Home » Italy
ఈ ప్రపంచంలో ఇంత వరకూ ఎక్కడా లేనట్టుగా వింత కారణంతో ఇతను జైలు నుండి విడుదల అయ్యాడు.
ఇటలీ నుండి స్వదేశానికి తిరిగొచ్చిన గంటల వ్యవధిలోనే ఓ ఎన్నారై ఘాతుకానికి పాల్పడ్డాడు. ఇంటికి వచ్చిన కొద్దిగంటల్లోనే భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చి పరారయ్యాడు.
ఒక్కొక్కొరికి ఒక్కో పిచ్చి ఉంటుంది. ఈ కాలం యువతకు అది పీక్స్కి చేరుకుందనే చెప్పుకోవాలి. సాధారణంగా.. మనకు పిల్లులు లేదా కుక్కలు నచ్చితే వాటిని పెంచుకుంటాం. ప్రేమగా చూసుకుంటూ...
నేటికాలం యువతీ యువకులు తమ పెళ్ళి ఎక్కడ? ఎలా జరగాలనే విషయాన్ని వారే నిర్ణయిస్తుంటారు. ఏ చిన్న ముచ్చటా మిస్ కాకుండా ప్లానింగ్ చేయించుకుంటారు. పెళ్ళిని జీవితంలో మరిచిపోలేని జ్ఞాపకంగా మార్చుకుంటారు. కానీ ఈ జంటకు మాత్రం పెళ్లి కలలన్నీ కేవలం ఓ కుక్క మూలాన ప్రశ్నార్థకంగా మారాయి.
ప్రస్తుతం ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి అడపాదడపా రెస్టారెంట్లకు వెళ్లి భోజనం చేయడం, బర్త్ డే పార్టీలు చేసుకోవడం సర్వ సాధారణమైపోయింది. సాధారణంగా మనం తిన్న ఫుడ్కు, ట్యాక్సులు కలిపి రెస్టారెంట్లు బిల్లు ఇస్తుంటాయి. అయితే ఇటలీలోని ఓ రెస్టారెంట్ కేక్ను 20 ముక్కలుగా చేయమన్నందుకు ఏకంగా రూ.1800 సర్వీస్ ఛార్జ్ వేసింది.
కొన్ని ఘటనలు చూడ్డానికి చాలా చిన్నవిగా అనిపించినా.. వాటి ప్రభావం మాత్రం తారాస్థాయిలో ఉంటుంది. ఏకంగా దేశమే దిగిరావాల్సిన పరిస్థితి కూడా ఏర్పడొచ్చు. ఇందుకు తాజా ఉదంతాన్నే ఉదాహరణగా...
మందుబాబుల కోసం ఇటలీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఒక కొత్త పథకం ఇప్పుడు నెట్టింట హట్టాపిక్ అవుతోంది. ఇటలీ ప్రవేశపెట్టిన (Italy Introduces) ఈ వినూత్న పథకంపై అక్కడి మందుబాబులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ కొత్త స్కీమ్ ఏంటో తెలుసా?
జంతువులు ఆహారాన్వేషణలో వివిధ రకాల సాహసాలు చేస్తుంటాయి. అయితే కొన్ని జంతువులు చేసే ఫీట్లు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. పులులు, సింహాలు, ఏనుగులు తదితర జంతువులు వాటి ఆహార వేటలో ఎలాంటి సాహసం చేస్తాయో చూస్తూ ఉంటాం. ఇలాంటి..
గగనతలంలో ఓ పెద్ద విమానం ఒడిదుడుకులకు గురైంది. టేకాఫ్ అయిన కొద్ది సేపటికే ఆకాశంలో ప్రతికూల వాతావరణం ఏర్పడింది. ఉన్నట్టుండి ఉరుములు, మెరుపులు, వడగండ్లతో ఆకాశం దద్దరిల్లింది. పెద్ద ఎత్తున వడగండ్లు విమానానికి తగలడంతో తీవ్రంగా దెబ్బతింది. విమానం ముక్కు, రెక్కలు ధ్వంసమయ్యాయి. దీంతో
బహిరంగ ప్రదేశాల్లో ముస్లింలు సామూహిక ప్రార్ధనలు నిర్వహించడంపై నిషేధం విధిస్తూ ఒక చట్టాన్ని ఇటలీ ప్రభుత్వం తీసుకురానుంది. ఇరాక్లో 25 లక్షల మందు ముస్లింలు ఉండగా, సామూహిక ప్రార్థనలు అత్యధికంగా ప్రైవేటు ప్రాంతాల్లోనే జరుగుతున్నాయి. ప్రభుత్వ ముసాయిదా చట్టం అమలులోకి వస్తే ఈ ప్రైవేటు ప్రాంతాలన్నీ మూతపడతాయి.