Home » Israel
ఇరాన్పై అగ్రరాజ్యం అమెరికా 'ఆపరేషన్ ఎపిక్ ప్యూరీ'ని చేపట్టి ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతమార్చింది. అలాగే ఇరాన్కు చెందిన టాప్ కమాండర్లు, అత్యున్నత హోదాలో ఉన్న అధికారులు కూడా ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు.
ఖమేనీ మృతిని ఇరాన్ అధికారికంగా ధ్రువీకరించడానికంటే కొన్ని గంటల ముందే ఇజ్రాయెల్కు చెందిన రెండు ప్రముఖ టీవీ ఛానళ్లు ఖమేనీ మృతిపై సంచలన విషయాలు ప్రసారం చేశాయి. ఖమేనీ డెడ్బాడీ ఫొటోను అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ అధ్యక్షుడు నెతన్యాహూ చూశారని పేర్కొన్నాయి.
సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతోంది. దుబాయ్పై మళ్లీ దాడులకు పాల్పడుతోంది. అటు దాడులతో ఇరాన్ వణికిపోతుంది. సైరెన్ల మోత మోగుతోంది.
సుప్రీం లీడర్ అయుతొల్లా అలీ ఖమేనీ మృతికి కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. ఖమేనీ మృతిని ఇరాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది.
ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధ్రువీకరించింది.
ఇజ్రాయెల్-అమెరికా దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ చనిపోయారు. ఈ విషయాన్ని ఇరాన్ సైన్యం ధ్రువీకరించింది.
శనివారం టెహ్రాన్లోని నివాసంపై జరిగిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయాడని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్రూత్లో ఓ పోస్టు పెట్టారు.
ఇరాన్పై దాడుల నేపథ్యంలో తాజా పరిస్థితిపై నెతన్యాహు, ట్రంప్ శనివారం రాత్రి ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలిపింది.
ఇరాన్-ఇజ్రాయెల్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా వైమానిక దాడులకు పాల్పడగా.. తానేమీ తక్కువ కాదన్నట్టు దీటుగా స్పందించింది ఇరాన్. ఏకంగా యూఏఈ సైనిక స్థావరాలుండే ఎనిమిది దేశాలపై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరి పక్షాన నిలుస్తాయనే విషయాన్ని ఓసారి చూస్తే..
పశ్చిమాసియాలో ముదురుతున్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ దాడులు చేయడం, దానికి ఇరాన్ ప్రతిదాడులు చేయడం పరిస్థితులను ఆందోళనకరంగా మార్చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు మరోసారి భారీగా పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.