుడైన రాజకీయ వేత్తగా ముద్రపడిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి! వీరిద్దరి మధ్య ‘ముడుపుల బంధం’ బట్టబయలైంది.
భారతదేశంలో రెండో అతిపెద్ద సంపన్నుడైన గౌతమ్ అదానీ భారీ సంక్షోభంలో ఇరుక్కున్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థను అడ్డం పెట్టుకొని, రాష్ట్రాల్లోని విద్యుత్ సంస్థలకు సౌరశక్తిని అమ్మే కాంట్రాక్టులు
ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం జగన్ ఇటీవల మీడియా నిర్వహించి ఏపీ పోలీసులను బెదిరిస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ అన్నారు. తమను అరెస్టులు చేస్తే సప్త సముద్రాలు దాటి వచ్చి పగ తీర్చుకుంటామని జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు.
నటనలోనూ జగన్ జీవించేశారని, సినిమాలో నటిస్తే నిజంగా నటుడి పాత్రకు న్యాయం చేయగలరనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ప్రభుత్వం వెంటనే జగన్కు రాజకీయాల్లో ఉత్తమ నటుడి అవార్డు ఇవ్వాలని కోరుతున్నారట. 2019 నుంచి 2024 వరకు తన అరాచక పాలనతో రాష్ట్రాన్ని..
నాడు తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని జగన్ సంపాదించిన అక్రమాస్తుల్లో రఘురాం సిమెంట్స్ ముఖ్యమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కడప జిల్లాలో ఈ కంపెనీకి
2008 నుంచి ఇప్పటివరకూ అన్నీ ప్రభుత్వ ఉత్తర్వులూ జీవోఐఆర్ పోర్టల్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో 2021 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 28 మధ్య విడుదల చేసిన ఉత్తర్వులు మాత్రం సైట్లో అప్లోడ్ చేయలేదు.
ఆస్తుల మీద ప్రేమతో రక్త సంబంధాన్ని, అనుబంధాలను మరిచిపోయారని తన సోదరుడు వైఎస్ జగన్పై పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో 16 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టాడని మాజీ సీఎం జగన్ మండిపడ్డారు.