Home » Israeli-Hamas Conflict
న్యూఢిల్లీలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో జరిగిన పేలుడు కేసులో సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఇద్దరు అనుమానితులను గుర్తించారు. అనుమానితుల కదలికలను గుర్తించి వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
క్రిస్మస్ వేళ కళకళలాడాల్సిన ఏసు క్రీస్తు జన్మస్థలం బెత్లెహం మూగబోయింది. పండుగ పర్వదినం వేళ రద్దీతో కిక్కిరిసిపోయి ఉండాల్సిన ఏసు ప్రభు పుట్టిన నేల నిశబ్దంగా ఉండిపోయింది. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం క్రిస్మస్ వేడుకలపై తీవ్ర ప్రభావం చూపింది.
గాజా(Gaza)పై భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్(Israeil) ఇందుకుగానూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) సాంకేతికతను వినియోగిస్తున్నట్లు పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
హమాస్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలన్న ఉద్దేశంతో గాజాలో గ్రౌండ్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న ఇజ్రాయెల్ దళాలకు హమాస్ సొరంగాలు పెద్ద తలనొప్పిగా మారాయి. హమాస్ దళాలు ఈ సొరంగాల్లో తలదాచుకొని, వీలు చూసుకొని ఎటాక్ చేస్తుండటంతో..
ఇజ్రాయెల్, హమాస్ మధ్య కొనసాగుతున్న కాల్పుల విరమణ ‘విరామం’ ముగియడానికి హమాస్ చర్యలే కారణమని.. అది నిబంధనల్ని ఉల్లంఘించిందని అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోనీ బ్లింకెన్ చెప్పారు. దుబాయ్ విమానాశ్రయంలో ఆయన మీడియాతో..
ఇజ్రాయెల్(Israeil)కు చెందిన ఇద్దరు ఇన్ఫార్మర్లను శనివారం తెల్లవారుజామున వెస్ట్ బ్యాంక్(West Bank)లోని తుల్కరేమ్ శరణార్థి శిబిరంలో పాలస్తీనా ఉగ్రవాదులు హతమార్చారు. ఒక గుంపు వారి మృతదేహాలను వీధుల్లోకి లాగి, తన్నుతూ విద్యుత్ స్తంభానికి వేలాడదీసింది.
ఎక్స్(ట్విటర్) సీఈఓ ఎలాన్ మస్క్ తన మంచి మనసును చాటుకున్నారు. యుద్ధంలో అతలాకుతలమైన ఇజ్రాయెల్-గాజాలోని ఆసుపత్రులకు భారీగా విరాళం ప్రకటించారు.
ఆరు వారాలకుపైగా భీకరంగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ యుద్ధం రెండు దేశాల మధ్య మొటిసారిగా సంధి కుదిరించింది. ఈ సంధిలో భాగంగా కాల్పుల విరమణ ఒప్పందానికి ఇజ్రాయెల్ ప్రభుత్వం బుధవారం ఆమోదం తెలిపింది.
Israel-Hamas: హమాస్ని సర్వనాశనం చేయాలని కంకణం కట్టుకున్న ఇజ్రాయెల్ తాజాగా ఒక హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ గాజాలో ఉంటున్న ప్రజలను వెంటనే ఆ ప్రాంతం ఖాళీ చేయమని ఆదేశించింది. అక్కడి నుంచి పశ్చిమ గాజాకు వీలైనంత త్వరగా తరలివెళ్లాలని సూచించింది.
Global Summit: ఇజ్రాయెల్ - హమాస్(Israeil - Hamas) యుద్ధంలో పౌరుల మరణం బాధాకరమని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు.