Home » Jagan Cases
జగన్ జమానాలో రాష్ట్రం విదేశీ పెట్టుబడుల విషయంలో పాతాళంలో ఉందన్న విషయం పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది.
వైఎస్ జగన్ నిర్వాకంతో ‘అమరావతి’పై పెను భారం పడుతోంది. రాజధాని నిర్మాణ వ్యయం ఏకంగా 45 శాతం పెరిగినట్లు అంచనా! నాడు... శరవేగంగా,
జగన్ ప్రభుత్వ నిర్వాకంతో ప్రాథమిక పాఠశాలలు నిండా మునిగాయి. రాష్ట్రంలో 20 మంది పిల్లలు కూడా లేని పాఠశాలలు 13,676కు పెరిగాయి.
వైసీపీ ఎంపీ అవినాశ్రెడ్డి పీఏ బండి రాఘవరెడ్డి వరుసగా రెండోరోజు పోలీసు విచారణకు హాజరయ్యారు. పోలీసులు అడిగిన పలు ప్రశ్నలకు తనకేమీ తెలియదని సమాధానం ఇచ్చారు.
జగన్ జామానాలో జరిగిన అన్యాయాలను సరిదిద్దాలని ప్రజలు గత ఆరు నెలలుగా ప్రభుత్వానికి విన్నపాలు ఇస్తూనే ఉన్నారు. ఈ నేపధ్యంలో వాటి పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
‘రేషన్ బియ్యం మాఫియాపై పెట్టిన శ్రద్ధ... సోలార్ అవినీతిపై లేదెందుకు? అమెరికా దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికలకు విలువ లేదా? మాజీ సీఎం స్వయంగా లంచాలు తీసుకున్నారని నివేదిక ఇస్తే, నిజాలు నిగ్గు తేల్చే బాద్యత మీది కాదా?’
పత్రికలకు ప్రకటనల జారీ విషయంలో గత జగన్ ప్రభుత్వం అన్ని నిబంధనలనూ తుంగలో తొక్కింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్ సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించి తన రోత పత్రిక ‘సాక్షి’కి రూ.వందల కోట్లు దోచిపెట్టారు.
‘ప్రపంచంలోనే పేరు ప్రఖ్యాతులు గడించిన గుంటూరు మిర్చి యార్డులోకి వైసీపీ ప్రభుత్వ హయాంలో సంబంధం లేని వ్యక్తులు చొరబడ్డారు. అడుగడుగునా అవినీతికి పాల్పడి వ్యవస్థని కుప్పకూల్చారు’ అని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మండిపడ్డారు.
తనను బెదిరించి, భయపెట్టి కాకినాడ డీప్ వాటర్ పోర్ట్, కాకినాడ సెజ్లోని వాటాలను బలవంతంగా రాయించుకున్నారని కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీరావు) ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళగిరి సీఐడీ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ బాబాయి, వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై.విక్రాంత్రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు.
కాకినాడ పోర్టు యజమాని కేవీ రావును బెదిరించి రూ.మూడు వేల కోట్ల విలువైన వాటాలు లాక్కున్న నాటి సీఎం జగన్ టీమ్ వ్యవహారంలో సీఐడీ పకడ్బందీగా అడుగులు వేస్తోంది. ఈ దందా మూలాలపై లోతుగా దృష్టి సారించింది.