• Home » Israel

Israel

హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముగింపు?

హమాస్-ఇజ్రాయెల్‌ యుద్ధానికి ముగింపు?

గాజాలో హమాస్--ఇజ్రాయెల్‌ మఽధ్య ఏడాదికి పైగా జరుగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు సంధి కుదిర్చే యత్నాలు మళ్లీ ముమ్మరమయ్యాయి.

ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో బీరుట్‌ ఖాళీ

ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో బీరుట్‌ ఖాళీ

లెబనాన్‌ రాజధాని బీరుట్‌ను వదిలిపోవాలన్న ఇజ్రాయెల్‌ హెచ్చరికలతో ప్రజలు పరుగులు తీశారు.

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రతిదాడి ప్లాన్లు లీక్‌

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రతిదాడి ప్లాన్లు లీక్‌

ఇరాన్‌పై ఇజ్రాయెల్‌ ప్రతిదాడికి ప్రణాళికలు బహిర్గతమయ్యాయి. పెంటగాన్‌ నుంచి రెండు కీలక పత్రాలు బయటకు వచ్చాయి.

ISIS: చిన్నారులను చంపి, కూరగా వండి.. ఐసిస్ దురాగతాలు

ISIS: చిన్నారులను చంపి, కూరగా వండి.. ఐసిస్ దురాగతాలు

ఐసిస్ ఉగ్రవాద సంస్థ దురాగతాలు ఒక్కొక్కటిగా బయటకి వస్తున్నాయి. ఐసిస్(ISIS) చేతిలో బందీలుగా మారిన శిశువులను చంపి వారి మాంసంతో కూర వండేవారట. అనంతరం ఆ కూరను అక్కడ బందీలుగా ఉన్న వారికి వడ్డించేవారట.

Benjamin Netanyahu: ప్రధాని నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి

Benjamin Netanyahu: ప్రధాని నివాసం లక్ష్యంగా డ్రోన్ దాడి

ఇజ్రాయెల్‌లోని సిజేరియా టౌన్‌లో ఉన్న నేతన్యాహు నివాసం వైపు డ్రోన్ దూసుసువచ్చినట్టు నెతహన్యూహు ప్రతినిధి ఒకరు శనివారంనాడు తెలిపారు.

Yahya Sinwar: చివరి క్షణాల్లో సిన్వర్.. వీడియో

Yahya Sinwar: చివరి క్షణాల్లో సిన్వర్.. వీడియో

హమాస్ అధినేత యాహ్యా సిన్వర్‌ను మట్టుబెట్టామని ఇజ్రాయెల్ ప్రకటించింది. దీనిపై ఇప్పటి వరకు హమాస్ స్పందించలేదు. ఇజ్రాయెల్ ప్రభుత్వం మాత్రం సిన్వర్ చివరి క్షణాలకు సంబంధించిన వీడియోను రిలీజ్ చేసింది.

హమాస్‌ చీఫ్‌ యాహ్యా హతం

హమాస్‌ చీఫ్‌ యాహ్యా హతం

ఉగ్ర సంస్థ హమాస్‌ అధిపతి యాహ్యా సిన్వర్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్‌ ప్రకటించింది. నిరుడు అక్టోబరు 7న తమ దేశంపై జరిపిన మారణకాండకు సూత్రధారిని మట్టుపెట్టినట్లు పేర్కొంది. సామూహిక హత్యాకాండకు మూల కారకుడిని గురువారం ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌ (ఐడీఎఫ్‌) తుదముట్టించిందని ఇజ్రాయెల్‌

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై దాడి

ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై దాడి

హైఫా నగరానికి సమీపంలోని బిన్యమిన ప్రాంతంలో ఉన్న ఇజ్రాయెల్‌ సైనిక స్థావరంపై హెజ్‌బొల్లా రాకెట్లు, డ్రోన్లతో దాడి జరిపింది.

Israel Attack: పెరుగుతున్న ఉద్రిక్తత, గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది మృతి

Israel Attack: పెరుగుతున్న ఉద్రిక్తత, గాజాపై ఇజ్రాయెల్ దాడి.. 29 మంది మృతి

ఇజ్రాయెల్ గాజాపై మళ్లీ దాడి చేసింది. బాంబు, వైమానిక దాడుల్లో 29 మంది పాలస్తీనియన్లు మరణించారు. అయితే అసలు ఇప్పటివరకు జరిగిన దాడుల్లో ఎంత మంది మృతి చెందారనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

PM Modi : యుద్ధం.. పరిష్కారం కాదు!

PM Modi : యుద్ధం.. పరిష్కారం కాదు!

యురేషియా, పశ్చిమాసియా ప్రాంతాల్లో యుద్ధాల వల్ల వర్ధమాన దేశాలే తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని ప్రధాని మోదీ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి