Home » ISRO
ఇస్రో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానానికి కేరాఫ్ అడ్రస్. ఇతర దేశాల కంటే తక్కువ ఖర్చులోనే రాకెట్ ప్రయోగాలు చేపడుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.
అద్భుతమైన సక్సెస్ రేట్.. అతి తక్కువ ఖర్చుతో అంతరిక్షంలో ఇస్రో(ISRO) జైత్రయాత్ర కొనసాగుతోంది. ఇస్రో నిర్వహిస్తున్న చంద్రయాన్(Chandrayaan) ప్రయోగాలతో కీలక సమాచారం బయటపడుతోంది.
చంద్రయాన్-3 ఘన విజయం తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తన తదుపరి మూన్ మిషన్లు చంద్రయాన్-4, 5పై దృష్టిపెట్టింది.
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా కాలుపెట్టి ఈ నెల 23వ తేదీకి ఏడాది పూర్తవుతుంది.
చంద్రయాన్-3 విజయవంతం నేపథ్యంలో తదుపరి మిషన్ల కోసం చంద్రయాన్-4, 5 డిజైన్లు కూడా పూర్తయ్యాయని, వాటికి ప్రభుత్వ అనుమతి కోరే పనిలో ఉన్నామని ఇస్రో
ఎస్ఎస్ఎల్వీ -డీ3 ప్రయోగం విజయవంతమైంది. దీంతో ఇస్రో మరో చారిత్రాత్మక మైలురాయికి చేరింది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం ఉదయం 9.17 గంటలకు ఎస్ఎ్సఎల్వీ-డీ3 రాకెట్ ప్రయోగం చేపట్టారు.
ఎస్ఎస్ఎల్వీ డీ-3 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. శ్రీహరికోటలోని షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి సరిగ్గా ఈ ఉదయం 9.17 గంటలకు ఈవోఎస్-08 (EOS-08) భూ పరిశీలన శాటిలైట్ని మోసుకొని రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.
షార్ నుంచి ఎస్ఎస్ఎల్వీ -డీ 3 రాకెట్ ప్రయోగాన్ని రేపు(శుక్రవారం) ఉదయం 9.17 గంటలకు నింగిలోకి పంపిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. షార్లోని మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగం ప్రారంభించినట్లు చెప్పారు.
ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఐఐటీ మద్రాస్ నుండి పీహెచ్డీ డిగ్రీ స్వీకరించారు. శుక్రవారం జరిగిన ఐఐటీ మద్రాస్ 61వ స్నాతకోత్సవంలో ఆయన ఈ పట్టాను అందుకున్నారు.
రామసేతుకు(Ram Setu) సంబంధించిన రహస్యాలను ఛేదించడంలో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO) మరో మైలురాయి చేరుకుంది. NASA ఉపగ్రహం సహాయంతో మొదటిసారిగా ఆడమ్ బ్రిడ్జ్ అని పిలిచే రామసేతు మ్యాప్ను ఆదివారం విడుదల చేసింది.