Home » Jagan Cases
ధ్వని వేగాన్ని మించి ప్రయాణించే సూపర్ సోనిక్ విమానాలున్నాయి!కానీ... కాలంకంటే వేగంగా, కాలాన్ని వెనక్కి నెట్టి మరీ పనిచేసే కలెక్టర్లు ఉన్నారంటే నమ్ముతారా? న
జగన్ జమానాలో చోటు చేసుకొన్న అధికార అరాచకాలపై టీడీపీ కూటమి ప్రభుత్వం సీరియ్సగా దృష్టి పెట్టింది. గత ఐదేళ్లలో అధికార దుర్వినియోగానికి పాల్పడి తప్పుడు కేసులు పెట్టిన తీరు, ప్రతిపక్ష పార్టీల వారితో పాటు బడుగు బలహీన వర్గాలను....
వెనకటికెవరో ఇల్లు పీకి పందిరేస్తా అన్నాడంట! ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనా సరళి ఇలాగే వింతగా ఉండేదని మరోసారి స్పష్టమైంది.
ఇసుక అక్రమ తవ్వకాల విషయంలో జగన్ సర్కారు అచ్చంగా ఇలాగే... అడ్డంగా, నిలువుగా దొరికిపోయింది. ‘ఇసుక అక్రమ తవ్వకాలు ఎక్కడా జరగడంలేదని చెప్పమన్నారండీ’ అన్నట్లుగా జిల్లా కలెక్టర్లందరూ కూడబలుక్కుని ఒకే అబద్ధాన్ని చెప్పేశారు. కాదుకాదు... కలెక్టర్ల చేత జగన్ చెప్పించారు.
పెండింగ్ బిల్లుల కోసం వైసీపీ నేతలు, కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలతో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పనులు చేసినవారు పులివెందులలో ఆయన సమక్షంలోనే ఆందోళనకు దిగారు.
క్యాంపు కార్యాలయం ముసుగులో ప్రజాధనం దోపిడీ చేయడమే కాకుండా ఓటమి అనంతరం ప్రభుత్వానికి అప్పగించాల్సిన కోట్ల ఖరీదైన సామగ్రిని తన ఇంట్లో అక్రమంగా ఉంచుకుని వాడుకుంటున్న మాజీ సీఎం జగన్, ఆయనకు సహకరించిన అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని టీడీపీ నాయకుడు, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ
వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారు.
జగన్ (Jagan) అవినీతి, అక్రమాలు, అరాచక పాలనపై టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో వైసీపీ నేతలు ఉన్నారు. విపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పుకోలేని స్థితిలో వైసీపీ నాయకులు వ్యక్తిగత దాడికి దిగుతూ.. అసత్య ప్రచారాలతో ప్రజలను తప్పుదోవపట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్పై దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ రోజు (శుక్రవారం) విచారణ జరపనుంది. బెయిల్ను రద్దు చేయడంతో పాటు జగన్ అక్రమాస్తుల కేసుల విచారణను వేరే రాష్ట్రానికి బదిలీచేయాలంటూ వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.