Home » Jagan Cases
రాష్ట్రంలో 108, 104 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించే అరబిందో సంస్థ అక్రమాల్లో కూరుకుపోయింది. జగన్ హయాంలో అరబిందో సంస్థ వ్యవహారం ఆడిందే ఆటగా సాగింది.
గనుల శాఖలో దొంగలు పడ్డారు. నాడు జగన్ ప్రభుత్వంలో మైనింగ్ కంపెనీల నుంచి బలవంతంగా వాటాలు తీసుకొని సెటిల్ చేసిన కీలక ఫైళ్లు ఇప్పుడు కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం రాకముందే వాటిని మాయం చేసేశారు.
‘‘నన్ను నమ్మండి.. పార్టీని వీడి వెళ్లకండి’’ అని వైసీపీ క్యాడర్ను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ బుజ్జగిస్తున్నారు. ఎన్నికలకు ముందు ‘మా నమ్మకం నువ్వే జగన్’ అంటూ ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలతో బృంద గీతాలు పాడించుకున్న జగన్కు అధికారం పోయిన ఆరు నెలల్లోనే తత్వం తెలిసివచ్చింది.
పత్రికల సర్క్యులేషన్ ఆయన పట్టించుకోలేదు... టీవీ చానళ్ల ప్రేక్షకాదరణ చూడలేదు.. నాటి అధికార పార్టీ పత్రిక, టీవీని మాత్రమే చదివారు.. చూశారు..
వైఎస్ జగన్ ప్రభుత్వ అండదండలతో ఆనాడు అక్రమాలకు పాల్పడిన అరబిందో సంస్థ చిక్కుల్లో పడింది. కాకినాడ పోర్టును వ్యాపారవేత్త కేవీ రావు నుంచి అరబిందో లాగేసుకున్న కేసు దర్యాప్తులో సీఐడీ దూకుడు పెంచింది.
సొంతిల్లు... ప్రతి పేదవాడి కల. రానురాను నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటంతో పేదలు సొంతంగా ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. పట్టణ పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.
వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ పుట్టిన రోజు వేడుకలు ఓ చిన్నారిని పొట్టనబెట్టుకున్నాయి.
వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆనాడు అధికారంలోకి రాగానే ప్రభుత్వ భూములపై కన్నేశారు. నిధులు, వనరుల సమీకరణ పేరిట ఉమ్మడి గుంటూరు, విశాఖ జిల్లాలో పరిధిలో
రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు(ఏబీవీ)పై జగన్ సర్కారు పెట్టిన కేసులను కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
‘మహిళలు, చిన్నారుల రక్షణకు దిశ చట్టం తెస్తున్నాం. ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే మూడు వారాల్లో ఉరికంబం ఎక్కిస్తాం’.. ఐదేళ్ల క్రితం (2019 డిసెంబరు 13) అప్పటి ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలివి.